Brs Govt
-
#Telangana
Telangana Debts : తెలంగాణ అప్పులు రూ.3.50 లక్షల కోట్లు – కేంద్రం
Telangana Debts : 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3,50,520.39 కోట్లుగా ఉన్నాయని కేంద్రం పార్లమెంట్లో తెలిపింది.
Published Date - 07:38 AM, Tue - 12 August 25 -
#Telangana
Phone Tapping Case : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిఘా
Phone Tapping Case : ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఆయన కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులపై నిరంతరం నిఘా పెట్టారని విచారణాధికారులు గుర్తించినట్లు ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక వెల్లడించింది
Published Date - 12:40 PM, Fri - 8 August 25 -
#Telangana
Sravan Rao at SIT : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. ‘సిట్’ ఎదుటకు శ్రవణ్ రావు.. వాట్స్ నెక్ట్స్ ?
శ్రవణ్ రావు(Sravan Rao at SIT) సూచన మేరకే ఈ కేసులోని కీలక నిందితులైన ఇంటెలీజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులు నడుచుకున్నారనే అభియోగాలు నమోదయ్యాయి.
Published Date - 03:03 PM, Sat - 29 March 25 -
#Telangana
BRS విజన్ వల్లే ఈరోజు హైదరాబాద్ ముంపుకు గురికాలేదు – కేటీఆర్
గత మూడు రోజులుగా హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొండపోత వర్షాలు పడుతున్నప్పటికీ..హైదరాబాద్ లోని చాల ప్రాంతాలు ముంపుకు గురి కాలేదంటే అందర్నీ ఆశ్చర్యానికి, అలాగే షాక్ కు గురి చేస్తున్నాయి
Published Date - 06:58 PM, Mon - 2 September 24 -
#Telangana
KCR : రాబోయేది బిఆర్ఎస్ సర్కారే ..15 ఏళ్ల పాటు అధికారం మనదే – కేసీఆర్
రాష్ట్రంలో కరెంటు, తాగునీరు, శాంతి భద్రతల సమస్య చూసి బాధేస్తోందన్నారు
Published Date - 08:21 PM, Tue - 2 July 24 -
#Telangana
Talasani: కేసీఆర్ నాయకత్వంలోనే ఊహించనివిధంగా తెలంగాణ అభివృద్ధి: తలసాని
Talasani: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా శుక్రవారం రాత్రి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో గల జబ్బార్ కాంప్లెక్స్ వద్ద జరిగిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రోడ్ షో లో ఆయన మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో […]
Published Date - 11:24 PM, Fri - 3 May 24 -
#Speed News
Pocharam: దేశంలో రైతుబంధు ఇచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ : పోచారం
Pocharam: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి, కొల్చారం మండల కేంద్రాలలో ఈరోజు జరిగిన రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో మెదక్ BRS పార్టీ MP అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తో కలిసి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ.. దేశంలో 29 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉన్నారు. కానీ పంట పెట్టుబడికి రైతులకు రైతుబంధు ఇవ్వాలని ఆలోచించి రైతుబంధు ద్వారా ఎకరాకు పదివేల రూపాయల నగదు […]
Published Date - 11:16 PM, Fri - 3 May 24 -
#Telangana
Medigadda: మేడిగడ్డ బ్యారేజీ నిండా అన్నీ సమస్యలే.. తేల్చేసిన విజిలెన్స్
Medigadda: ప్రస్తుతం పని చేయని మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలోగానీ, ఇంజినీర్లకు గానీ వృత్తి నైపుణ్యం లేదని రాష్ట్ర పోలీసు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కొనసాగుతున్న విచారణలో వెల్లడైంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు మేడిగడ్డకు ఎగువన ఉన్నాయి. ఇవి మేడిగడ్డ మార్గంలో వెళ్తాయని అన్నారు. అక్టోబరు 21, 2023న, బ్యారేజ్లోని 7వ బ్లాక్లోని ఒక పిల్లర్లో కొంత అభివృద్ధి జరిగిందని, బ్యారేజీపై పగుళ్లు ఏర్పడటం, కుంగిపోవడం అప్పటి BRS ప్రభుత్వం వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుందన్నారు. అయినప్పటికీ, పేలవమైన […]
Published Date - 11:25 AM, Tue - 23 January 24 -
#Speed News
Ponguleti: బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేసి అప్పుల ఊబిలోకి నెట్టింది : పొంగులేటి
Ponguleti: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మంగళవారం మండిపడ్డారు. పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజాపరిపాలన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆరు హామీల అమలు దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు హామీలను ఆమోదించినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజా పాలన నడుస్తోందన్నారు. తమ […]
Published Date - 04:49 PM, Tue - 2 January 24 -
#Telangana
Bhatti: తొమ్మిదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు : డిప్యూటీ సీఎం భట్టి
Bhatti: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరోసారి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్లో ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ప్రజలెవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని.. ఇది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. ‘మా పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తాం’ అని బెదిరించే ప్రభుత్వం తమది కాదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేసి తీరుతామని వెల్లడించారు. 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు […]
Published Date - 01:47 PM, Thu - 28 December 23 -
#Telangana
Komatireddy: బిఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ త్వరలో ముగుస్తుంది: మంత్రి కోమటిరెడ్డి
Komatireddy: BRS ప్రభుత్వ పదేళ్ల పాలన అవినీతి, అక్రమాలు, దుబారా, దోపిడితో తెలంగాణ మునుపెన్నడూ లేని స్థాయిలో ధ్వంసమైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ వైఖరిని ఎత్తిచూపుతూ తెలంగాణలో గత దశాబ్ద కాలంగా జరిగిన దోపిడీని బయటపెట్టే పత్రాలను ఆ పార్టీ విడుదల చేస్తుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి చర్చలు జరిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను […]
Published Date - 12:05 PM, Wed - 27 December 23 -
#Speed News
Kodandaram: బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే భూ రికార్డులను ధ్వంసం చేసింది : కోదండరామ్
Kodandaram: తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనే భూ రికార్డులను ధ్వంసం చేసిందని ఆరోపించారు. తెలంగాణ తహశీల్దార్ల సంఘం (టీజీటీఏ) హరిత ప్లాజాలో ‘తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పటిష్టత’పై జరిగిన చర్చలో కోదండరాం మాట్లాడుతూ గత ప్రభుత్వం తన ఇష్టానుసారం రెవెన్యూ చట్టాలను మార్చి తమకు అనుకూలమైన వర్ాలకే భూములిచ్చేందుకు ప్రయత్నించిందని అన్నారు. పౌరులందరికీ ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామ స్థాయి వరకు రెవెన్యూ వ్యవస్థను నిర్వహించే […]
Published Date - 03:17 PM, Mon - 25 December 23 -
#Telangana
BRS Party: కదలరు, వదలరు.. నామినేటేడ్ పోస్టుల్లో కొనసాగుతున్న అధికారులు వీళ్లే!
బీఆర్ఎస్ పాలనలో ఎంపికైన నామినేటేడ్ అధికారులు పలువురు తమ పదవులను ఇంకా వదులుకోలేదు.
Published Date - 11:27 AM, Thu - 7 December 23 -
#Speed News
Kishan Reddy: బీజేపీ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ : కిషన్ రెడ్డి
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి బీఆర్ఎస్ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు.
Published Date - 04:41 PM, Tue - 21 November 23 -
#Telangana
BRS Govt: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం దసరా బోనస్ ప్రకటించింది.
Published Date - 05:39 PM, Fri - 20 October 23