Chandrababu
-
#Andhra Pradesh
Bhuvaneswari: వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పరిస్థితులు దిగజారాయిః నారా భువనేశ్వరి
Nara Bhuvaneswari: టీడీపీ (tdp)అధినేత చంద్రబాబునాయుడు(chandrababu) అర్ధాంగి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో పర్యటించారు. నిజం గెలవాలి యాత్ర(Nijam Gelavali Yatra )కోసం వచ్చిన నారా భువనేశ్వరి ఆడబిడ్డలకు ఆర్థికస్వేచ్ఛ కార్యక్రమంలో కుప్పం మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ(ysrcp) ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం పరిస్థితి క్షీణించిందని అన్నారు. జగన్ పాలనలో ఏపీని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చారని, మహిళలపై అత్యాచారాల్లో ఏపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారని నారా […]
Date : 21-02-2024 - 4:06 IST -
#Andhra Pradesh
Nara Bhuvaneswari : ‘శునకానందం పొందే బతుకులూ బతుకేనా?’ ..వైసీపీ ఫై టీడిపి ఫైర్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా టీడీపీ (TDP) – వైసీపీ (YCP) నేతల మధ్య ఘాటైన వ్యాఖ్యలే నడుస్తున్నాయి. ఇరు ఎంతలు ఎక్కడ తగ్గడం లేదు..నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటాను అనే పద్దతిలో దాడి చేసుకుంటున్నారు. తాజాగా టీడీపీ చీఫ్ చంద్రబాబు (CBN) స్థానంలో కుప్పం (Kuppam) నుంచి తాను పోటీ చేస్తానని ఆయన భార్య చెప్పినట్లు వైసీపీ చేసిన ట్వీట్ […]
Date : 21-02-2024 - 3:53 IST -
#Andhra Pradesh
Chandrababu : రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలి
ఏపీలో రాజకీయం రాజుకుంటోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రజల్లో పార్టీ బలోపేతం చేసేందుకు రంగంలోకి దిగారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన నేతలు ప్రజల్లో తిరుగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులపై విమర్శ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రం ఎటుపోతుందో ప్రజలు ఆలోచించాలన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu) అన్నారు. చిత్తూరులో వైసీపీ మూక […]
Date : 21-02-2024 - 12:52 IST -
#Andhra Pradesh
TDP vs Janasena: టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు
టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు మెల్లమెల్లగా ముదురుతున్నాయా? వివిధ చోట్ల టిక్కెట్లు ఆశించే టీడీపీ, జనసేన నేతల మధ్య చిచ్చు రాజుకోవడంతో పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. త్యాగాలకు సిద్ధపడాలని, పొత్తుల దృష్ట్యా ఎన్నికల తర్వాత వాటిని చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 20-02-2024 - 1:50 IST -
#Andhra Pradesh
CM Jagan: ఫ్యాన్ ఇళ్లలో , సైకిల్ బయట, టీ గ్లాస్ సింక్లో : వైఎస్ జగన్
ఫ్యాన్ ఎప్పుడూ ఇళ్లలోనే ఉండాలి, సైకిల్ బయట పెట్టాలి, టీ గ్లాస్ను సింక్లో వేయాలి ఇది జగన్ నినాదం. ఆంధ్రప్రదేశ్ లో త్రిముఖ పోటీ నేపథ్యంలో వైసిపి, టీడీపీ, జనసేన పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన మిత్రపక్షాలుగా బరిలోకి దిగుతుండటం ఖాయమైంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీకి దిగుతుంది.
Date : 18-02-2024 - 9:28 IST -
#Telangana
Hyderabad : హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది ఆ ముగ్గురే – సీఎం రేవంత్ రెడ్డి
గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ (Hyderabad) నగరాన్ని చంద్రబాబు (Chandrababu), వైఎస్ఆర్ (YCR), కేసీఆర్ (KCR) ఎంతో అభివృద్ధి చేశారని, రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని సీఎం రేవంత్ అన్నారు. ఈరోజు ఆదివారం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభించారు. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 18-02-2024 - 4:46 IST -
#Andhra Pradesh
Jagan : ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని..?’ – జగన్ సమాదానికి సిద్ధమా..?
అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ‘సిద్ధం’ (Siddham )సభ నిర్వహిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ కార్యకర్తలకు సీఎం జగన్ (Jagan) దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ సభలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) సోషల్ మీడియా వేదికగా జగన్ కు ప్రశ్నలు సంధించారు. ‘రాప్తాడు అడుగుతోంది జాకీ పరిశ్రమను ఎందుకు తరిమేశావని? అనంత అడుగుతోంది కియా అనుబంధ పరిశ్రమలు ఏమయ్యాయని? సీమ రైతన్న అడుగుతున్నాడు […]
Date : 18-02-2024 - 3:55 IST -
#Andhra Pradesh
Chandrababu : వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా మూడు రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం కూడా లేకపోవడంతో ఇది వైసీపీ (YCP) ప్రభుత్వాన్ని వెంటాడే అవకాశం ఉంది. కట్ చేస్తే వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వదిలేసి ఇప్పుడు నాలుగో రాజధాని ప్రతిపాదనను ప్రారంభించిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రకటించారు. వైజాగ్ అభివృద్ధి చెందేంత వరకు […]
Date : 18-02-2024 - 11:14 IST -
#Andhra Pradesh
AP Politics: జగన్ రూట్లో బాబు.. సంక్షేమ పథకాలతో ఎన్నికలకు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా 2.54 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటుంది. కానీ దేశంలో సొంత అధికారిక రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా నిలిచింది
Date : 17-02-2024 - 2:55 IST -
#Andhra Pradesh
Chandrababu: టికెట్ ఆశావాహులకు బాబు షాక్ ఇవ్వనున్నారా?
పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు.వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి చర్చించే అవకాశముందని అన్నారు.
Date : 17-02-2024 - 1:49 IST -
#Andhra Pradesh
Chandrababu : అమరావతిపై సీఎం జగన్ ప్రతీకార ధోరణి అవలంభిస్తున్నారు
రాజధాని అమరావతి (Amaravati)పై ప్రతీకార ధోరణి అవలంభించి ఆ ప్రాంతాలను పూర్తిగా నాశనం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . ‘X’పై ఒక పోస్ట్లో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం మత విద్వేషాన్ని “ప్రేరేపిస్తున్నారని”, తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. అధికార యంత్రాంగాన్ని […]
Date : 17-02-2024 - 12:30 IST -
#Andhra Pradesh
Chandrababu : నేతలను బుజ్జగించే పనిలో బాబు..
ఏపీలో ఎన్నికల వేడి నడుస్తుంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో అన్ని పార్టీలలో టికెట్ల అంశం నడుస్తుంది. ఎవరికీ టికెట్ వస్తుందో..ఎవరికీ రాదో..రాకపోతే ఆ నేతలు ఆ పార్టీలలో కొనసాగుతారో లేదో ఇలా అనేక విధాలుగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ(YCP) టికెట్ల విషయంలో దూకుడు కనపరుస్తుంది. నియోజకవర్గాలలో ప్రజల మద్దతు ఉంటేనే టికెట్ లేదంటే అంతే సంగతి అని ముందు నుండే చెపుతూ వచ్చారు జగన్. అదే విధంగా ఇప్పుడు […]
Date : 17-02-2024 - 11:46 IST -
#Andhra Pradesh
TDP : ఎమ్మిగనూరు, ఆలూరు సీట్ల కోసం టీడీపీ నేతల లాబీయింగ్
ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నప్పటికీ, ఎమ్మిగనూరు, ఆలూరు అసెంబ్లీ స్థానాలపై టీడీపీ (TDP) అభ్యర్థులు లాబీయింగ్ను ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమకే పార్టీ టిక్కెట్లు ఇస్తారని కొందరు మాజీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. కానీ, శరవేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఏ నిర్ణయం తీసుకుంటారోనని భావిస్తున్నారు. అదే సమయంలో ఈ నియోజకవర్గాల […]
Date : 17-02-2024 - 11:00 IST -
#Andhra Pradesh
Chandrababu : నేడు ఇంకొల్లులో టీడీపీ ‘రా.. కదలిరా’ సభ
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) శనివారం బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో జరిగే రా కడలి రా బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2:55 గంటలకు చంద్రబాబు ఇంకొల్లుకు చేరుకుంటారు. సాయంత్రం 3:15 గంటలకు రా కడలి రా బహిరంగ సభ ప్రారంభం కానున్న నేపథ్యంలో సాయంత్రం 5 […]
Date : 17-02-2024 - 10:12 IST -
#Andhra Pradesh
Rajdhani Files : రాష్ట్ర ప్రజలంతా “రాజధాని ఫైల్స్” చూడండి – చంద్రబాబు పిలుపు
ఏపీ రాష్ట్ర రాజకీయాలు (AP Politics) అంత సినిమాల చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుండడం తో వరుస పెట్టి అధికార , ప్రతిపక్ష పార్టీలకు అనుగుణంగా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటీకే జగన్ కు సపోర్ట్ గా యాత్ర 2 (Yatra 2)మూవీ రాగా..ఇక ఈరోజు టీడీపీ(TDP) అనుకూలంగా “రాజధాని ఫైల్స్” మూవీ వచ్చింది. గత ఐదు సంవత్సరాలుగా రాజధాని కోసం రాష్ట్ర ప్రజలు ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ మూవీ లో చూపించారు. అమరావతి కోసం […]
Date : 16-02-2024 - 11:36 IST