Crime News Hyderabad
-
#Telangana
Crime News Hyderabad: పెన్షన్ డబ్బు కోసం కన్నతండ్రిని చంపిన కొడుకు, కూతురు కు ఉరి శిక్ష, తల్లికి జీవిత ఖైదు
పెన్షన్ డబ్బుల కోసం కన్నతండ్రిని దారుణంగా హత్య చేసిన కేసులో మల్కాజిగిరి కోర్టు సోమవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ పాశవిక దారుణానికి పాల్పడిన కుమారుడు, కుమార్తెకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వీరికి సహకరించిన మృతుడి భార్యకు జీవిత ఖైదు విధించింది. 2019లో జరిగిన ఈ ఘటనలో ఉమ్మెత్త పొడితో విషమిచ్చి.. కత్తులతో నరికి శరీర భాగాలను బకెట్లలో దాచిన నిందితుల నేరం రుజువు కావడంతో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి […]
Date : 09-06-2026 - 12:13 IST -
#Telangana
Hyderabad: హైదరాబాద్లో రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్
హైదరాబాద్ నగరంలో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివసిస్తున్న ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు ఒక కిలో బంగారు ఆభరణాలు, విలువైన వజ్రాలను ఈ ముఠా దోచుకుంది. ఇంట్లో పనిమనుషులుగా చేరిన నేపాల్కు చెందిన దంపతులే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లిన సమయంలో వీరు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల […]
Date : 09-06-2026 - 11:32 IST -
#Speed News
కూకట్పల్లిలో భారీ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!
Kukatpally Robbery హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లిలో నిన్న రాత్రి సినిమా ఫక్కీలో భారీ దోపిడీ జరిగింది. ఇద్దరు వ్యక్తుల కళ్లలో కారం చల్లిన దుండగులు, వారి వద్ద ఉన్న రూ. కోటి నగదును అపహరించుకుపోయారు. ఈ ఘటన ఏకంగా ఏసీపీ కార్యాలయానికి సమీపంలోనే జరగడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బహదూర్పురాకు చెందిన ఎండీ ఖుస్రు (42), ఎండీ అజీముద్దీన్ (38) అనే ఇద్దరు ఏసీ మెకానిక్లు సోమవారం రాత్రి ద్విచక్ర వాహనంపై జీడిమెట్లకు బయలుదేరారు. […]
Date : 17-03-2026 - 10:49 IST