Congress
-
#Andhra Pradesh
YS Sharmila : సీఎం జగన్పై వైఎస్ షర్మిల సంచలనం..!
ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేసిన అనంతరం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్ర అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
Published Date - 05:30 PM, Tue - 2 April 24 -
#Telangana
KTR: రేవంత్ 420 హామీలు నిరవేర్చాలి: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకపు వాగ్దానాలతో కాపు సామాజికవర్గం నష్టపోయిందన్నారు.
Published Date - 04:46 PM, Tue - 2 April 24 -
#Telangana
Phone Tapping Case: సారీ చెప్పండి లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేసు ముందుకు వెళ్తున్నా కొద్దీ బడా నేతల పేర్లు వెలుగు చూస్తున్నాయి
Published Date - 02:32 PM, Tue - 2 April 24 -
#India
Rs 3500 Crore : కాంగ్రెస్కు భారీ ఊరట.. ఇబ్బంది పెట్టబోమన్న ఐటీ శాఖ
Rs 3500 Crore : ఎన్నికలు సమీపించిన వేళ కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
Published Date - 04:28 PM, Mon - 1 April 24 -
#India
Katchatheevu Island:కచ్చతీవు ద్వీపాన్ని ఆయన వెనక్కి తీసుకుంటారా?”: ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ సవాల్
Katchatheevu Island: భారత భూభాగానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని (Katchatheevu Island) కాంగ్రెస్ ఏ మాత్రం ఆలోచించకుండా శ్రీలకంకకు కట్టబెట్టింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం బయటపడగా ఆ వివరాలనే ప్రస్తావిస్తూ X వేదికగా పోస్ట్ పెట్టారు ప్రధాని. అప్పటి నుంచి కచ్చతీవు వివాదం మొదలైంది. We’re now on WhatsApp. Click to Join. వివాదాస్పద ద్వీపాన్ని 1974 నాటికి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు అప్పజెప్పిందన్న RTI వివరాలు సంచలనం రేపుతున్నాయి. […]
Published Date - 04:27 PM, Mon - 1 April 24 -
#Telangana
KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్
చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేయాలని బిఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేసిన పనిని వివరించలేకపోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని అన్నారు.
Published Date - 04:08 PM, Mon - 1 April 24 -
#India
Congress : మొన్న బిహార్ పార్టీ.. ఇవాళ పంజాబ్ పార్టీ.. కాంగ్రెస్లో విలీనం
Congress : ఇటీవల బిహార్లో ‘జన అధికార పార్టీ’ కాంగ్రెస్లో విలీనం కాగా, తాజాగా మరో రాజకీయ పార్టీ కూడా హస్తం పార్టీలో కలిసిపోయింది.
Published Date - 03:11 PM, Mon - 1 April 24 -
#India
Seethakka: రాష్ట్రపతి నిలబడితే.. మోడీ కూర్చుంటారా?.. ప్రధాని తీరుపై సీతక్క విమర్శ
Danasari Seethakka: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ(LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna)ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య కారణాలతో అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతే స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ […]
Published Date - 12:57 PM, Mon - 1 April 24 -
#India
Rahul Gandhi : ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు
లోక్సభ ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’కు ప్రధాని మోదీ (Narendra Modi) ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఆదివారం ఆరోపిస్తూ, బీజేపీ తన ప్రయత్నాల్లో విజయం సాధిస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చి, ప్రజల హక్కులు హరించబడతాయని అన్నారు. రాంలీలా మైదాన్లో జరిగిన ఇండియా బ్లాక్ 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది సాధారణ ఎన్నికలు కాదని, దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలని అన్నారు.
Published Date - 10:03 PM, Sun - 31 March 24 -
#Telangana
KCR : మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ (BRS) పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Published Date - 07:50 PM, Sun - 31 March 24 -
#Telangana
MLA Yashaswini Reddy: కేసీఆర్ తీహార్ జైల్లో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేది: ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శిస్తున్న కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ పర్యటనపై స్పందించిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 07:16 PM, Sun - 31 March 24 -
#Telangana
KCR : నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి – కేసీఆర్ డిమాండ్
'రైతుల తరఫున మాట్లాడేవారు లేరనుకుంటున్నారా? మేమున్నాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. లక్ష ఎకరాల్లో పంట పోయింది. ఈ మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వేటాడుతాం. వెంటాడుతాం.
Published Date - 07:01 PM, Sun - 31 March 24 -
#Telangana
BRS : జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం..?
రోజు రోజుకు బీఆర్ఎస్ (BRS) పరిస్థితి దారుణంగా తయారవుతోంది. నమ్ముకున్న నేతలే పార్టీని నట్టేట ముంచి వెళ్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి టికెట్ ఇచ్చినా.. ఆయన కూడా పార్టీని వీడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా.. సీనియర్ నాయకులు కే.కేశవరావు (K.Keshava Rao) లాంటి నేతలు సైతం పార్టీని వీడటంతో పార్టీ మరింత బలహీన పడుతోంది.
Published Date - 06:38 PM, Sun - 31 March 24 -
#Telangana
KCR: కేసీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఈసి అధికారులు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈసీ అధికారులు షాక్ ఇచ్చారు. రైతుల్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా ఈసీ అధికారులు ఆయన వాహనాన్ని మార్గమధ్యంలో తనిఖీ చేశారు.
Published Date - 04:25 PM, Sun - 31 March 24 -
#Telangana
Eknath Shinde in Congress: కాంగ్రెస్ లో ఏకనాథ్ షిండే ఎవరు?
భవిష్యత్తులో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చివేస్తుందా? తెలంగాణకు చెందిన ఏక్నాథ్ షిండే పాత్రను మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోషించారా? ఈ వాదన రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది. తాజాగా తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి
Published Date - 02:43 PM, Sun - 31 March 24