Devotees
-
#Telangana
Bhadradri: భక్తుల ఇంటికే భద్రాద్రి సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు
Bhadradri: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. […]
Date : 01-04-2024 - 5:39 IST -
#Speed News
TTD: భక్తులకు భద్రత కట్టుదిట్టం చేసిన టీటీడీ.. ఆ మార్గాల్లో 200 కెమెరాలు
TTD: చిరుతలు, ఎలుగు బంట్లు సంచారాన్ని గుర్తించిన్నప్పుడు వెంటనే భక్తుల రక్షణ కోసం అటవీ శాఖ, టీటీడీ సిబ్బంది చర్యలు చేపడుతుంది. ఈ మేరకు తిరుమల అలిపిరి నడక మార్గంలో వన్యమృగాల కదలికలు గుర్తించేందుకు 200 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డిఎఫ్ఓ సతీష్ తెలిపారు. మార్చి నెల 4వ తేదీ నుంచి ఇప్పటికీ ఐదు సార్లు మెట్ల మార్గానికి దగ్గరగా చిరుత, ఎలుగుబంటి సంచారం గుర్తించామని, వన్యమృగాల జాడ కు సంభందించి 4జీ నెట్వర్క్ కెమెరా ట్రాప్స్ ద్వారా […]
Date : 30-03-2024 - 11:38 IST -
#Devotional
TTD: తిరుమల భక్తులకు అలర్ట్.. ఆ రోజు ప్రత్యేక పూజలు రద్దు, కారణమిదే
TTD: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 9వ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరుగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుండి 9 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు […]
Date : 30-03-2024 - 10:37 IST -
#Devotional
Srisailam: శ్రీశైలం ఆలయ హుండీల లెక్కింపు, ఎంత నగదు వచ్చిందంటే
Srisailam: భక్తుల కోరికలు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా, పొరుగు రాష్ట్రాల ప్రజలు శివయ్య దర్శనం కోసం వస్తుంటారు. అయితే భారీస్థాయిలో తరలివచ్చే భక్తులు కానుకలు కూడా భారీగానే సమర్పిస్తుంటారు. అయితే గురువారం రోజున జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.1,81,13,485/- నగదు రాబడిగా లభించింది. కాగా ఆలయ హుండీల రాబడిని భక్తులు గత 18 రోజులలో (12.03.2024 నుండి 27.03.2024 వరకు) సమర్పించడం జరిగింది. […]
Date : 28-03-2024 - 11:36 IST -
#Devotional
Lord Shiva: శివుడి రూపమైన ఈ దేవుడికి పూజలు చేస్తే.. ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు
Lord Shiva: కాలభైరవుడు మహాశివుని 64రూపాల్లో మహాజ్ఞాని అయిన రౌద్రమూర్తి. అన్నీ శివాలయాల్లో భైరవుడు కొలువైవుంటాడు. ఇంకా చెప్పాలంటే.. భైరవుడే శివుని ఆలయాలకు రక్షక దేవుడై వుంటాడు. అలాంటి కాలభైరవుని అనుగ్రహం కోసం మనం ఏం చేయాలంటే… బుధవారం పూట చేయాలి. కాలభైరవుడిని పూజించడం ద్వారా దరిద్రం తొలగిపోతుంది. రుణబాధలు తీరిపోతాయి. న్యాయమైన కోరికలు తక్షణమే నెరవేరుతాయి. కోరిన కోరికలను నెరవేరేందుకు కాలాన్ని అనుగుణంగా మలిచే శక్తి కాలభైరవునికి వుందంటున్నారు. ఆధ్యాత్మిక పండితులు. ఇక కాలభైరవుని పూజ ఎలా […]
Date : 27-03-2024 - 9:41 IST -
#Devotional
Srisailam: భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం, భక్తుల మొక్కులు
చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున (ఏ రోజుముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 26 న ఈ కుంభోత్సవం నిర్వహించబడుతుంది. అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు (కొబ్బరికాయలు, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి. కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం కాగా ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు […]
Date : 26-03-2024 - 10:25 IST -
#Devotional
Lord Shiva: అరుణాచలం శివుడి ప్రత్యేకత ఎంటో తెలుసా.. చారిత్రక నేపథ్యం ఇదే
Lord Shiva: ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే అరుణాచలం ఆలయానికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది. అక్కడ శివుడు నిండుగ నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.. దానికి ఒక కారణం ఉంది. పార్వతి దేవి ఒకరోజున స్వామి వారు పక్కన కూర్చున్నపుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది.. ఆ వాసన కి అమ్మవారు చాలా ప్రీతి చెందారు. అప్పుడు అమ్మవారు అడిగారు “మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు […]
Date : 25-03-2024 - 10:32 IST -
#Devotional
TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. జూన్ నెల టికెట్లు విడుదల
TTD: జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేసింది. ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేసింది. జూన్ 19 నుంచి జూన్ 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు టికెట్లను ఇవాళ ఉదయం 10 […]
Date : 22-03-2024 - 6:25 IST -
#Devotional
TTD: తిరుమలలో ఘనంగా తెప్పోత్సవం, తరలివచ్చిన భక్తులు
TTD: పవిత్రమైన తిరుమలలో వేంకటేశ్వర స్వామివారి వార్షిక తెప్పోత్సవం ఐదు రోజులపాటు అత్యంత ధార్మిక ఉత్సావం ప్రారంభమైంది. పుణ్యక్షేత్రం సమీపంలోని శ్రీవారి పుష్కరిణిలో అత్యద్భుతమైన ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పవిత్రమైన ఫాల్గుణ మాసంలో — ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి మరియు పౌర్ణమి (పౌర్ణమి) రోజులలో తెప్పోత్సవం ఉత్సవాలు జరుపుకుంటారు. క్రీ.శ.1468 నాటి శాసనాలు శ్రీమాన్ మహా మండలేశ్వర మేదిని మిస్రగండ కఠారి సాళువ నరసింహరాజు ఉడయార్ శ్రీవారి పుష్కరిణి మధ్యలో వసంత మండపాన్ని నిర్మించినట్లు […]
Date : 21-03-2024 - 5:52 IST -
#Devotional
Tirumala: వేంకటేశ్వరస్వామికి గోవిందా అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా
Tirumala: ఒకనాడు వెంకటేశ్వర స్వామి వారు అగస్త్య ముని దగ్గరకు వెళ్తారు. అగస్యముని తో నా పేరు శ్రీనివాసులు అంటారు నీ దగ్గర చాలా గోవులు ఉన్నాయని తెలిసి వచ్చాను అందులో ఒక దానిని నాకు ఇవ్వవా అనే స్వామివారు అగస్త్య ముని తో అడుగుతారు. ముని చాలా సంతోషించి స్వామి మీకు ఇవ్వటానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ వేదాల ప్రకారం సహచారినిఉంటే గాని గోవుని ఇవ్వకూడదు అంటారు. కాబట్టి స్వామి మీరు సతీమణితో మరోసారి […]
Date : 21-03-2024 - 3:35 IST -
#Devotional
Lord Shiva: పంచభూతాలకి ప్రతీకగా శివుడు.. వాటి ప్రత్యేకత మీకు తెలుసా
Lord Shiva: పృథ్విలింగం: ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి. ఆకాశలింగం: ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు. జలలింగం: ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట […]
Date : 18-03-2024 - 6:19 IST -
#Devotional
Ayodhya Ramaiah : అయోధ్య రామయ్య దర్శనం కోసం రోజూ లక్షన్నర మంది
Ayodhya Ramaiah : యూపీలోని అయోధ్యలో ఇటీవల రామ్లల్లా మందిరాన్ని(Shri Ram Janmabhoomi Mandir) ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆలయానికి భక్తుల(Devotees) తాకిడి పెరిగింది. రామ్లల్లాను ప్రతి రోజూ సుమారు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు దర్శించుకుంటున్నారని శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర( ram janmbhoomi teerth kshetra )తెలిపింది. ఇవాళ తన ఎక్స్ అకౌంట్లో ఆ విషయాన్ని చెప్పింది. భారీ సంఖ్యలో రాముడి దర్శనం కోసం వస్తున్న పర్యాటకులకు ట్రస్టు […]
Date : 13-03-2024 - 1:26 IST -
#Devotional
TTD: టీటీడీ కీలక నిర్ణయం, తిరుమలకు వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు
TTD: సుదూరప్రాంతాల నుంచి వచ్చే పేషెంట్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు 479 మంది నర్సు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.దీనిపై పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. టీటీడీ పరిధిలోని పాఠశాల, కళాశాలల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న అన్ని దేవస్థానాల అభివృద్దికి పై ప్రత్యేక […]
Date : 12-03-2024 - 5:27 IST -
#Andhra Pradesh
TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎన్ని గంటలు పడుతుందంటే!
TTD: తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ తగ్గే సూచనలు కనిపించడం లేదు, దర్శనం కోసం భక్తులు 15 కంపార్ట్మెంట్లలో క్యూలో నిల్చున్నట్లు ఆలయ అధికారులు నివేదించారు. టోకెన్లు లేని భక్తులు సర్వదర్శనం కోసం 18 గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెల్లడించింది. నిన్న మొత్తం 63,831 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగి ఉండగా, 25,367 మంది భక్తులు తలనీలాల క్రతువులో పాల్గొన్నారు. ప్రత్యేక దర్శనం ధర రూ. 300 […]
Date : 09-03-2024 - 10:48 IST -
#Devotional
Shivaratri: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలు
Shivaratri: తిరుపతిజిల్లా, శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో శివరాత్రి పర్వదిన వేడుకలను పురస్కరించుకొని వివిధ రకాల పూలతో పండ్లతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నైనానందకరంగా ముస్తాబు చేశారు. ఉదయం రెండు గంటల నుంచి స్వామి,అమ్మ వార్ల దర్శనార్థం భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం ఓంకార నామస్మరణలతో మారుమ్రోగుతుంది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, నిర్వహించారు. స్వామివారు భక్తులకు వాయులింగంగా ముక్కంటిగా భక్తులకు దర్శనమిస్తూ కరుణిస్తున్నారు. అమ్మవారు జ్ఞానాంబికాదేవిగా భక్తుల మొర ఆలకిస్తూ కల్పవల్లిగా దర్శనమిస్తున్నారు.ఆలయ […]
Date : 09-03-2024 - 12:21 IST