Chinnaswamy Stadium
-
#South
Bangalore : తొక్కిసలాట ఘటన.. మధ్యాహ్నం కర్ణాటక హైకోర్టులో విచారణ
‘‘ఒక్క ట్రోఫీ కోసం 11 ప్రాణాలా?’’ అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభిమానుల సంఖ్యను అంచనా వేయడంలో పూర్తిగా వైఫల్యం జరిగింది.
Date : 05-06-2025 - 11:58 IST -
#Andhra Pradesh
RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో ఏపీకి చెందిన యువతి మృతి
RCB: 18 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకుంది.
Date : 05-06-2025 - 11:11 IST -
#Speed News
Virat Kohli: నాకు మాటలు రావడం లేదు.. తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ విచారం!
ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఘటన తర్వాత కూడా లోపల జట్టు సన్మాన కార్యక్రమం కొనసాగింది. విజయం సాధించిన 24 గంటల్లో అభిమానుల మృతి ఘటనపై విరాట్ కోహ్లీ స్పందన వ్యక్తం చేశాడు.
Date : 05-06-2025 - 7:04 IST -
#India
RCB : చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..10 మంది మృతి
భారీగా తరలివచ్చిన అభిమానుల గుంపులో తొక్కిసలాట జరగడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ రోజు సాయంత్రం, ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Date : 04-06-2025 - 5:50 IST -
#India
DK Shivakumar : ఆర్సీబీ గెలుపు కర్ణాటక ప్రజల గర్వాన్ని పెంచింది
DK Shivakumar : 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిస్తూ ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు రాయల ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కైవసం చేసుకున్న నేపథ్యంలో, బెంగళూరు నగరం సంబరాల జోరులో మునిగిపోయింది.
Date : 04-06-2025 - 2:41 IST -
#Sports
White Pigeons: కోహ్లీకి వీడ్కోలు పలికిన పావురాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
మే 12న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే టెస్ట్కు వీడ్కోలు పలకడంతో చాలా మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకే అభిమానులు ఒక ప్లాన్ వేసుకున్నారు.
Date : 18-05-2025 - 9:36 IST -
#Sports
RCB vs KKR: కేకేఆర్ కొంపముంచిన వర్షం.. బెంగళూరు- కోల్కతా మ్యాచ్ రద్దు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరులో నాన్ స్టాఫ్గా కురిసిన వర్షం వల్ల టాస్ కూడా జరగలేదు. ఈ మ్యాచ్ ముఖ్యంగా కేకేఆర్కు చాలా కీలకమైనది.
Date : 17-05-2025 - 10:44 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ కోసం అభిమానులు కీలక నిర్ణయం.. వైట్ జెర్సీలో ఫ్యాన్స్!
ఐపీఎల్ 2025 సవరించిన షెడ్యూల్ ప్రకారం మొదటి మ్యాచ్ ఆర్సీబీ- కేకేఆర్ మధ్య ఎం. చిన్నస్వామి స్టేడియంలో నేడు జరగనుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అభిమానులు ప్రత్యేకమైన ప్రదర్శన చేయవచ్చు.
Date : 17-05-2025 - 6:45 IST -
#Sports
RCB- KKR: ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్ రద్దు అవుతుందా? రద్దైతే కోల్కతా, బెంగళూరు జట్ల పరిస్థితి ఏంటి?
'ఆపరేషన్ సిందూర్' తర్వాత ఐపీఎల్ 2025 మళ్లీ ఒకసారి ఆరంభం కానుంది. మే 17న (నేడు) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ ఆడబడుతుంది. ఈ పోరు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
Date : 17-05-2025 - 7:00 IST -
#Sports
Royal Challengers Bengaluru: చిన్నస్వామి స్టేడియంలో ఉత్కంఠభరిత పోరు.. చెన్నైపై 2 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలుపు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (చెన్నై సూపర్ కింగ్స్ ను 2 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 213 పరుగులు చేసింది. దానికి బదులుగా చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 211 పరుగులు మాత్రమే సాధించగలిగింది.
Date : 03-05-2025 - 11:50 IST -
#Sports
April 18: ఆర్సీబీని వెంటాడుతున్న ఏప్రిల్ 18 సెంటిమెంట్!
ఐపీఎల్ ఏప్రిల్ 18, 2008న ప్రారంభమైంది. మొదటి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కాతా నైట్ రైడర్స్ మధ్య ఎం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ కేకేఆర్ చేతిలో 144 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది.
Date : 19-04-2025 - 5:49 IST -
#Sports
RCB vs DC: హోం గ్రౌండ్లో బెంగళూరు జోరు చూపనుందా? ఢిల్లీ వరుస విజయాలకు బ్రేక్ పడుతుందా?
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాట్స్మెన్లకు ఉత్తమంగా పరిగణించబడుతుంది. ఈ మైదానంలో బ్యాట్స్మెన్లు పెద్ద షాట్లు ఆడుతూ కనిపించారు.
Date : 10-04-2025 - 12:36 IST -
#Sports
RCB: ఆర్సీబీకి బిగ్ షాక్.. తొలి ఎనిమిది మ్యాచ్ల్లో 3 మాత్రమే బెంగళూరులో!
RCB తన మొదటి 8 మ్యాచ్లలో 5 హోం గ్రౌండ్కు దూరంగా ఆడాలి. ఒకవేళ ఈ మ్యాచ్లలో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతే జట్టు ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది.
Date : 16-02-2025 - 7:49 IST -
#Sports
Rishabh Pant Half-Century: అర్ధ సెంచరీతో చెలరేగిన రిషబ్ పంత్
దులీప్ ట్రోఫీలో టీమిండియా యువ ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. సర్పరాజ్ ఖాన్ ఫోర్లు సిక్సర్లతో రాణించగా రిషబ్ పంత్ అర్ద సెంచరీతో రాణించాడు. చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగిన దులీప్ ట్రోఫీ తొలి రౌండ్ మ్యాచ్లో మూడో రోజు భారత్ A జట్టుపై భారత్ B జట్టు 240 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
Date : 07-09-2024 - 8:16 IST -
#Sports
RCB vs CSK: చెలరేగిన ఆర్సీబీ టాపార్డర్… సీఎస్కే ముందు 219 టార్గెట్
కీలక మ్యాచ్ లో ఆర్సీబీ అదరగొట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో బ్యాటర్లు రాణించడంతో ఆర్సీబీకి గౌరవప్రదమైన టార్గెట్ దక్కింది.ఫలితంగా ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
Date : 18-05-2024 - 10:23 IST