Chinajeeyarswamijee
-
#Speed News
telangana: చినజీయర్ వివాదాల వెనుక అసలు కారణాలు ఇవి!
తెలంగాణలో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదాలు మామూలే. కానీ ఇప్పుడు దానికి భిన్నంగా చినజీయర్ స్వామి చుట్టూ వివాదాలు అల్లుకుంటున్నాయి.
Date : 20-03-2022 - 7:31 IST -
#Andhra Pradesh
Chandrababu: పాపం బాబు ‘బ్యాడ్ లక్’
త్రిదండి చిన జీయర్ వీడియోల వివాదంలోకి చంద్రబాబును అనాలోచితంగా వీరభిమానుల ముసుగులో ఉన్న కొందరు లాగారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఒక ప్రైవేట్ ఛానల్ లో జీయర్ పై నోరూపారేసుకు న్నాడు. అంతే కాదు , చంద్రబాబును సోషల్ మీడియాలో దోషిగా నిలిపాడు. ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్నప్పుడు జీయర్ ఆశ్రమానికి ఆహ్వానించాడని దత్ చెప్పాడు. కానీ , బాబు నిరాకరించాడు అని వెల్లడించాడు. ఆ రోజు నుంచి జీయర్ అభిమానులు , దత్ మధ్య […]
Date : 20-03-2022 - 12:55 IST -
#Speed News
Seethakka Demands: ‘జీయర్’ బేషరత్తుగా క్షమాపణలు చెప్పాలి!
ప్రముఖ సమ్మక్క సారలమ్మ జాతరపై చిన జీయర్ స్వామి వ్యాఖ్యలను కాంగ్రెస్ ములుగు ఎమ్మెల్యే సీతక్క ఖండిస్తూ గిరిజనులకు, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Date : 16-03-2022 - 12:46 IST -
#Telangana
Chinna Jeeyar: మౌనం వీడిన జీయర్.. కేసీఆర్ తో విభేదాలపై క్లారిటీ!
టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో వచ్చిన విభేదాలపై ఎట్టకేలకు మౌనం వీడారు చిన జీయర్ స్వామి.
Date : 19-02-2022 - 11:59 IST -
#Speed News
Rajnath Singh: రామానుజుడి సేవలో రాజ్ నాథ్ సింగ్!
రామానుజాచార్య బోధనలు, ఆదర్శాలు, విలువలను రాబోయే సంవత్సరాల్లో వ్యాప్తి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
Date : 11-02-2022 - 12:19 IST -
#Speed News
Amit Shah: రామానుజాచార్యుల జీవితం.. యావత్ ప్రపంచానికి ఆదర్శం!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్ నగర శివార్లలోని ముచ్చింతల్లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగిన రామానుజాచార్య సహస్రాబ్ది సమరోహంలో పాల్గొన్నారు.
Date : 08-02-2022 - 10:32 IST -
#Speed News
Modi in Muchintal: ముచ్చింతల్ లో మోడీ.. ముఖ్యాంశాలు ఇవే!
భారత స్వాతంత్య్ర పోరాటం సమానత్వ స్ఫూర్తితో సాగిందని, అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Date : 05-02-2022 - 10:35 IST -
#Speed News
Muchintal: రామానుజచార్య సహస్రాబ్ది సమారోహ అంకురార్పణ
శంషాబాద్ లో ముచ్చింతల్ గ్రామంలో రామానుజాచార్య కార్యక్రమాలు అట్టహసంగా మొదలైన సంగతి తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా నేడు హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామితో పాటు పలువురు స్వామీజీలు, వేలాది మంది వాలంటీర్లు పాల్గొన్నారు.
Date : 02-02-2022 - 6:55 IST -
#Telangana
Muchintal: ప్రపంచ టూరిజం ప్రాంతంగా రామానుజుల ప్రాంగణం!
వచ్చే నెలలో ఆవిష్కరించనున్న ముంచింతలలోని త్రిదండి చిన్న జీయర్ స్వామి ట్రస్ట్ ప్రాంగణంలోని రామానుజల వారి విగ్రహం ప్రపంచ పర్యాటక ప్రాంతంగా మారుతుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వి. శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు.
Date : 17-01-2022 - 4:45 IST