CK KCR
-
#India
Modi: 13 పార్టీల సంయుక్త ప్రకటనకు గులాబీ బాస్ దూరం
" ముస్లింలను లక్ష్యంగా చేసుకొని కొందరు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నా..
Published Date - 01:52 PM, Sun - 17 April 22 -
#Telangana
TRS Calls: కేంద్రంతో యుద్ధానికి కేసీఆర్ సిద్ధం!
వరిధాన్యం కొనుగోళ్ల విషయమై ఇటు రాష్ట ప్రభుత్వం, అటు కేంద్రం ప్రభుత్వం నువ్వానేనా అన్నట్టు మాటల యుద్ధానికి దిగుతున్నాయి.
Published Date - 05:10 PM, Fri - 8 April 22 -
#Speed News
KCR Letter To PM Modi : మోడీకి కేసీఆర్ లెటర్.. లేఖలో ఏం రాశారో తెలుసా
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారు కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణలో అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి పై ప్రధానమంత్రి నరేంద్ర మోడి గారికి వ్రాసిన లేఖ సారాంశం:
Published Date - 10:23 PM, Wed - 23 March 22 -
#Speed News
Sharmila Vs KCR: ‘కేసీఆర్’ కు ‘షర్మిల’ సవాల్… దమ్ముంటే నాతో పాదయాత్ర చెయ్.!
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినాయకురాలు షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసన సభ వేదికగా సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని, రాష్ట్రంలో ప్రజాసమస్యలు లేవని మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. ఈ సందర్భంగా షర్మిల… కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే గులాబీ దళపతి కేసీఆర్ కూడా తనతో పాదయాత్రకు రావాలన్నారు. తెలంగాణలో సమస్యలు లేవని చెబితే…. ముక్కు నేలకు రాస్తానని, క్షమాపణలు చెప్పి పాదయాత్ర చేయకుండా వెళ్లిపోతానని షర్మిల వెల్లడించారు. ప్రజా సమస్యలు […]
Published Date - 09:23 AM, Sat - 12 March 22 -
#Speed News
Telangana: తెలంగాణలో ‘కేసీఆర్’ పనైపోయింది.. దేశ రాజకీయాలంటూ కొత్త డ్రామాలు షురూ చేసిండు – ‘బండి సంజయ్’!
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయింది. టీఆర్ఎస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయం కేసీఆర్ కు అర్ధమైంది. ఏం చేయాలో తెల్వక పీకే (ప్రశాంత్ కిషోర్) అనే వ్యూహకర్తను పెట్టుకుని ‘ఫెడరల్ ఫ్రంట్’ అంటూ కొత్త డ్రామాలు మొదలు పెట్టిండు. బీజేపీపైనా, ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా విష ప్రచారం చేస్తుండు. ఎంత చేసినా టీఆర్ఎస్ గ్రాఫ్ పెరగట్లేదు. ప్రజలు బీజేపీవైపు మొగ్గు చూపుతున్నరని సర్వేలు చెబుతుండటంతో తట్టుకోలేక బీజేపీ నేతలపై దాడులకు పురిగొల్పుతున్నడు. ప్రశ్నిస్తే […]
Published Date - 05:04 PM, Tue - 22 February 22 -
#Telangana
Chinna Jeeyar: మౌనం వీడిన జీయర్.. కేసీఆర్ తో విభేదాలపై క్లారిటీ!
టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో వచ్చిన విభేదాలపై ఎట్టకేలకు మౌనం వీడారు చిన జీయర్ స్వామి.
Published Date - 11:59 AM, Sat - 19 February 22 -
#Speed News
TPCC: సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫిర్యాదు!
భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న భారత రాజ్యాంగంతో గడిచిన 75 సంత్సరాలల్లో ప్రజల ఆశయాలు , ఆకాంక్షలు నెరవేరడం లేదని సీఎం అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యల పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన శనివారం గజ్వేల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశారు. కేసీఆర్ పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో సీఐ […]
Published Date - 02:52 PM, Sat - 5 February 22 -
#Speed News
Election 2024 : రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్న కేసీఆర్ వ్యాఖ్యలు..!
ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని, రియల్ టైమ్లోనే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి విజయభేరి మోగించడం ఖాయమని, ఈసారి గులాబీ పార్టీ 95 నుండి 105 అసెంబ్లీ స్థానాలు సొంతం చేసుకుంటుందని కేసీఆర్ జ్యోస్యం చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు పోటీ ఇచ్చే పార్టీలు లేవని, దేశంలో ఎక్కడా అమలు జరగని పథకాలు తెలంగాణలో […]
Published Date - 12:46 PM, Wed - 2 February 22 -
#Telangana
UP Elections 2022 : అఖిలేష్ ఆహ్వానం కోసం కేసీఆర్..
ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్తరప్రదేశ్ వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడని తెలుస్తోంది. సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రచారానికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాడని సమాచారం
Published Date - 01:29 PM, Tue - 18 January 22 -
#Andhra Pradesh
Real Estate : సీఎంల ‘భూ’ కలాపం
రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తెలంగాణ ప్రభుత్వం నమ్ముకుంది. ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి దీన్నో అవకాశంగా భావిస్తోంది. అందుకే, పట్టణాలకు, గ్రామాలకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరింప చేయాలని ఆలోచిస్తోంది. తెలంగాణ జిల్లాలను 10 నుంచి 33కు చేసిన తరువాత భూముల ధరలను ఆకాశానికి తీసుకెళ్లారు.
Published Date - 07:32 PM, Fri - 14 January 22 -
#Telangana
KCR Startegy: బీజేపీపై టీఆర్ఎస్ పోరుబాట.. కేసీఆర్ వ్యూహమేంటి?
వరిధాన్యం విషయంలో బీజేపీని వెంటాడుతామని ప్రకటించిన కేసీఆర్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ పోరుకు సిద్ధమయ్యారు. కేంద్రవిధానాలకు వ్యతిరేకంగా ఆ మధ్య సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసిన టీఆర్ఎస్ తర్వాత సైలెంట్ అయ్యింది.
Published Date - 12:17 AM, Sat - 18 December 21