Congress Leader
-
#India
Ghulam Nabi Azad: న్యాయవ్యవస్థపై షాకింగ్ కామెంట్స్
న్యాయవ్యవస్థ పై కాంగ్రెస్ పార్టీ వెటరన్ లీడర్లు గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యవస్థ మరింత దిగజారిపోయిందని ఆందోళన చెందాడు. న్యాయమూర్తుల నియామకంలో ఉద్దేశపూర్వక జాప్యం గురించి ప్రస్తావించాడు.
Published Date - 04:28 PM, Thu - 24 March 22 -
#South
Jagga Reddy: త్వరలో పార్టీ పదవులకు జగ్గారెడ్డి రాజీనామా.. అధిష్ఠానానికి లేఖ!
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. త్వరలో పార్టీ పదవికి , కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.
Published Date - 06:12 PM, Sat - 19 February 22 -
#Telangana
Telangana Politics: కాంగ్రెస్కు జగ్గారెడ్డి గుడ్ బై? అసలేం జరిగిందంటే!
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చాల రోజులుగా సొంత పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన కార్యక్రమాలు చూస్తే అర్ధమవుతోంది. పిసిసి చీఫ్ గా రేవంత్ నియామకం అవ్వడం ఇష్టంలేని జగ్గారెడ్డి అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ ని ఎక్స్పోస్ చేసారు.
Published Date - 11:45 PM, Fri - 18 February 22 -
#Speed News
MSR: జగన్ కు ‘మర్రి’ ప్రశంస
కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ సర్కార్ చేసిన కసరత్హు ను కాంగ్రెస్ సీనియర్ నేత , భారత ప్రభుత్వ NDMA మాజీ వైస్ ఛైర్మన్, మర్రి శశిధర్ రెడ్డి ప్రశంసించారు. తెలంగాణలో జరిగిన జిల్లాల ఏర్పాటును తప్పుబట్టారు.
Published Date - 10:12 PM, Sat - 29 January 22 -
#Speed News
KomatiReddyLetter to KCR:కేసీఆర్ కి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి లేఖ
317 జీవో పై అభ్యంతరాలను తెలుపుతూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ప్రభుత్వ ఉద్యోగుల హక్కులను కాలరాసేలా ఉందని, తక్షణమే 317 జీవో ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.
Published Date - 06:07 AM, Wed - 5 January 22 -
#Speed News
Paddy Issue: కేసీఆర్ ఢిల్లీకి వెళ్తేనే ఏం కాలేదు, మంత్రులు పోతే ఏమైతది?
తెలంగాణాలో వరిధాన్యం అంశం మళ్ళీ హాట్ టాపిక్ గా మారుతోంది. అన్ని పార్టీల ఎజెండా ఇప్పుడు వరిధాన్యమే అయ్యింది. వరిధాన్యం అంశాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ అంశంపై వరుస కార్యక్రామాలు చేస్తోంది.
Published Date - 12:10 AM, Tue - 21 December 21 -
#India
Rahul Gandhi:జైపూర్ వేదికపై `మమత`కు కౌంటర్ రాహుల్ 2024 ఐడియాలజీ ఇదే!
ముంబై కేంద్రంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమత, ఐప్యాక్ ఫౌండర్ పీకే చేసిన వ్యాఖ్యలను కౌంటర్ గా కాంగ్రెస్ జైపూర్ ర్యాలీ నిలచింది. కాంగ్రెస్ పార్టీ 2024 రథసారధి రాహుల్ గా హైలెట్ చేసింది.
Published Date - 03:47 PM, Tue - 14 December 21 -
#Telangana
Uttam Kumar: బొగ్గు గనుల ప్రయివేటీకరణపై పార్లమెంట్ లో ఉత్తమ్ ప్రసంగం
మొన్నటి దాకా తెలంగాణలో వరిధాన్యం సమస్య హాట్ టాపిక్ గా ఉండింది. తాజాగా బొగ్గు గనుల ప్రయివేటీకరణ అంశం టాక్ ఆఫ్ ది స్టేట్ గా మారుతోంది.
Published Date - 10:00 PM, Mon - 13 December 21 -
#Telangana
Mamata In TS: తెలంగాణలో మమత రాజకీయాలు నడవవు!
బెంగాల్ సీఎం మమత తన పార్టీ తృణమూల్ కాంగ్రేస్ ను విస్తరించాలని భావిస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి రియాక్టయ్యారు. నా తెలంగాణలో మమత కలలు. నెరవేరవని, తన పప్పులు ఇక్కడ ఉడకవని శశిధర్ రెడ్డి స్పష్టం చేసారు. బెంగాల్ ఎన్నికలలో బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టడంలో మమత బెనర్జీ సంపూర్ణ విజయం సాధించినప్పటికీ, తెలంగాణాలో టీఎంసీ ఎటువంటి ప్రభావం చూపదని. శశిధర్ రెడ్డి అబిప్రాయపడ్డారు. ఎలక్షన్ వ్యూహాలలో మంచి పేరు సంపాదించిన […]
Published Date - 11:03 PM, Thu - 9 December 21 -
#Telangana
Uttam Kumar Reddy: కేసీఆర్ పై కాంగ్రెస్ ‘వరి’అటాక్
తెలంగాణలోని వరిరైతుల సమస్య పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చింది. తెలంగాణలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోవడాన్ని నిరసిస్తూ టీఆర్ఎస్ ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని పార్లమెంట్ లో తమ నిరసన వ్యక్తం చేశారు.
Published Date - 08:18 PM, Wed - 1 December 21 -
#Telangana
Seethakka: వాళ్ళది ఏడేండ్లనుండి ఏడడుగుల బంధం అని తెల్పిన సీతక్క
ఇందిరాపార్క్ వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన వరిదీక్షలో పాల్గొన్న సీతక్క హ్యాష్ ట్యాగ్ ప్రతినిధి సిద్దార్థ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు.
Published Date - 07:10 AM, Mon - 29 November 21 -
#Telangana
KomatiReddy:రేవంత్ వేదికపైకి తాను నల్ల చొక్కాతో ఎందుకు వచ్చాడో తెలిపిన కోమటిరెడ్డి
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే బాగుండేదని, మహాకూటమిగా ఎన్నికలకు వెళ్లినందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాకూటమి విషయంపై రాహుల్ గాంధీ తనని పక్కకి పిలిచి మాట్లాడారని ఆయన తెలిపారు.
Published Date - 11:07 PM, Sun - 28 November 21 -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రధాని అయితే చేసే మొదటి పని?
దశాబ్దాలుగా పెండింగులో ఉన్న మహిళా బిల్లు అమలుపై ప్రధాని అయిన వెంటనే తొలి సంతకం చేస్తానని రాహుల్ గాంధీ వెల్లడించారు.
Published Date - 02:38 PM, Sun - 7 November 21