Crime News
-
#Telangana
Girl kidnapped: యువతి కిడ్నాప్ కలకలం.. కారులో ఎత్తుకెళ్లిన యువకులు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో యువతి కిడ్నాప్ (Girl kidnapped) కలకలం సృష్టిస్తోంది. చందుర్తి మండలం మూడవపల్లి గ్రామంలో మంగళవారం ఈ కిడ్నాప్ (Girl kidnapped) వెలుగు చూసింది. ఓ యువతిని నలుగురు యువకులు కారులో ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
Date : 20-12-2022 - 12:39 IST -
#Andhra Pradesh
Gang Raped: విజయవాడలో దారుణం.. మహిళపై మూడు రోజులపాటు సామూహిక అత్యాచారం
విజయవాడలో దారుణం జరిగింది. మహిళను గదిలో నిర్బంధించి మూడు రోజులపాటు నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారాని (Gang Raped)కి పాల్పడ్డారు. బాధితురాలు తీవ్ర అస్వస్థతతో సోమవారం నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో ఈ అమానుషం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి వర్గాల సమాచారంతో పెనమలూరు పోలీసులు వచ్చి బాధితురాలితో మాట్లాడారు. అత్యాచారాని(Gang Raped)కి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.
Date : 20-12-2022 - 10:53 IST -
#India
Father Killed Son: కొడుకును చంపి గోనె సంచిలో దాచిన తండ్రి
యూపీలోని అలీఘర్లో దారుణం జరిగింది. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడని ఓ తండ్రి తన 24 ఏళ్ల కొడుకును హత్య (Father Killed Son) చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి పొలంలో పడేశాడు. అయితే మృతుడి మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Date : 20-12-2022 - 7:25 IST -
#India
Woman killed and 50 pieces: దారుణం.. రెండో భార్యను 50 ముక్కలుగా నరికిన భర్త
శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే, జార్ఖండ్లో మరో దారుణం బయటపడింది. బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలోని జార్ఖండ్లోని సాహెబ్గంజ్లో తన భార్య మృతదేహాన్ని 50 ముక్కలు (50 pieces)గా నరికినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసు మాదిరిగానే జార్ఖండ్లోని సాహిబ్గంజ్లో జరిగిన రూబికా పహారియా హత్య ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Date : 18-12-2022 - 3:40 IST -
#India
Man Killed Aunt: అత్తను చంపిన మేనల్లుడు.. మృతదేహాన్ని 10 ముక్కలుగా కోసి
రాజస్థాన్ రాజధాని జైపూర్లో కూడా శ్రద్ధా వాకర్ హత్య కేసు లాంటి సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళను హత్య (Murder) చేసి 10 ముక్కలు చేశాడు. ఢిల్లీ రోడ్డులోని అడవుల్లో పడి ఉన్న మహిళ మృతదేహం ముక్కలు కనిపించాయి.
Date : 18-12-2022 - 1:16 IST -
#India
Girl Killed: రాజస్థాన్లో దారుణం.. ప్రేమకు నిరాకరించిందని బాలిక దారుణ హత్య
రాజస్థాన్లోని జాలోర్లో దారుణం జరిగింది. ఓ యువకుడు తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ బాలికను హత్య (Girl Killed) చేశాడు. ఆహోర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల పురుషోత్తం వాల్మీకి అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి వెంట ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆ బాలిక ప్రేమకు నిరాకరించటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
Date : 17-12-2022 - 7:35 IST -
#World
NRI Boy: గోల్డెన్ గేట్ వంతెన మీది నుంచి దూకి విద్యార్థి సూసైడ్
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వంతెనపై నుండి భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ యువకుడు (NRI Boy) సముద్రంలోకి దూకాడు. ఇది అతని మరణానికి కారణమైంది. వంతెనపై మోహరించిన యుఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది రెండు గంటల ప్రయత్నం తర్వాత బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
Date : 15-12-2022 - 11:50 IST -
#India
Attacked With Acid: మైనర్ బాలికపై యాసిడ్ దాడి
ఢిల్లీ ఉత్తమ్నగర్లో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు యాసిడ్ (Acid) దాడికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ (Acid) దాడి సమయంలో బాలిక తన చెల్లెలితో కలిసి ఉంది. దీంతో బాధితురాలి చెల్లెలు చెప్పిన వివరాల ప్రకారం నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Date : 14-12-2022 - 1:21 IST -
#Speed News
Spurious liquor: విషాదం.. కల్తీ మద్యం సేవించి ఏడుగురు మృతి..?
బీహార్లో మద్యం నిషేధం ఉన్నప్పటికీ అక్రమ మద్యం (Spurious liquor) విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ కారణంగానే విష మద్యం తాగి ప్రజలు మరణించిన ఉదంతాలు తెరపైకి వస్తున్నాయి. కల్తీ మద్యం (Spurious liquor) తాగి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందిన తాజా కేసు ఛప్రా జిల్లాలో చోటుచేసుకుంది.
Date : 14-12-2022 - 10:47 IST -
#India
Man Kills Father: దారుణం.. తండ్రిని హత్య చేసి 32 ముక్కలుగా నరికాడు
ఢిల్లీలో శ్రద్దా హత్య కేసు తర్వాత కర్ణాటకలో కూడా అలాంటి కేసు తెరపైకి వచ్చింది. కర్ణాటకలోని బాగల్కోట్లో ఢిల్లీ శ్రద్ధా వాకర్ తరహా ఘటన చోటుచేసుకుంది. విఠల్ అనే వ్యక్తి మద్యం మత్తులో తండ్రి పరశురామ్ (Man Kills Father)ను హత్య చేసి 32 ముక్కలుగా నరికాడు.
Date : 14-12-2022 - 9:46 IST -
#India
Gujarat: గుజరాత్లో దారుణం.. పసికందును బిల్డింగ్ పైనుంచి పడేసిన బాలిక
గుజరాత్ (Gujarat)లో దారుణం వెలుగు చూసింది. 15 ఏళ్ల బాలిక తనకు పుట్టిన పసికందును భవనం రెండో అంతస్తు నుంచి కింద పడేసి హత్య చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను ప్రశ్నించారు.
Date : 14-12-2022 - 8:59 IST -
#India
Girl Gang Raped: దారుణం.. మైనర్ బాలికను తుపాకీతో బెదిరించి గ్యాంగ్ రేప్
బీహార్ రాష్ట్రంలోని గయాలోని అమాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల 7వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారం (girl gang raped) జరిగింది. సామూహిక అత్యాచారాని (girl gang raped)కి చేసిన ముగ్గురు స్వగ్రామానికి చెందినవారే. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో చేయి కూడా విరిగిపోయింది. ఈ విషయాన్ని బాధితురాలు తన కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిపెట్టింది. నవంబర్ 30 సాయంత్రం జరిగిన గ్యాంగ్ […]
Date : 08-12-2022 - 3:29 IST -
#India
Jharkhand: మేనమామ కుమారుడిని స్నేహితులతో కలిసి హత్య.. తెగిపడిన తలతో సెల్ఫీ
మేనమామ కుమారుడిని స్నేహితులతో కలిసి నరికి చంపేశాడో వ్యక్తి. అంతటితో ఆగకుండా మొండెం నుంచి వేరుచేసిన తలతో నిందితులంతా కలిసి సెల్ఫీలు దిగారు.
Date : 06-12-2022 - 10:23 IST -
#Andhra Pradesh
Brutal Murder: గుంటూరులో దారుణం.. వైద్య విద్యార్థిని దారుణ హత్య
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
Date : 06-12-2022 - 7:35 IST -
#Speed News
New Born Died: ఛత్తీస్గఢ్ లో దారుణం.. నలుగురు శిశువులు మృతి
డాక్టర్ల నిర్లక్షం కారణంగా అప్పుడే పుట్టిన నలుగురు పిల్లలు చనిపోయారు.
Date : 05-12-2022 - 4:23 IST