Business News
-
#Business
GST Rates: జీఎస్టీ 2.0.. ఏయే వస్తువులు తక్కువ ధరకు లభిస్తాయి?
లక్ట్రానిక్ రంగం విషయానికొస్తే ఇప్పుడు ఎయిర్ కండిషనర్లు 32 అంగుళాల కంటే ఎక్కువ ఉన్న LED-LCD, మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషర్లను కొనుగోలు చేయడానికి 18 శాతం GST చెల్లించాలి.
Date : 04-09-2025 - 11:00 IST -
#Business
GST 2.0: 40 శాతం జీఎస్టీతో భారమేనా? సిగరెట్ ప్రియుల జేబుకు చిల్లు తప్పదా?
GST వ్యవస్థ అమలులోకి వచ్చినప్పుడు రాష్ట్రాల ఆదాయానికి నష్టం వాటిల్లుతుంది. ఆ నష్టాన్ని పూరించడానికి 2017లో దీన్ని ప్రారంభించారు. మొదట దీన్ని 2022 వరకు మాత్రమే అమలు చేయాలని యోచించారు.
Date : 04-09-2025 - 9:57 IST -
#Business
Job Market: భారతదేశంలో ఈ ఉద్యోగాలకు భారీగా డిమాండ్!
బీమా రంగంలో ఉద్యోగ నియామకాలు ఏకంగా 24% పెరిగాయి. కోల్కతాలో 36%, ఢిల్లీ-ఎన్సీఆర్లో 30% వృద్ధి నమోదైంది. ఈ రంగంలో మధ్యస్థ స్థాయి నిపుణులకు (4-7 సంవత్సరాల అనుభవం) 34% అధిక డిమాండ్ కనిపించింది.
Date : 03-09-2025 - 5:15 IST -
#Business
Stock Market: భారత స్టాక్ మార్కెట్కు ఈ వారం ఎలా ఉండనుంది?
సెక్టోరల్ ఇండెక్స్ల గురించి చూస్తే.. పీఎస్యూ బ్యాంక్ -3.46 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ -2.85 శాతం, రియల్టీ -4.28 శాతం, ఎనర్జీ -2.52 శాతం, మెటల్ -2.35 శాతం, పీఎస్ఈ -2.84 శాతం నష్టాలతో ముగిశాయి.
Date : 31-08-2025 - 8:25 IST -
#Business
India- China Direct Flights: భారత్- చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు.. ఎప్పుడు ప్రారంభం?
భారత్, చైనా మధ్య చివరి వాణిజ్య విమానం మార్చి 20, 2020న నడిచింది. ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా ఈ సేవలు నిలిచిపోయాయి. అప్పటి నుండి ఇరు దేశాల మధ్య ఏ రెగ్యులర్ డైరెక్ట్ విమానం నడవడం లేదు.
Date : 31-08-2025 - 6:50 IST -
#Business
Changes In September: సెప్టెంబర్లో మనం చేయాల్సిన ముఖ్యమైన పనులీవే!
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) పరిధిలోకి వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS)ను ఎంచుకోవడానికి సెప్టెంబర్ 30 వరకు గడువు ఉంది.
Date : 30-08-2025 - 3:30 IST -
#Business
Indias GDP: ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్!
నిపుణుల అంచనా ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 6.3% నుండి 6.8% మధ్య వృద్ధి చెందవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించింది.
Date : 29-08-2025 - 8:55 IST -
#Business
Financial Rules: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న ఆర్థిక నిబంధనలు ఇవే!
సెప్టెంబర్ 1 నుంచి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సెబీ (SEBI) ఆదేశాల మేరకు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు తమ పథకాలను మరింత పారదర్శకంగా ఉంచాలి.
Date : 29-08-2025 - 1:35 IST -
#Business
Trump Tariffs: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. బంగారం ధర భారీగా పెరగనుందా?
అమెరికా సుంకంపై వజ్రాల వ్యాపారులు భిన్నంగా స్పందిస్తున్నారు. వజ్రాల తయారీదారు, వ్యాపారి జయేష్ పటేల్ మాట్లాడుతూ.. "అమెరికా వజ్రాల విక్రయాలకు అతిపెద్ద మార్కెట్.
Date : 27-08-2025 - 4:04 IST -
#Business
US High Tariffs: భారత ఎగుమతులపై అమెరికా 50% సుంకం.. ఎంత నష్టమంటే?
అమెరికా ఈ రంగానికి అతిపెద్ద మార్కెట్. సుంకం పెంపుతో ఈ రంగం కూడా పెద్ద దెబ్బ తగులుతుంది. చాలా మంది ఎగుమతిదారులు ఈ రంగాల్లో ఉద్యోగాల కోత అనివార్యమని భావిస్తున్నారు.
Date : 26-08-2025 - 9:14 IST -
#Business
9 Carat Gold: శుభవార్త.. ఇక 9 క్యారెట్ల బంగారం కొనుగోలుకు అవకాశం!
ఈ కొత్త నిబంధన వల్ల వినియోగదారులకు అనేక లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్లో ఆభరణాలు కొనాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం. హాల్మార్కింగ్ వల్ల ఈ ఆభరణాల నాణ్యతపై కూడా నమ్మకం ఉంటుంది.
Date : 26-08-2025 - 7:27 IST -
#Business
Income Tax Refund: ఐటీఆర్ రిఫండ్ ఆలస్యం కావడానికి ప్రధాన కారణాలివే?
మీరు రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు బ్యాంకు ఖాతా నంబర్ లేదా IFSC కోడ్ను తప్పుగా నమోదు చేస్తే రిఫండ్ మీ ఖాతాలోకి రాదు. కాబట్టి మీ బ్యాంకు వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం ముఖ్యం.
Date : 25-08-2025 - 5:20 IST -
#Business
SBI Card: మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? అయితే ఈ రూల్స్ తెలుసా?
పండుగ సీజన్కు ముందు వచ్చిన ఈ మార్పులు ఆన్లైన్ గేమింగ్, ప్రభుత్వ సేవలకు SBI కార్డులను తరచుగా ఉపయోగించే కస్టమర్లపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఈ లావాదేవీలపై లభించే అదనపు ప్రయోజనం అంటే రివార్డ్ పాయింట్లు ఇకపై వారికి లభించవు.
Date : 25-08-2025 - 4:15 IST -
#Business
PM Modi: ఈ ఏడాది మార్కెట్లోకి భారత్లో తయారైన తొలి సెమీకండక్టర్ చిప్: మోదీ
'ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరమ్'లో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గతంలో సెమీకండక్టర్ల తయారీలో భారత్కు ఉన్న అవకాశాలు చేజారిపోయాయని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు.
Date : 24-08-2025 - 7:40 IST -
#India
India Exports To China: భారత్- చైనా మధ్య పెరుగుతున్న సంబంధాలు.. లెక్కలు ఇదిగో!
ఈ వృద్ధి రెండు ఆసియా ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యం మెరుగుపడుతున్నట్లు సూచిస్తుంది. అయితే భారతదేశానికి చైనాతో ఎప్పటి నుంచో వాణిజ్య లోటు ఉంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో $99.2 బిలియన్లుగా ఉంది.
Date : 23-08-2025 - 7:02 IST