Chinnaswamy Stadium
-
#Sports
చిన్నస్వామి స్టేడియంలో దొంగల బీభత్సం!
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
Date : 30-03-2026 - 9:52 IST -
#Sports
IPL 2026 : RCB కి 202 టార్గెట్ పెట్టిన SRH
నిర్ణీత 20 ఓవర్లలో ఎస్ఆర్హెచ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోరు సాధించింది. తద్వారా ఆతిథ్య ఆర్సీబీ జట్టు ముందు 202 పరుగుల క్లిష్టమైన లక్ష్యాన్ని ఉంచింది
Date : 28-03-2026 - 9:40 IST -
#Sports
IPL 2026 : CSK కి బిగ్ షాక్..గాయంతో ధోని దూరం
గత కొంతకాలంగా కండరాల గాయంతో (Muscle Injury) బాధపడుతున్న ఎంఎస్ ధోనీ, కనీసం మొదటి రెండు వారాల పాటు మ్యాచ్లకు అందుబాటులో ఉండరని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది
Date : 28-03-2026 - 12:00 IST -
#Sports
ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే?!
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసెన్ వంటి ఆటగాళ్ల మెరుపు బ్యాటింగ్ను చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.
Date : 24-03-2026 - 1:57 IST -
#Sports
RCB అభిమానులకు గుడ్ న్యూస్!
గత సీజన్లో జట్టు ట్రోఫీ గెలిచిన తర్వాత స్టేడియం బయట జరిగిన దురదృష్టకర తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
Date : 04-03-2026 - 4:02 IST -
#South
చిన్నస్వామి స్టేడియంలో ఆడటానికి భయపడుతున్న ఆర్సీబీ?!
ఆర్సీబీకి త్వరలోనే ఎటువంటి షరతులు లేకుండా చిన్నస్వామిలో ఆడేందుకు అనుమతి లభిస్తుందని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Date : 22-01-2026 - 1:44 IST -
#Sports
ఐపీఎల్ 2026 షెడ్యూల్పై ఎలక్షన్ ఎఫెక్ట్ .. వేదికలపై ఫ్రాంచైజీల బ్యాక్ స్టెప్ ?
IPL 2026 ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ విడుదలలో జాప్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించే వరకు వేచి చూడాలని బీసీసీఐ నిర్ణయించింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీలు తమ హోం గ్రౌండ్స్ విషయంలో ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం కూడా ఈ ఆలస్యానికి మరో కారణంగా తెలుస్తోంది. ఎన్నికల తేదీలు ఖరారయ్యాకే షెడ్యూల్ ప్రకటిస్తామన్న బీసీసీఐ రాష్ట్రాల ఎన్నికల కారణంగా ఐపీఎల్ […]
Date : 21-01-2026 - 2:58 IST -
#Sports
ఆర్సీబీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్!
అనేక మ్యాచ్ల ఆతిథ్యం దూరం తొక్కిసలాట తర్వాత కర్ణాటక ప్రభుత్వం చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణపై నిషేధం విధించడంతో భారత క్రికెట్ బోర్డు (BCCI) మహిళల వన్డే ప్రపంచకప్ ఆతిథ్య హక్కులను బెంగళూరు నుండి వెనక్కి తీసుకుంది.
Date : 17-01-2026 - 9:18 IST -
#Sports
Chinnaswamy Stadium: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్లకు అనుమతి!
విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ ఢిల్లీ జట్టు తరఫున విజయ్ హజారే ట్రోఫీ ఆడతారని కొద్ది రోజుల క్రితమే ప్రకటించబడింది. ఢిల్లీ కొన్ని మ్యాచ్లు బెంగళూరులో జరగనున్నాయి.
Date : 13-12-2025 - 4:09 IST -
#India
Bangalore : తొక్కిసలాట ఘటన… ఒక్కో కుటుంబానికి ఆర్సీబీ రూ. 25 లక్షల పరిహారం
ఈ విషాద ఘటనపై ఆర్సీబీ గడిచిన 84 రోజులుగా పూర్తిగా మౌనం పాటించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కానీ శనివారం, ఆ ఫ్రాంచైజీ అధికారికంగా స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.
Date : 30-08-2025 - 11:56 IST -
#Sports
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియానికి బిగ్ షాక్.. ఆర్సీబీ జట్టే కారణమా?!
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్లో టీమ్ ఇండియా శ్రీలంకతో తలపడనుంది. అక్టోబర్ 5న టీమ్ ఇండియా పాకిస్తాన్తో కీలక మ్యాచ్ ఆడనుంది.
Date : 12-08-2025 - 9:40 IST -
#Sports
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో లోపాలు.. ఇకపై మ్యాచ్లు బంద్?!
కమిషన్ తన నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ DNA ఎంటర్టైన్మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA)లను ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంది.
Date : 26-07-2025 - 6:06 IST -
#India
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట..ఆర్సీబీనే కారణం: ప్రభుత్వ నివేదికలో సంచలన విషయాలు
ఈ విషాద ఘటనపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం సమర్పించిన నివేదికలో సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి. ముఖ్యంగా, ఆర్సీబీ యాజమాన్యం ముందుగా పోలీసులను సంప్రదించకుండా, స్వయంగా తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా విజయోత్సవ పరేడ్ ప్రకటన చేసినట్లు పేర్కొంది.
Date : 17-07-2025 - 11:47 IST -
#South
Chinnaswamy Stadium : చిన్నస్వామి స్టేడియం విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
Chinnaswamy Stadium : దీర్ఘకాలిక పరిష్కారంగా చిన్నస్వామి స్టేడియాన్ని నగరంలోని మరో ప్రాంతానికి తరలించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు చెప్పారు
Date : 09-06-2025 - 6:58 IST -
#India
Stampede incident : కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ఈ ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ దుర్ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరిస్తున్నాం. అడ్వకేట్ జనరల్ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ను పరిగణనలోకి తీసుకున్నాం. తదనుగుణంగా ఈ కేసును రిట్ పిటిషన్గా నమోదు చేయాలని రిజిస్ట్రీకి ఆదేశిస్తున్నాం అని ధర్మాసనం పేర్కొంది.
Date : 05-06-2025 - 5:04 IST