HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Heroine Nagma Loses 1 Lakh In Kyc Fraud

Nagma: హీరోయిన్ నగ్మాను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు!

నగ్మా పొరపాటున తన ఫోన్ కి వచ్చిన మెసేజి బటన్ ని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లు

  • By Balu J Published Date - 03:08 PM, Thu - 9 March 23
  • daily-hunt
Nagma
Nagma

హీరోయిన్ నగ్మా సైబర్ కేటుగాళ్లకు చిక్కింది. ఫలితంగా లక్ష రూపాయలను పొగొట్టుకుంది. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకొని డబ్బులను కోల్పోవడంతో పోలీసులను ఆశ్రయించింది.  నగ్మా పొరపాటున తన ఫోన్ కి వచ్చిన మెసేజి బటన్ ని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ని చూసుకోకుండా క్లిక్ చేసింది.

ఆమె క్లిక్ చేసిన వెంటనే బ్యాంక్ కి సంబంధించిన ఏజెంట్స్ గా ఫోన్ సైబర్ నేరగాళ్లు నగ్మా కి ఫోన్ చేసారు. మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని,మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్తే మేమే చేసి ఇస్తామని అడిగారట.పాపం నగ్మా వాళ్ళని నమ్మి అకౌంట్ డీటెయిల్స్ అన్నీ చెప్పేసింది. ఎప్పుడైతే ఆమె వివరాలు చెప్పిందో, అప్పుడే ఆమె వివరాలతో ఆన్లైన్ లో ఆ బ్యాంక్ తరుపున అకౌంట్ క్రియేట్ చేసి ఆన్లైన్ ద్వారా లక్ష రూపాయిలు పంపించుకున్నాడని నగ్మా ఈ సందర్భంగా పోలీసులకు తెలిపింది.

అతనికి డీటెయిల్స్ చెప్తున్న సమయం లో ఆమె ఫోన్ కి 20 సార్లు ఓటీపీ వచ్చిందని, కానీ నేను అది వాళ్లకి చెప్పకపోయినా కూడా డబ్బులు ఎలా కాజేసారో అర్థం కావడం లేదంటూ నగ్మా ఈ సందర్భంగా పోలీసుల ముందు వాపోయింది. అయితే లక్ష రూపాయిల చిన్న అమౌంట్ పొయ్యింది కాబట్టి సరిపోయింది, పెద్ద అమౌంట్ పొయ్యుంటే ఎంత బాధపడాల్సి వచ్చేదే అంటూ ఆందోళన వ్యక్తం చేసింది నగ్మా.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cyber crime
  • cyber fraud
  • kyc
  • nagma

Related News

Ts Dgp

TS DGP: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు

ప్రజలు సామాజిక మాధ్యమాలను బాధ్యతగా వినియోగించాలని, అప్రాధానమైన, బాధ్యతలేని పోస్టులు పెట్టొద్దని డీజీపీ సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

    Latest News

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    • Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

    • KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd