Cricket Records
-
#Sports
భారత్-న్యూజిలాండ్ ఫైనల్ లో 82.2 కోట్ల వ్యూస్.. ఆల్టైమ్ రికార్డ్!
T20 World Cup Final టీమిండియా గెలిచిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్లో సరికొత్త వీక్షకుల రికార్డును సృష్టించింది. న్యూజిలాండ్ చివరి వికెట్ పడిన సమయంలో ఏకకాలంలో ఏకంగా 74.5 కోట్ల మంది ఈ మ్యాచ్ను వీక్షించి ఆల్టైమ్ రికార్డు నెలకొల్పారు. నిన్న జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. సొంతగడ్డపై ఈ ఘనత సాధించిన ఏకైక జట్టుగా కూడా […]
Date : 09-03-2026 - 12:09 IST