Deaths
-
#World
Israel Hamas War: 31 రోజుల్లో 10 వేల మంది మృతి,15 లక్షల మంది నిరాశ్రయులు
ఇజ్రాయెల్ మరియు హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటికి 31వ రోజుకు చేరుకుంది. అయినా ఈ సమరానికి ముగింపు కనిపించడం లేదు. అక్టోబర్ 7 న, హమాస్ అకస్మాత్తుగా ఇజ్రాయెల్పై ఏకకాలంలో దాడి చేసింది.
Published Date - 02:24 PM, Mon - 6 November 23 -
#South
Peafowls: కోయంబత్తూరులో దారుణం.. విషప్రయోగంతో 31 నెమళ్లు మృతి
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 31 నెమళ్లు విషప్రయోగంతో చనిపోయిన సంఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది.
Published Date - 01:17 PM, Sat - 21 October 23 -
#Speed News
Chhatrapati Sambhajinagar: ఛత్రపతి శంభాజీనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డు మరణాలు
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల మరియు ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల్లో18 మరణాలు నమోదయ్యాయి.
Published Date - 06:06 PM, Tue - 3 October 23 -
#India
Shocking: ధన్బాద్ లో దారుణం.. 19 రోజుల్లో 50 నవజాత శిశువులు మృతి
జార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లాలో దారుణ ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఎస్ఎన్ఎంఎంసిహెచ్లోని పీడియాట్రిక్ విభాగంలో ఈనెల 1 నుంచి 19వ తేదీ మధ్య 50 మంది నవజాత శిశువులు మృతి చెందారు. వీటిలో 0 నుండి మూడు రోజుల వరకు నవజాత శిశువులు ఉన్నారు. నవజాత శిశువులలో 70% శ్వాసకోశ సమస్యలతో బాధపడి చనిపోతున్నట్టు తెలుస్తోంది. ఆసుపత్రిలోని ఎన్ఐసియులో తగినన్ని వనరులు లేకపోవడమే నవజాత శిశువుల మరణానికి కారణమని చెబుతున్నారు. అంతేకాదు.. సరిపడా వైద్యులు, సిబ్బంది లేరు. శిశు […]
Published Date - 02:50 PM, Wed - 20 September 23 -
#Health
Nipah Virus Deaths: కేరళలో కోరలు చాస్తున్న నిఫా.. మూడు జిల్లాలు కంటైన్మెంట్ జోన్స్
కేరళలో నిఫా వైరస్ కోరలు చాస్తోంది. రోజురోజుకి కేసులు పెరుగుతున్నాయి. కరోనా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తే నిఫా ప్రస్తుతం కేరళలో ప్రభావం చూపుతుంది.
Published Date - 03:11 PM, Wed - 13 September 23 -
#Telangana
Telangana Rains: ఎట్టి పరిస్థితుల్లో ప్రాణనష్టం జరగొద్దు, మంత్రులకు సీఎం ఆదేశాలు
తెలంగాణాలో గత వారం రోజులుగా అతిభారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో పలు జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
Published Date - 07:54 AM, Fri - 28 July 23 -
#Speed News
Odisha Train Accident: రైలు ప్రమాదంలో 291కి చేరిన మృతుల సంఖ్య
ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదంలో గాయపడిన వ్యక్తుల్లో ఈ రోజు ఒకరు మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. బీహార్ నివాసి ఎస్సీబీ మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటూ ఈ రోజు శనివారం మృతి చెందాడు.
Published Date - 06:08 PM, Sat - 17 June 23 -
#Speed News
Blast in Dhaka: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు.. 17 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (Dhaka)లోని ఏడు అంతస్తుల భవనంలో మంగళవారం భారీ పేలుడు (Blast) సంభవించింది. ఈ క్రమంలో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం.
Published Date - 06:17 AM, Wed - 8 March 23 -
#Special
Tigers Death Toll: ‘పులుల’ మరణమృదంగం, 2 నెలల్లో 30 మృతి
పులుల మరణాలు ఈ ఏడాది పెరిగాయి. సాధారణంగా ప్రతి ఏడాది జనవరి నుంచి మార్చి నెల మధ్యలో పులుల మరణాలు ఉంటాయి.
Published Date - 03:05 PM, Mon - 27 February 23 -
#Life Style
Heart: గుండె సంబంధిత మరణాలు ఇండియాలోనే ఎక్కువగా ఉండటానికి కారణం తెలుసా?
భారత్ లో కొన్నేళ్లుగా గుండె సంబంధిత మరణాలు పెరుగుతున్నాయి.
Published Date - 05:30 PM, Sat - 25 February 23 -
#World
Turkey and Syria: టర్కీ, సిరియాలో 15 వేలు దాటిన మరణాలు
టర్కీ, సిరియాలో భూకంప (Earthquake) మరణాల సంఖ్య గంట గంటకూ పెరుగుతూనే ఉంది.
Published Date - 11:40 AM, Thu - 9 February 23 -
#Covid
More than 50,000 Died: కెనడాలో 50 వేలు దాటిన కోవిడ్-19 మరణాలు
అనేక దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. చైనా, అమెరికా, అనేక ఆసియా దేశాలలో కోవిడ్-19 (COVID-19) వ్యాప్తికి కొత్తగా ఉద్భవించిన వైవిధ్యాలు కారణమని నివేదికలు చెబుతున్నాయి. కెనడాలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోందని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Published Date - 07:45 AM, Wed - 25 January 23 -
#Covid
COVID – 19 : డ్రాగన్ దేశంలో రోజుకు 9 వేల కరోనా మరణాలు: బ్రిటన్ సంస్థ
చైనాలో (China) ప్రస్తుతం రోజుకు 9 వేల కరోనా మరణాలు నమోదవుతున్నాయని ఎయిర్ ఫినిటీ వెల్లడించినట్టు పేర్కొంది.
Published Date - 12:00 PM, Sun - 1 January 23 -
#Speed News
Bomb Cyclone : అమెరికాలో ‘బాంబ్ సైక్లోన్’ తో 34కు చేరిన మృతుల సంఖ్య
అమెరికాను (America) ‘బాంబ్ సైక్లోన్’ వణికిస్తోంది. మంచు తుపాను కారణంగా మరణించిన వారి సంఖ్య 34కు పెరిగింది.
Published Date - 09:39 AM, Mon - 26 December 22 -
#Andhra Pradesh
4 Killed : అనంతపురం జిల్లాలో విషాదం.. కరెంట్ షాక్ తగిలి నలుగురు మృతి
అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది, కరెంట్ షాక్ తగిలి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు...
Published Date - 10:33 PM, Wed - 2 November 22