Covid_19: కొవిడ్ బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా.. దరఖాస్తులు ఇలా!
- By Balu J Published Date - 05:07 PM, Tue - 4 January 22
కరోనా మహమ్మారి ధాటికి యువకులు, పెద్దవాళ్లు అనే తేడా లేకుండా చాలామంది బలయ్యారు. ఎంతోమంది అనాథలయ్యారు. మరెన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు, పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధలు వర్ణనాతీతం. కరోనా కారణంగా కనుమూసిన కుటుంబాలకు సాయం చేయాలని సుప్రీంకోర్టు సైతం భావించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో Covid19 కారణంగా మరణించిన మృతుల బంధువులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 50,000 ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. సంబంధిత వ్యక్తులు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎక్స్ గ్రేషియా నేరుగా వారి ఖాతాలకు బదిలీ అవుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింది వివరాలను గమనించండి.
Ex-gratia of Rs 50,000 announced by #Telangana govt to next of kin of the deceased who died due to #Covid_19 in TS. Concerned people can apply through Meeseva and ex-gratia will be directly transferred to their accounts. For more queries contact below phone number & mail id 👇 pic.twitter.com/4v04FU0Jj6
— Sudhakar Udumula (@sudhakarudumula) January 4, 2022
Related News
Covid: దేశంలో స్వల్పంగా కరోనా కేసులు నమోదు
Covid: రెండు నెలలు కిందట కొత్త వేరియంట్ ప్రపంచంలోని అనేక దేశాల్లో వ్యాప్తి చెందింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. విదేశాల నుంచి వచ్చే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. కేంద్ర హెచ్చరికలతో అప్రమత్తమైన రాష్ట్రాలు భారీ ఎతత్తున పరీక్షలు నిర్వహించాయి. కొవిడ్ పాజిటివ్ వచ్చిన �