Cbse
-
#India
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలపై బిగ్ అప్డేట్!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి విద్యార్థుల నిరీక్షణ త్వరలో ముగియనుంది. తాజా సమాచారం ప్రకారం.. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు 2026 ఏప్రిల్ చివరి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.
Date : 18-04-2026 - 10:45 IST -
#India
CBSE పదో తరగతి ఫలితాలు వచ్చేసాయోచ్ !!
సీబీఎస్ఈ (CBSE) పదో తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డు అనూహ్యంగా ఫలితాలను విడుదల చేయడంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి ఏటా మే నెల రెండో వారం లేదా చివరిలో వచ్చే సీబీఎస్ఈ పదో తరగతి ఫలితాలు
Date : 15-04-2026 - 5:48 IST -
#India
మిడిల్ ఈస్ట్లో యుద్ధం.. 12వ తరగతి పరీక్షలను రద్దు చేసిన సీబీఎస్ఈ!
అరబ్ దేశాల్లో దాదాపు ఒక కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రజలు ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు.
Date : 15-03-2026 - 3:30 IST -
#India
Supplementary Result: సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల!
10వ తరగతిలో 23.85 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 23.71 లక్షల మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొన్నారు.
Date : 05-08-2025 - 6:40 IST -
#India
CBSE : ఇక పై ఏడాదిలో రెండు సార్లు సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు..
ఈ నూతన విధానం విద్యార్థులకు మరింత అనుకూలంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. CBSE పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ సంవత్సరం మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరిలో, రెండవ విడత పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు.
Date : 25-06-2025 - 5:39 IST -
#Sports
Virat Kohli Marksheet: విరాట్ కోహ్లీకి టెన్త్లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?
విరాట్ కోహ్లీ క్రికెట్ మైదానంలో అద్భుత స్కోర్లతో తన అసాధారణ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ అతను ఒకసారి తన స్కూల్ రోజుల్లో గణితంలో ఎప్పుడూ ఆసక్తి కనబరచలేదని ఒప్పుకున్నాడు.
Date : 14-05-2025 - 4:49 IST -
#India
PM Modi : ఒక్క పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు..మీ ప్రయాణం చాలా పెద్దది : ప్రధాని
"ఈ ఫలితాలు విద్యార్థుల కఠోర శ్రమకు ప్రతిఫలంగా భావించాలి. ఈ విజయానికి తోడ్పాటునిచ్చిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు ఇతరుల పాత్ర కూడా సమానంగా గుర్తించాల్సిన అవసరం ఉంది" అని మోదీ పేర్కొన్నారు.
Date : 13-05-2025 - 4:46 IST -
#Speed News
CBSE 10th Result 2025 : CBSE 10వ తరగతి ఫలితాలు వచ్చేశాయ్
CBSE 10th Result 2025 : విజయవాడ రీజియన్ అత్యధికంగా 99.60% పాస్ పర్సంటేజ్ను నమోదు చేసింది. అనంతరం తిరువనంతపురం రీజియన్ 99.32%, చెన్నై రీజియన్ 97.39% ఉత్తీర్ణతతో ముందున్నాయి.
Date : 13-05-2025 - 2:28 IST -
#Speed News
CBSE Board: సీబీఎస్ఈ విద్యార్థులకు మరో అలర్ట్.. ఆన్సర్ షీట్లో కీలక మార్పులు!
ఇప్పటివరకు ఒక విద్యార్థి తన మార్కులతో సంతృప్తి చెందకపోతే మొదట అతను మార్కుల ధృవీకరణ కోసం దరఖాస్తు చేయాల్సి ఉండేది. ఆ తర్వాత విద్యార్థి తన ఆన్సర్ షీట్ ఫోటో కాపీని పొందగలిగేవాడు.
Date : 03-05-2025 - 11:33 IST -
#India
CBSE : సీబీఎస్ఈ కీలక నిర్ణయం.. సంవత్సరానికి రెండు సార్లు పదో తరగతి పరీక్షలు..!
CBSE : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2026 అకడమిక్ సెషన్ నుండి తరగతి 10 బోర్డు పరీక్షలను సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించే ప్రతిపాదనను ప్రకటించింది. ఈ మార్పు ద్వారా, విద్యార్థులకు తమ పనితీరును మెరుగుపరచుకోవడానికి రెండు సార్లు అవకాశం లభించనుంది. CBSE ఈ ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాలను కోరుతూ 9 మార్చి వరకు అభిప్రాయాలు సేకరించనుంది.
Date : 26-02-2025 - 10:12 IST -
#Speed News
CBSE Guidelines: వచ్చే ఏడాది నుంచి రెండు సార్లు సీబీఎస్ఈ టెన్త్ ఎగ్జామ్స్.. రూల్స్ ఇవే!
కొత్త నిబంధనల ప్రకారం ఏడాదికి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తారు. ముసాయిదా ప్రకారం.. CBSE బోర్డు 10వ పరీక్ష మొదటి దశ ఫిబ్రవరి 17 నుండి మార్చి 6 వరకు నిర్వహించనున్నారు. రెండవ దశ మే 5 నుండి 20 వరకు నిర్వహించనున్నారు.
Date : 25-02-2025 - 10:39 IST -
#Speed News
Board Exams Twice: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్!
విద్యార్థులకు ఒత్తిడి లేని అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వం దృష్టి సారించే ముఖ్యమైన వాటిలో ఒకటి అని అందులో పేర్కొన్నారు.
Date : 19-02-2025 - 6:23 IST -
#Trending
CBSE Admit Card: ఈనెల 15 నుంచి సీబీఎస్ఈ బోర్డ్ పరీక్షలు.. ప్రిపరేషన్ చిట్కాలు ఇవే!
పరీక్షా కేంద్రానికి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు లేదా ఏదైనా నిషేధిత వస్తువులను తీసుకెళ్లడం ఖచ్చితంగా నిషేధం.
Date : 04-02-2025 - 3:30 IST -
#Speed News
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. మార్గదర్శకాలు విడుదల చేసిన బోర్డు!
ప్రాక్టికల్ పరీక్షలు లేదా ప్రాజెక్ట్ మూల్యాంకనం కోసం బాహ్య పరిశీలకుడు అలాగే అంతర్గత పరిశీలకుడు ఉంటారు. 10వ తరగతికి బోర్డ్ ఏ బాహ్య పరిశీలకులను నియమించదు.
Date : 03-12-2024 - 5:52 IST -
#Speed News
CBSE Notice To Schools: 27 పాఠశాలలకు షాక్ ఇచ్చిన సీబీఎస్ఈ.. నోటీసులు జారీ..!
సీబీఎస్ఈ బోర్డు మొత్తం 27 స్కూళ్లకు నోటీసులు జారీ చేసింది. డమ్మీ అడ్మిషన్, ఇతర చట్టాలను ఉల్లంఘించినందుకు ఈ పాఠశాలలను CBSE గుర్తించింది. దీని కారణంగా పాఠశాలలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఢిల్లీ, రాజస్థాన్ ప్రాంతంలోని పాఠశాలలు ఉన్నాయి.
Date : 14-09-2024 - 8:37 IST