Botsa Satyanarana
-
#Andhra Pradesh
Cheepurupalli : బొత్స ఫై పోటీకి వెనుకడుగు వేస్తున్న టీడీపీ నేతలు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. టీడీపీ – జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతుండడం..ఇదే […]
Published Date - 10:30 AM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
AP Politics: ఆసక్తి రేపుతున్న ఏపీ పాలిటిక్స్, ఆ స్థానంపై ప్రధాన పార్టీల్లో ఉత్కంఠత
AP Politics: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. సీట్ల పంపిణీపై ప్రధాన పార్టీలు కసరత్తులు చేస్తుండటంతో ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠత నెలకొంది. అయితే తొలి జాబితా విడుదల కావడంతో గంటా శ్రీనివాసరావు, చంద్రబాబుతో కీలక భేటీ అయ్యారు. అభ్యర్థుల ఎంపిక సరిగ్గానే ఉందని, చీపురుపల్లి నుంచి తన పోటీపై చర్చించినట్లు గంటా తెలిపారు. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉంటారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి గంటాను బరిలో నిలపాలని టీడీపీ […]
Published Date - 10:56 AM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
AP Exams: మార్చి నెలలో పది, ఇంటర్ పరీక్షలు : ఏపీ మంత్రి బొత్స
ఏపీ మంత్రి పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు.
Published Date - 03:54 PM, Thu - 14 December 23 -
#Speed News
AP Inter Results 2022 : ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏపీ ఇంటర్మీడియట్ 2022 ఫలితాలను విడుదల చేసింది.
Published Date - 03:56 PM, Wed - 22 June 22 -
#Andhra Pradesh
Jagan Review Meeting : జగన్ సమీక్షకు మంత్రి బొత్సా డుమ్మా
విద్యాశాఖ తొలి సమీక్షా సమావేశానికి ఆ శాఖ తాజా మంత్రి బొత్స సత్యనారాయణ డుమ్మా కొట్టారు.
Published Date - 05:38 PM, Thu - 14 April 22 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: చంద్రబాబు సొంత లాభం కోసమే అమరావతి..!
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ఇవ్వాల్సింది ఈ ప్రభుత్వం ఇస్తుందని, అమరావతిని తాము శాసన రాజధానిగానే చూస్తామని బొత్స సత్యనారాయణ తేల్చిచెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి జరగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని బొత్స స్పష్టం చేశారు. ఇక ఇదే మాటను ఒకటికి పది సార్లు చెబుతున్నామని బొత్స పేర్కొన్నారు. మూడు రాజధానుల నిర్మాణం తమ […]
Published Date - 01:27 PM, Tue - 8 March 22 -
#Andhra Pradesh
Capital Amaravathi : ‘అమరావతి’ రాజధాని ఎండమావే.!
మూడు రాజధానులకు వైసీపీ కట్టుబడి ఉంది. అమరావతి ఏకైక రాజధాని ఏపీకి ఉండాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ క్యాబినెట్లోని సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ అధికార వికేంద్రకరణ మూడు రాజధానులతోనే సాధ్యమని చెబుతున్నాడు.
Published Date - 05:15 PM, Sat - 5 March 22 -
#Andhra Pradesh
Kapu Meet:కాపుల సమావేశం కాదు.. కాఫీ సమావేశమే.. !
ఇటీవల హైదరాబాద్ లో ఏపీ కాపు నేతల భేటి పై పలు ఊహాగానాలు వచ్చాయి. కాపులంతా ఏకమై కొత్త పార్టీ పెడుతున్నారని కొందరు... జనసేనకి మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరిగిందని మరికొందరి చర్చించుకున్నారు.
Published Date - 11:25 PM, Sun - 2 January 22