Business
-
#India
Sovereign Gold Bond: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏమిటి..? దీని వలన ప్రయోజనం ఉందా..?
మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీకు సువర్ణావకాశాన్ని అందిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్ (Sovereign Gold Bond) స్కీమ్ 2023-24 సిరీస్ IV ఫిబ్రవరి 12 నుండి సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది.
Published Date - 01:45 PM, Wed - 7 February 24 -
#Speed News
UPI Transactions: యూపీఐ చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు.. కారణం చెప్పిన NPCI..!
యూపీఐ వినియోగదారులు కొన్నిసార్లు నగదు చెల్లింపులు (UPI Transactions) చేయడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
Published Date - 09:28 AM, Wed - 7 February 24 -
#Speed News
Chanda Kochhar: బ్యాంక్ లోన్ కేసు.. చందా కొచ్చర్ దంపతులకు భారీ ఊరట
ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) చందా కొచ్చర్ (Chanda Kochhar)ను సిబిఐ అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని బాంబే హైకోర్టు మంగళవారం ప్రకటించింది.
Published Date - 08:50 AM, Wed - 7 February 24 -
#India
Paytm Vs Phonepe : ఫోన్ పే, భీమ్ యాప్లకు రెక్కలు.. పేటీఎం కొనుగోలుకు 2 కంపెనీల పోటీ
Paytm Vs Phonepe : పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై రిజర్వ్ బ్యాంక్ విధించిన ఆంక్షలు.. ఫోన్ పే, భీమ్-యూపీఐ, గూగుల్ పే యాప్లకు కలిసొచ్చింది.
Published Date - 08:01 PM, Tue - 6 February 24 -
#Speed News
PAN-Aadhaar Linking: ఆధార్- పాన్ లింక్ చేయని వారిని నుంచి రూ.600 కోట్లకుపైగా పెనాల్టీ..!
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికి పైగా పాన్ కార్డ్ హోల్డర్లు పాన్ను ఆధార్ (PAN-Aadhaar Linking)తో అనుసంధానం చేసుకోలేదు.
Published Date - 11:01 AM, Tue - 6 February 24 -
#Andhra Pradesh
MP Jayadev Galla: రెండు పడవలపై ప్రయాణించడం అంత సులభం కాదు: గల్లా
రాజకీయాల నుండి విరామం తీసుకోవాలని టిడిపి ఎంపి జయదేవ్ గల్లా ఇదివరకే ప్రకటించారు. తాజాగా పార్లమెంటులో ఈ విషయాన్నీ మరోసారి చర్చించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు
Published Date - 11:14 PM, Mon - 5 February 24 -
#Speed News
Rs 20500 Crores Lose : 3 రోజుల్లో 20వేల కోట్లు ఆవిరి.. పేటీఎం షేర్ల ‘పతన పర్వం’
Rs 20500 Crores Lose : పేటీఎం షేర్ల పతనం ఆగడం లేదు.
Published Date - 01:32 PM, Mon - 5 February 24 -
#Speed News
1.5 Crore IT Notices : కోటిన్నర మందికి ఐటీ నోటీసులు.. ఆ 6 ట్రాన్సాక్షన్లు చేశారా ?
1.5 Crore IT Notices : ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే చాలామంది ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు.
Published Date - 03:34 PM, Sun - 4 February 24 -
#India
Train Ticket: గుడ్ న్యూస్.. కదిలే రైలులో ఏ కంపార్ట్మెంట్లో ఏ సీటు ఖాళీగా ఉందో తెలుసుకోవచ్చు ఇలా?
మీరు కూడా రైలు (Train Ticket)లో ఎక్కడికైనా వెళ్లాలని ఆలోచిస్తున్నారా? మరి టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాకపోతే కంగారు పడకండి. ఈ రోజు మేము మీ కోసం ఓ ట్రిక్ను తీసుకువచ్చాము.
Published Date - 02:15 PM, Sun - 4 February 24 -
#Speed News
Mark Zuckerberg Vs Bill Gates : బిల్గేట్స్ను దాటేసిన జుకర్బర్గ్.. అదెలా సాధ్యమైంది ?
Mark Zuckerberg Vs Bill Gates : సంపద విషయంలో మార్క్ జుకర్బర్గ్.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ను దాటేశాడు.
Published Date - 01:54 PM, Sun - 4 February 24 -
#Speed News
Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేయడానికి కారణమిదే..?
ఆర్బీఐ చర్య తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) దాని పని విధానాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Published Date - 01:00 PM, Sun - 4 February 24 -
#Speed News
GST Fraudsters: జీఎస్టీ మోసగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం..!
జీఎస్టీ మోసగాళ్ల (GST Fraudsters)పై కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 మొదటి మూడు త్రైమాసికాల్లో దేశవ్యాప్తంగా 1700 నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ITC) నకిలీ కేసులను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
Published Date - 11:05 AM, Sun - 4 February 24 -
#Speed News
Rs 8 to Rs 445 : లక్ష పెడితే 55 లక్షలయ్యాయి.. రూ.8 నుంచి రూ.445కు పెరిగిన షేరు ధర
Rs 8 to Rs 445 : సూరజ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్.. ఈ షేరు ధర గత నాలుగేళ్లలో భారీగా పెరిగింది.
Published Date - 04:00 PM, Sat - 3 February 24 -
#Speed News
Jeff Bezos : రూ.75వేల కోట్ల షేర్లు అమ్మేస్తా.. అపర కుబేరుడి ప్రకటన
Jeff Bezos : జెఫ్ బెజోస్ .. అపర కుబేరుడు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఈయన నంబర్ 2 ర్యాంకులో ఉన్నారు.
Published Date - 09:16 AM, Sat - 3 February 24 -
#India
Rail Budget 2024: మధ్యప్రదేశ్లోని రైల్వేల అభివృద్ధి కోసం 15 వేల కోట్ల రూపాయలు.. ఈ సౌకర్యాలపై దృష్టి..!
2024-2025 సంవత్సరంలో మధ్యప్రదేశ్లో రైల్వేల (Rail Budget 2024) అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 15 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ బడ్జెట్ను కేటాయించారు. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
Published Date - 01:45 PM, Fri - 2 February 24