Bus Fire Accident
-
#India
Bus fire Accident : మరో ప్రైవేట్ బస్సు దగ్ధం
Bus fire Accident : రన్నింగ్లోని బస్సు హైటెన్షన్ విద్యుత్ వైర్లను తాకడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు సజీవదహనమయ్యారు,
Date : 28-10-2025 - 12:11 IST -
#Andhra Pradesh
Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!
కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ బస్సు బైక్ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగిందని అనుమానించారు. అయితే తాజాగా మరో కీలక విషయం బయటపడింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే మంటలు తీవ్రమై, ఎక్కువ మంది చనిపోయారని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఆ ట్రావెల్స్ బస్సు ముందుగా ఒక బైక్ను ఢీకొట్టడంతో, దాని పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ […]
Date : 25-10-2025 - 9:48 IST -
#Andhra Pradesh
Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?
కర్నూలు బస్సు ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందాలు.. ప్రమాదంలో దగ్ధమైన బస్సులోంచి 19 మృతదేహాలను బయటకు తీశాయి. అయితే ఈ ప్రమాదంలో 30 మంది చిక్కుకుపోయినట్లు సమాచారం. మిగతా వారి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. వారి ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు? హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో సూరారంలో ఇద్దరు, జేఎన్టీయూ వద్ద ముగ్గురు ప్రయాణికులు ఎక్కినట్లు తెలుస్తోంది. […]
Date : 24-10-2025 - 12:38 IST -
#Andhra Pradesh
Ram Chariot Caught Fire : అనంతపురంలో రాములవారి రథానికి నిప్పు..
Ram Chariot Caught Fire : హనకనహాళ్ గ్రామంలో శ్రీరామాలయం రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది
Date : 24-09-2024 - 4:06 IST -
#Speed News
AP Bus Fire: ఆర్టీసీలో బస్సులో చెలరేగిన మంటలు.. 60 మందికి తప్పిన ప్రమాదం!
శుక్రవారం ఆంధ్రప్రదేశ్లో ఆర్టిసి బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 60 మంది ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు.
Date : 21-10-2022 - 12:53 IST -
#World
Bus fire Accident : ఘోర బస్సు ప్రమాదం….21మంది సజీవదహనం..మృతుల్లో 12 మంది చిన్నారులు..!!
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. ఓ బస్సులో మంటలు అంటుకుని...21 మంది సజీవ దహనమయ్యారు
Date : 13-10-2022 - 8:21 IST