Crop Damage
-
#Andhra Pradesh
Mango Farmers : ఏపీలో రైతు బీమాపై కీలక నిర్ణయం.. మామిడి పంటకు బీమా పొడిగింపు
Mango Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యానవన పంటల బీమా పథకం అమలు కోసం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 , 2025-26 రబీ సీజన్లలో మామిడి పంటలకు బీమా పథకం అమలు చేయాలని ప్రభుత్వం ప్రకటించింది.
Date : 22-12-2024 - 1:04 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
CM Chandrababu : వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ప్రజలకు అప్రమత్తత సలహాలు అందించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
Date : 21-12-2024 - 11:18 IST -
#Telangana
Telangana: పంట నష్టంపై తొందరెందుకు హరీష్: మంత్రి జూపల్లి
అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులకు హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్టపరిహారం అందించకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హరీశ్రావు చేసిన ప్రకటనపై మంత్రి స్పందించారు.
Date : 27-03-2024 - 5:18 IST -
#Telangana
KCR: రైతు మల్లయ్యను కలవనున్న కేసీఆర్
నల్గొండ జిల్లా ముహంపల్లి గ్రామానికి చెందిన ఆపదలో ఉన్న రైతు మల్లయ్యను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి తనను పరామర్శించాలని వేడుకున్న వీడియో వైరల్గా మారడంతో మల్లయ్య కోసం కేసీఆర్ రెడీ అయ్యారు
Date : 26-03-2024 - 5:30 IST -
#Speed News
West Godavari: తుపాన్ ఎఫెక్ట్, పశ్చిమగోదావరి జిల్లాలో 15 వేల హెక్టార్ల పంట నష్టం
West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన తుపాను వర్షాలకు 15 వేల హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి దువ్వ, వరిమేడు, తిరుపతిపురం తదితర గ్రామాల్లో పర్యటించిన అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల నిబంధనలను సడలించిందని, రైతులు తమ దెబ్బతిన్న వరిని తమ రైతు భరోసా కేంద్రాలకు తీసుకెళ్లవచ్చని మంత్రి తెలిపారు. యర్ర కాలువ, యన్మదుర్రు డ్రెయిన్ […]
Date : 08-12-2023 - 9:46 IST -
#Andhra Pradesh
AP : మిచౌంగ్ తుఫానుతో గోదావరి జిల్లాల్లో భారీగా పంట నష్టం.. ఆందోళనలో రైతులు
మిచౌంగ్ తుఫానుతో ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి వచ్చిన పంట వర్షానికి నీటమునగడంతో రైతులు ఆందోళన
Date : 07-12-2023 - 7:48 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: పవన్ రాకతో ధాన్యం కొనుగోలు వేగవంతం
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికంది వచ్చిన పంట నీటి పాలవ్వడంతో తమ బాధ వర్ణనాతీతం. నష్టపోయిన రైతులు తమ గోడును ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు
Date : 10-05-2023 - 3:32 IST -
#Andhra Pradesh
CBN – PK : గోదా`వరి`లో `వారాహి` సైకిల్
ఎన్నికల్లో పొత్తు సంగతి ఏమోగానీ, ప్రజల మధ్యకు ఒక అవగాహనతో చంద్రబాబు, పవన్ (CBN - PK) వెళుతున్నట్టు కనిపిస్తోంది.
Date : 10-05-2023 - 3:31 IST -
#Telangana
KTR: సిరిసిల్ల రైతులతో కేటీఆర్
తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికందివచ్చిన పంట నీటమునిగింది. తమ బాధను పట్టించుకునేవారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
Date : 02-05-2023 - 6:13 IST -
#Telangana
Weather Report: తగ్గుముఖం పట్టనున్న వర్షాలు: వెదర్ రిపోర్ట్
గత వారం రోజులుగా రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణాలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్నది
Date : 01-05-2023 - 7:18 IST -
#Telangana
Unseasonal Rains: తెలంగాణ రైతులకు వాతావరణశాఖ హెచ్చరిక
రానున్న రెండు రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీని కారణంగా రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు
Date : 22-04-2023 - 8:34 IST