Darshan
-
#Andhra Pradesh
కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్లైన్లో!
kanipakam temple : ఇకపై కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దర్శనం, వసతి, సేవలు, ప్రసాదం టికెట్లు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. కొత్త వెబ్సైట్, వాట్సప్ ద్వారా కూడా సేవలు అందుబాటులోకి వచ్చాయి. వేలాది మంది భక్తులు వచ్చే ఈ ఆలయంలో, ఆర్జిత సేవా టికెట్ల కోసం ఇకపై క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. అలాగే భక్తుల సౌకర్యం కోసం కియోస్క్ యంత్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. కాణిపాకం ఆలయం ఆన్లైన్ సేవలు ప్రారంభమయ్యాయి దర్శనం, గదులు, సేవలు […]
Date : 17-12-2025 - 12:03 IST -
#Andhra Pradesh
TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?
TTD: చంద్రగ్రహణం సందర్భంగా కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల పుణ్యక్షేత్రం మూసివేశారు అర్చకులు. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం, గ్రహణ సమయంలో ఆలయ ద్వారాలను మూసి ఉంచడం సాంప్రదాయం.
Date : 07-09-2025 - 6:15 IST -
#Andhra Pradesh
TTD : ఏఐతో గంటల్లో శ్రీవారి దర్శనం అసంభవం: మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
ప్రస్తుతం ఆలయంలో ఉన్న వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఆలోచనను విరమించుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్య తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నప్పుడు, భక్తుల మధ్య జరిగిన సంభాషణలో టీటీడీ ఆధ్వర్యంలో ఏఐ టెక్నాలజీ ద్వారా దర్శన సమయాన్ని గణనీయంగా తగ్గించాలన్న ప్రయత్నం జరుగుతోందని తెలుసుకున్నట్టు ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
Date : 03-08-2025 - 11:16 IST -
#Andhra Pradesh
TTD : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
TTD : ఆంధ్రప్రదేశ్లోని పుణ్యభూమి తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ అతి తీవ్రంగా కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది.
Date : 15-06-2025 - 2:22 IST -
#Devotional
Ayodhya : సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య..శ్రీరామ నవమికి 40 లక్షల మంది భక్తులు..!
Ram Navami:రామజన్మభూమి అయోధ్య శ్రీరామ నవమి (Ram Navami) వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది (Ayodhya Ram Mandir). బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలి శ్రీరామ నవమి కావడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు(devotees) తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. అదేవిధంగా వేడుకల […]
Date : 15-04-2024 - 12:26 IST -
#Speed News
Ayodhya: అయోధ్య భక్తులకు గుడ్ న్యూస్, సేవా టికెట్స్ బుక్ చేసుకోండిలా!
Ayodhya: భక్తులు మంగళవారం నుంచి అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చు. రోజువారీ పూజాదికాలు యధావిధిగా మొదలవుతాయి. సుప్రభాత సేవతో స్వామివారిని అర్చకులు మేల్కొలుపుతారు. ఆర్జిత సేవలను నిర్వహిస్తారు. అనంతరం సర్వదర్శనానికి అనుమతి ఇస్తారు. ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు అయోధ్య రామాలయంలో దర్శనాలు మొదలవుతాయి. 11:30 గంటలకు ముగుస్తాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు అయోధ్యా రాముడిని దర్శించుకోవచ్చు. తెల్లవారు జామున 6: 30 గంటలకు జాగరణ్ హారతిని స్వామవారికి ఇస్తారు. మధ్యాహ్నం 12 […]
Date : 22-01-2024 - 4:46 IST -
#Devotional
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు 10 రోజుల పాటు ‘వైకుంఠ ద్వార దర్శనం’ ప్రారంభమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శనివారం ప్రకటించింది. ఈ సమయంలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని టీటీడీ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇందుకోసం టికెట్లు విడుదుల చేసింది. వార్షిక కార్యక్రమం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ 10 రోజులలో దర్శనం చేసుకోవడం ద్వారా లభించే పుణ్యం సమానమని విశ్వసించడంలో […]
Date : 16-12-2023 - 4:30 IST -
#Devotional
TTD: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కోసం ఏర్పాట్లు : ఈవో
వైకుంఠ ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో తెలిపారు.
Date : 01-12-2023 - 5:15 IST -
#Devotional
Tirumala: తిరుమలలో దర్శనానికి 24 గంటల సమయం..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు (Tickets) లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.
Date : 15-02-2023 - 11:03 IST -
#Devotional
Tirumala Darshan Tickets : డిసెంబర్ 24న వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు విడుదల
డిసెంబర్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ (TTD) వెబ్ సైట్ లో టికెట్లు అందుబాటులో ఉంచనుంది.
Date : 23-12-2022 - 4:30 IST