Cyber Crimes
-
#Andhra Pradesh
Cyber Crimes: ఏపీలో ‘సైబర్’ టెర్రర్.. 8 నెలల్లో రూ.600 కోట్లు లూటీ
సీబీఐ, ఈడీ అధికారులం అంటూ సైబర్ కేటుగాళ్లు(Cyber Crimes) ఫోన్ కాల్స్ చేస్తారు.
Date : 02-04-2025 - 10:32 IST -
#Telangana
Minister Sridhar Babu: టెక్నాలజీ పరంగా ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుంది: మంత్రి శ్రీధర్ బాబు
ప్రతి ఏటా 10 ట్రిలియన్ రూపాయలు ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాల ద్వారా కాజేస్తునారని, రూ. 15వేల కోట్లు మన దేశంలో సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారని లెక్కలు బయటపెట్టారు.
Date : 18-02-2025 - 4:08 IST -
#Telangana
Cyber Crimes : సైబర్ కేటుగాళ్లతో బ్యాంకు ఉద్యోగులకు లింకులు.. బండారం బయటపెట్టిన పోలీసులు
ఈ నలుగురు బ్యాంకు ఉద్యోగులు నేపాల్, చైనాల్లోని సైబర్ నేరగాళ్ల(Cyber Crimes) అకౌంట్లకు రూ.23కోట్లు అక్రమంగా పంపించారు.
Date : 30-01-2025 - 11:02 IST -
#Telangana
Telangana Police Department: ప్రజలకు తెలంగాణ పోలీస్ శాఖ కీలక విజ్ఞప్తి!
చైనా మాంజాలు అమ్మడం తీవ్రమైన నేరమని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రజల ప్రాణాల మీదకు తెచ్చే చైనా మాంజాలను వినియోగించవద్దని పేర్కొన్నారు.
Date : 07-01-2025 - 9:39 IST -
#India
Most Used Platform : సైబర్ క్రైమ్స్కు ఎక్కువగా వాడుతున్నది ఆ యాప్నే.. కేంద్రం నివేదిక
ఆన్లైన్ లోన్ యాప్స్(Most Used Platform) ఇచ్చే యాడ్స్ రాగానే ఆ సమాచారాన్ని ఐ4సీకి గూగుల్, ఫేస్బుక్లు పంపుతున్నాయి.
Date : 01-01-2025 - 2:36 IST -
#India
Mann ki Baat : ‘డిజిటల్ అరెస్ట్’లపై ప్రజలకు ప్రధాని మోడీ కీలక సూచనలు
నేరగాళ్ల నుంచి ఇలాంటి కాల్స్ వస్తే 1930 నంబర్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్కు(Mann ki Baat) ఫిర్యాదు చేయాలని సూచించారు.
Date : 27-10-2024 - 1:21 IST -
#India
Amit Shah : ఇంకా ఉగ్రవాదంపై యుద్ధం ముగియలేదు: కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Amit Shah : ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదన్నారు. డ్రగ్స్, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు.
Date : 21-10-2024 - 12:57 IST -
#Special
Cyber Crimes: లోన్ యాప్స్ అప్పులు తీసుకుంటున్నారా.. అయితే మీ ప్రాణాలకు ముప్పే
Cyber Crimes: సైబర్ నేరగాళ్ల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు గురికారాదని తెలంగాణ పోలీసులు నెటిజన్లకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలో పోలీసులు నేరాల గురించి వివరిస్తున్నారు. ప్రస్తుతము అనేక రకాలుగా సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడం జరుగుతుందని అవి జిల్లాలో పై స్థాయి అధికారుల ఫోటోలను వాట్సప్ డీపీలుగా మార్చుకొని కిందిస్థాయి ఉద్యోగులను డబ్బులు పంపమని వాట్సప్ మెసేజ్ లు చేయడం జరుగుతుంది. […]
Date : 13-02-2024 - 12:08 IST -
#Speed News
Crimes Rate: సైబరాబాద్లో పెరిగిన నేరాలు
Crimes Rate: సైబరాబాద్లో నేరాల రేటు 2023 సంవత్సరంలో దాదాపు 7 శాతం పెరిగింది. ఈ ప్రాంతంలో జనాభా పెరుగుదల దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. 2023లో మొత్తం 29156 కేసులు నమోదయ్యాయి, అంతకుముందు సంవత్సరం 27322 కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి మాట్లాడుతూ ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, చిన్న చిన్న నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. “వివిధ కారణాల వల్ల ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు జరుగుతున్నాయి. నేరం జరిగినప్పుడు కేసు […]
Date : 23-12-2023 - 6:57 IST -
#Technology
Cyber Security : సైబర్ దాడుల నుండి కాపాడటానికి ‘హ్యాక్ స్టాప్’ యాప్ వచ్చేస్తుంది.. త్వరలో విడుదల..
భారతదేశంలో రోజు రోజుకీ సైబర్ క్రైమ్(Cyber Crimes) ల సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఆన్ లైన్ లో ఎన్నో మోసాలు(Online Scams) చోటు చేసుకుంటూ ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలని ఇద్దరు మహిళా సైబర్ సెక్యూరిటీ నిపుణులు నడుం బిగించారు
Date : 22-07-2023 - 9:08 IST -
#Technology
Google Accounts : మీ గూగుల్ అకౌంట్స్ని మీరు కాకుండా వేరే వాళ్ళు చూస్తున్నారని అనుమానమా? అయితే ఇలా చేయండి..
నిజానికి మనకు ఏ చిన్న సమాధానం సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ లో సెర్చ్ చేస్తాం. అన్ని రకాల అకౌంట్లు జి-మెయిల్ కి యాడ్ చేస్తాం.
Date : 19-07-2023 - 10:00 IST -
#South
Bitcoin Scam Explained : కర్ణాటక ‘బిట్ కాయిన్ స్కామ్’ ఏమిటి? అసలేం జరిగింది?
బిట్ కాయిన్ స్కాం (Bitcoin Scam).. 2021లో కర్ణాటకలో బీజేపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణంపై ఇప్పుడు హాట్ డిబేట్ జరుగుతోంది..
Date : 04-07-2023 - 8:35 IST -
#Speed News
Online Fraud: ఎనీ డెస్క్ యాప్ డౌన్ లోడ్.. బ్యాంక్ ఖాతాలో 5 లక్షలు మాయం!
ఏనీ డెస్క్ యాప్ (Any desk app) పేరుతో సైబర్ నేరస్తులు రూ. 5 లక్షలను ఖాతా నుంచి మాయం చేశారు.
Date : 17-01-2023 - 12:58 IST -
#Speed News
Biometric Cloning: వేలిముద్రలు హ్యాక్ చేసి.. ఖాతాలు ఖాళీ చేస్తున్నారు!
హ్యాకర్లు రెచ్చిపోతున్నారు.. చివరకు అమాయక ప్రజల ఫింగర్ ప్రింట్లను కూడా వదలడం లేదు.
Date : 07-05-2022 - 4:11 IST -
#Technology
Mahesh Bank Case : ఆ కేసుకు 100మంది పోలీసులతో టీమ్
ఏపీ మహేష్ కో-ఆప్ అర్బన్ బ్యాంక్ బ్యాంక్లో సైబర్ క్రైమ్కు పాల్పడి రూ.12.9 కోట్లు స్వాహా చేసిన ముఠాను పట్టుకునేందుకు 100 మంది సభ్యులతో కూడిన పోలీసు అధికారుల బృందం ఏర్పడింది.
Date : 31-03-2022 - 1:45 IST