-
#India
Father Killed Son: కొడుకును చంపి గోనె సంచిలో దాచిన తండ్రి
యూపీలోని అలీఘర్లో దారుణం జరిగింది. ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి వస్తున్నాడని ఓ తండ్రి తన 24 ఏళ్ల కొడుకును హత్య (Father Killed Son) చేశాడు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి పొలంలో పడేశాడు. అయితే మృతుడి మేనమామ ఫిర్యాదు చేయడంతో పోలీసులు తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Published Date - 07:25 AM, Tue - 20 December 22 -
#India
Woman killed and 50 pieces: దారుణం.. రెండో భార్యను 50 ముక్కలుగా నరికిన భర్త
శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే, జార్ఖండ్లో మరో దారుణం బయటపడింది. బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలోని జార్ఖండ్లోని సాహెబ్గంజ్లో తన భార్య మృతదేహాన్ని 50 ముక్కలు (50 pieces)గా నరికినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసు మాదిరిగానే జార్ఖండ్లోని సాహిబ్గంజ్లో జరిగిన రూబికా పహారియా హత్య ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Published Date - 03:40 PM, Sun - 18 December 22 -
#World
Woman Murdered: లండన్లో భారత మహిళ హత్య.. హంతకుడెవరంటే..?
లండన్లోని నార్తాంప్టన్లో గల కెట్టెరింగ్లో భారత మహిళ, ఆమె పిల్లలు హత్య (murdered)కు గురయ్యారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన అంజు(42) లండన్లో నర్సుగా పనిచేస్తోంది. తన భర్త సాజుతో ఆమెకు గొడవలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో సాజు తన భార్య అంజుతో పాటు ఇద్దరు పిల్లలను హత్య (murdered) చేశాడు.
Published Date - 08:50 AM, Sun - 18 December 22 -
#India
Bihar Woman: దారుణం.. మహిళ అవయవాలు కోసి కిరాతకంగా హత్య
బీహార్లోని భాగల్పూర్ (Bhagalpur) జిల్లాలో భయానక కేసు వెలుగులోకి వచ్చింది. పోలీసుల నుండి అందిన సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని భాగల్పూర్ (Bhagalpur) జిల్లాలో ఒక మహిళను పదునైన ఆయుధంతో బహిరంగంగా నరికి చంపారు. జిల్లాలోని పిరపైంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ మొత్తం కేసును పోలీసులు క్షుణ్ణంగా విచారిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. నీలం దేవి అనే మహిళ తన కూతురు పెళ్లి కోసం తన కుటుంబ సన్నిహితుడైన […]
Published Date - 01:12 PM, Wed - 7 December 22 -
#Andhra Pradesh
Brutal Murder: గుంటూరులో దారుణం.. వైద్య విద్యార్థిని దారుణ హత్య
గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
Published Date - 07:35 AM, Tue - 6 December 22