Communist Party
-
#Speed News
Maoists : ఛత్తీస్ గడ్ బస్తర్ ఎన్ కౌంటర్.. మావోయిస్టుల అధికారిక స్పందన
Maoists : ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పోరాటంలో 14 మంది మావోలు మృతి చెందారని.. కాల్పుల్లో గాయపడ్డ మిగతా 17 మందిని భద్రతా బలగాలు పట్టుకుని కాల్చి చంపాయని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.
Date : 13-10-2024 - 9:19 IST -
#India
CPI-M General Secretary: ఏచూరి మరణాంతరం సీపీఐ-ఎం కీలక సమావేశం
CPI-M General Secretary: సీతారాం ఏచూరి మృతి చెందడంతో సీపీఐ-ఎం కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనుంది. కేరళ రాష్ట్రము నుంచి ఈ పదవిని ఎవరో ఒకరు చేపట్టనున్నారు. ఎందుకంటే ఈ పార్టీ కేరళలో మాత్రమే ప్రభుత్వాన్ని నడుపుతుంది. అయితే కొత్త ప్రధాన కార్యదర్శి ఎంపిక కీలకం కానుంది.
Date : 13-09-2024 - 1:03 IST