Deaths
-
#Trending
Myanmar Earthquake: విధ్వంసం సృష్టించిన భూకంపం.. 694కు చేరిన మృతుల సంఖ్య!
మయన్మార్, థాయ్లాండ్లో శుక్రవారం 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. మయన్మార్లో భూకంపం వల్ల మరణించిన వారి సంఖ్య 694కి పెరిగింది.
Date : 29-03-2025 - 9:17 IST -
#Andhra Pradesh
AP Rains Highlights: ఏపీలో పెరుగుతున్న మృతుల సంఖ్య
AP Floods Live Updates: గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా మారింది. ఏపీలో వరదల కారణంగా 45 మంది చనిపోయారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 మంది మృతి చెందారు. ఈ మరణాలన్నీ దాదాపు విజయవాడలో నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో ఏడుగురు, ఏలూరు జిల్లాలో ఇద్దరు, పల్నాడు జిల్లాలో ఒకరు మృతి చెందారు
Date : 09-09-2024 - 10:44 IST -
#India
PM Announces 2 lakh Ex-Gratia: లక్నో ప్రమాద బాధిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా
PM Announces 2 lakh Ex-Gratia: ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించిన ఆయన, మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేస్తామని ప్రకటించారు. అదే సమయంలో క్షతగాత్రులకు రూ.50,000 సాయం అందిస్తానని తెలిపారు.
Date : 08-09-2024 - 4:28 IST -
#India
Gadkari : యుద్ధాలు, ఉగ్రవాదం కంటే..రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలు ఎక్కువ: గడ్కరీ
దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మూడు లక్షల మంది గాయపడుతున్నారు.
Date : 28-08-2024 - 7:10 IST -
#India
Hathras Stampede: హత్రాస్ తొక్కిసలాటపై తొలిసారి స్పందించిన భోలే బాబా
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన ఈ దారుణ ఘటనపై రెండో రోజు భోలే బాబా స్పందించారు. తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని భోలే బాబా అన్నారు.
Date : 03-07-2024 - 9:36 IST -
#World
Kuwait Building Fire: 49కి చేరిన కువైట్ ప్రమాద మృతుల సంఖ్య
కువైట్లోని ఒక భవనంలో చెలరేగిన అగ్నిప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 49కి పెరిగిందని గల్ఫ్ దేశానికి చెందిన రాష్ట్ర వార్తా సంస్థ కునా అంతర్గత మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ నివేదించింది.
Date : 12-06-2024 - 10:06 IST -
#World
Mount Everest Deaths: బన్షీ లాల్ మృతి.. ఎవరెస్ట్ పర్వతంపై మొత్తం మరణాల సంఖ్య 8
గత వారం మౌంట్ ఎవరెస్ట్ నుండి రక్షించబడిన 46 ఏళ్ల భారతీయ అధిరోహకుడు ఖాట్మండు ఆసుపత్రిలో మరణించాడు, ఈ సీజన్లో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్టుపై మొత్తం మరణాల సంఖ్య ఎనిమిదికి చేరిందని నేపాలీ టూరిజం అధికారి తెలిపారు.
Date : 28-05-2024 - 5:32 IST -
#Speed News
Flamingoes Killed: విమానం ఢీకొనడంతో40 ఫ్లెమింగోలు మృతి
ముంబైలోని ఘాట్కోపర్లో విషాదం చోటు చేసుకుంది. నిన్న సోమవారం ఎమిరేట్స్కు చెందిన విమానం ఢీకొనడంతో దాదాపు 40 ఫ్లెమింగోలు మృత్యువాత పడ్డాయి. అయితే దుబాయ్ నుంచి వస్తున్న ఈకే 508 విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
Date : 21-05-2024 - 2:55 IST -
#World
Brazil Floods: బ్రెజిల్లో వరదలు బీభత్సం .. భారీగా మరణాలు
ఉత్తర అమెరికా దేశం బ్రెజిల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు 57 మంది చనిపోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక నగరాలు వరద నీటితో మునిగిపోయాయి మరియు కొండచరియలు విరిగిపడ్డాయి.
Date : 08-05-2024 - 5:42 IST -
#World
Gaza: 30,228 కి చేరిన పాలస్తీనియన్ మరణాల సంఖ్య
గత 24 గంటల్లో ఇజ్రాయెల్ సైన్యం 193 మందిని చంపడంతో గాజా స్ట్రిప్లో పాలస్తీనియన్ల మరణాల సంఖ్య 30,228కి చేరిందని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Date : 02-03-2024 - 10:16 IST -
#Telangana
Tiger Deaths: పులులపై విష ప్రయోగం, ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Tiger Deaths: కెబి ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ అటవీ ప్రాంతంలో పులులు ఆవును చంపిన తర్వాత కళేబరానికి విషం కలిపిన యువకుడితో సహా ఆరుగురిని అటవీ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన వల్ల ఆ ప్రాంతంలో విషపూరితమైన కళేబరాన్ని తిన్న పెద్ద మగ పులి చనిపోయింది. మగ పులి సోమవారం చనిపోయినట్లు ఇప్పటికే గుర్తించారు. అయితే దాని పిల్లలలో ఒకటి – ఒకటిన్నర సంవత్సరాల వయస్సు గల ఆడ పులి కూడా చనిపోయింది. దీంతో అటవీ […]
Date : 11-01-2024 - 12:05 IST -
#Speed News
COVID-19: 24 గంటల్లో 752 కొత్త COVID-19 కేసులు, 4 మరణాలు
నూతన సంవత్సరానికి ముందు కరోనా ప్రభావం భయాందోళనకు గురి చేస్తుంది. చాపకింద నీరులా విస్తరిస్తుంది. ఈ మేరకు కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది
Date : 26-12-2023 - 7:52 IST -
#World
China: చైనా భూకంపం మృతుల సంఖ్య 131కి చేరింది
China: వాయువ్య చైనాలోని పర్వత ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 131కి పెరిగిందని స్థానిక అధికారులు బుధవారం తెలిపారు. అయితే పొరుగున ఉన్న హిమాలయ ప్రాంతంలోని కింగ్హై ప్రావిన్స్ లో మరణించిన వారి సంఖ్య మంగళవారం నాటికి 14 నుండి 18కి పెరిగింది, ఇంకా 16 మంది భూకంపంలో తప్పిపోయారు. ఇది తొమ్మిదేళ్లలో అత్యంత ఘోరమైనది. క్వింఘై ప్రావిన్స్ టిబెట్ హిమాలయ ప్రాంతానికి ఆనుకుని ఉంది, ఇది ఖండాంతర పలకల […]
Date : 20-12-2023 - 1:47 IST -
#Andhra Pradesh
AP Deaths: ఏపీలో ఘోర జల ప్రమాదాలు, ప్రతి ఏటా 1000 మంది దుర్మరణం!
ఏపీలో గత ఐదేళ్లలో 52 పడవ బోల్తా ఘటనలు ఏకంగా 60 మందిని బలిగొన్నాయి.
Date : 20-12-2023 - 12:31 IST -
#India
Gujarat Rains : గుజరాత్ లో తగ్గని వర్షాలు.. పిడుగుపాటుకు 27 మంది మృతి
గుజరాత్ లో గత కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
Date : 28-11-2023 - 9:06 IST