Chinnaswamy Stadium
-
#Sports
Chinnaswamy Stadium: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లకు అనుమతి!
విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఢిల్లీ జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడతారని కొద్ది రోజుల క్రితమే ప్రకటించబడింది. ఢిల్లీ కొన్ని మ్యాచ్లు బెంగళూరులో జరగనున్నాయి.
Date : 13-12-2025 - 4:09 IST -
#India
Bangalore : తొక్కిసలాట ఘటన… ఒక్కో కుటుంబానికి ఆర్సీబీ రూ. 25 లక్షల పరిహారం
ఈ విషాద ఘటనపై ఆర్సీబీ గడిచిన 84 రోజులుగా పూర్తిగా మౌనం పాటించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కానీ శనివారం, ఆ ఫ్రాంచైజీ అధికారికంగా స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.
Date : 30-08-2025 - 11:56 IST -
#Sports
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియానికి బిగ్ షాక్.. ఆర్సీబీ జట్టే కారణమా?!
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్లో టీమ్ ఇండియా శ్రీలంకతో తలపడనుంది. అక్టోబర్ 5న టీమ్ ఇండియా పాకిస్తాన్తో కీలక మ్యాచ్ ఆడనుంది.
Date : 12-08-2025 - 9:40 IST -
#Sports
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో లోపాలు.. ఇకపై మ్యాచ్లు బంద్?!
కమిషన్ తన నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ DNA ఎంటర్టైన్మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA)లను ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంది.
Date : 26-07-2025 - 6:06 IST -
#India
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట..ఆర్సీబీనే కారణం: ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు
ఈ విషాద ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సమర్పించిన నివేదికలో సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి. ముఖ్యంగా, ఆర్సీబీ యాజమాన్యం ముందుగా పోలీసులను సంప్రదించకుండా, స్వయంగా తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విజయోత్సవ పరేడ్ ప్రకటన చేసినట్లు పేర్కొంది.
Date : 17-07-2025 - 11:47 IST -
#South
Chinnaswamy Stadium : చిన్నస్వామి స్టేడియం విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
Chinnaswamy Stadium : దీర్ఘకాలిక పరిష్కారంగా చిన్నస్వామి స్టేడియాన్ని నగరంలోని మరో ప్రాంతానికి తరలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు చెప్పారు
Date : 09-06-2025 - 6:58 IST -
#India
Stampede incident : కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకున్నాం. తదనుగుణంగా ఈ కేసును రిట్ పిటిషన్గా నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది.
Date : 05-06-2025 - 5:04 IST -
#South
Bangalore : తొక్కిసలాట ఘటన.. మధ్యాహ్నం కర్ణాటక హైకోర్టులో విచారణ
‘‘ఒక్క ట్రోఫీ కోసం 11 ప్రాణాలా?’’ అంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అభిమానుల సంఖ్యను అంచనా వేయడంలో పూర్తిగా వైఫల్యం జరిగింది.
Date : 05-06-2025 - 11:58 IST -
#Andhra Pradesh
RCB: చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాటలో ఏపీకి చెందిన యువతి మృతి
RCB: 18 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ 2025 టైటిల్ను గెలుచుకుంది.
Date : 05-06-2025 - 11:11 IST -
#Speed News
Virat Kohli: నాకు మాటలు రావడం లేదు.. తొక్కిసలాట ఘటనపై విరాట్ కోహ్లీ విచారం!
ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన ఘటన తర్వాత కూడా లోపల జట్టు సన్మాన కార్యక్రమం కొనసాగింది. విజయం సాధించిన 24 గంటల్లో అభిమానుల మృతి ఘటనపై విరాట్ కోహ్లీ స్పందన వ్యక్తం చేశాడు.
Date : 05-06-2025 - 7:04 IST -
#India
RCB : చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట..10 మంది మృతి
భారీగా తరలివచ్చిన అభిమానుల గుంపులో తొక్కిసలాట జరగడంతో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడగా, 13 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ రోజు సాయంత్రం, ఆర్సీబీ విజయాన్ని పురస్కరించుకుని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నస్వామి స్టేడియంలో ఒక సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Date : 04-06-2025 - 5:50 IST -
#India
DK Shivakumar : ఆర్సీబీ గెలుపు కర్ణాటక ప్రజల గర్వాన్ని పెంచింది
DK Shivakumar : 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికిస్తూ ఐపీఎల్ ట్రోఫీని ఎట్టకేలకు రాయల ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కైవసం చేసుకున్న నేపథ్యంలో, బెంగళూరు నగరం సంబరాల జోరులో మునిగిపోయింది.
Date : 04-06-2025 - 2:41 IST -
#Sports
White Pigeons: కోహ్లీకి వీడ్కోలు పలికిన పావురాలు.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
మే 12న విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫేర్వెల్ మ్యాచ్ ఆడకుండానే టెస్ట్కు వీడ్కోలు పలకడంతో చాలా మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. అందుకే అభిమానులు ఒక ప్లాన్ వేసుకున్నారు.
Date : 18-05-2025 - 9:36 IST -
#Sports
RCB vs KKR: కేకేఆర్ కొంపముంచిన వర్షం.. బెంగళూరు- కోల్కతా మ్యాచ్ రద్దు!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బెంగళూరులో నాన్ స్టాఫ్గా కురిసిన వర్షం వల్ల టాస్ కూడా జరగలేదు. ఈ మ్యాచ్ ముఖ్యంగా కేకేఆర్కు చాలా కీలకమైనది.
Date : 17-05-2025 - 10:44 IST -
#Sports
Virat Kohli: విరాట్ కోహ్లీ కోసం అభిమానులు కీలక నిర్ణయం.. వైట్ జెర్సీలో ఫ్యాన్స్!
ఐపీఎల్ 2025 సవరించిన షెడ్యూల్ ప్రకారం మొదటి మ్యాచ్ ఆర్సీబీ- కేకేఆర్ మధ్య ఎం. చిన్నస్వామి స్టేడియంలో నేడు జరగనుంది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ అభిమానులు ప్రత్యేకమైన ప్రదర్శన చేయవచ్చు.
Date : 17-05-2025 - 6:45 IST