Boat Accident
-
##Speed News
Gujarat Boat Tragedy: గుజరాత్లో పడవ బోల్తా..ఇద్దరు ఉపాధ్యాయులతో సహా 12 మంది విద్యార్థులు మృతి
గుజరాత్లో ఘోర ఘోర పడవ ప్రమాదం సంభవించింది. గుజరాత్లోని వడోదరలో గురువారం పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ సరస్సులో బోల్తా పడింది. బోటులో విద్యార్థులతో సహా 27 మంది ఉన్నారు.
Published Date - 08:02 PM, Thu - 18 January 24 -
#Andhra Pradesh
AP Deaths: ఏపీలో ఘోర జల ప్రమాదాలు, ప్రతి ఏటా 1000 మంది దుర్మరణం!
ఏపీలో గత ఐదేళ్లలో 52 పడవ బోల్తా ఘటనలు ఏకంగా 60 మందిని బలిగొన్నాయి.
Published Date - 12:31 PM, Wed - 20 December 23 -
##Speed News
200 People Missing : 200 మందితో బయలుదేరిన బోటు గల్లంతు.. ఏమైంది ?
200 People Missing : సెనెగల్ దేశంలోని కఫౌంటైన్ నుంచి 200 మంది ఆఫ్రికా వలసదారులతో బయలుదేరిన ఫిషింగ్ బోటు గల్లంతైంది.
Published Date - 08:04 AM, Mon - 10 July 23 -
##Speed News
Nigeria: నైజీరియాలో విషాదం.. పెళ్లికి వెళ్లి వస్తుండగా పడవ బోల్తా.. 100 మందికి పైగా మృతి
Nigeria: ఉత్తర నైజీరియా (Nigeria)లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న ప్రజలను తీసుకెళ్తున్న పడవ బోల్తా పడటంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ ప్రమాదంలో చాలా మంది తప్పిపోయారు. ఈ మేరకు పోలీసులు, స్థానికులు మంగళవారం సమాచారం అందించారు. పొరుగున ఉన్న నైజర్ రాష్ట్రంలోని క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిలో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడిందని పోలీసు అధికార ప్రతినిధి ఒకాసన్మీ తెలిపారు. నైజీరియాలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. దేశంలోని ఉత్తర […]
Published Date - 06:49 AM, Wed - 14 June 23 -
#Telangana
Gangula Kamalakar: దశాబ్ది ఉత్సవాల్లో అపశృతి, మంత్రి గంగులకు తప్పిన పడవ ప్రమాదం!
కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగులకు తృటిలో ప్రమాదం తప్పింది.
Published Date - 11:32 AM, Fri - 9 June 23 -
##Speed News
Kerala boat tragedy: కేరళ రెస్క్యూ ఆపరేషన్లో ఇండియన్ నేవీ
కేరళలో మలప్పురం జిల్లాలో పడవ బోల్తా పడి ఏడుగురు చిన్నారులు సహా 22 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు
Published Date - 11:20 AM, Mon - 8 May 23 -
##Speed News
Italy: ఇటలీలో ఘోర పడవ ప్రమాదం… 43 మంది మృతి!
ఇటలీ దేశంలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటలీ సముద్ర తీరంలో ఓ పడవ ధ్వంసమైంది. ఈ ఘటనలో 43 మంది వలసదారులు మృతి చెందారు.
Published Date - 09:10 PM, Sun - 26 February 23 -
#India
Varanasi : గంగానదిలో మునిగిన బోటు…బోటులో 34మంది ఏపీకి చెందినవారే..!!
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. 34మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ గంగా నదిలో బోల్తాపడింది. సకాలంలో గుర్తించిన రెస్య్కూటీం వారందర్నీ ప్రాణాలతో కాపాడింది. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు. గంగానది మధ్యలో షీట్ల ఘాట్ ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. బోటు నదిలో పడిపోయాగానే ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అరుపులు కేకలతో భయానకర పరిస్థితి నెలకొంది. సిబ్బంది సకాలంలో స్పందించడంతో తాము […]
Published Date - 12:03 PM, Sat - 26 November 22 -
##Speed News
Viral Tweet: చంద్రబాబు పడవప్రమాదం కుట్ర…మోకాళ్లలోతులేని నీళ్లలో..అదికూడా ఒడ్డుకు చేరుకున్నాక..!!
రెండ్రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకోవడం అందరికీ తెలిసిందే. చంద్రబాబు కోనసీమ జిల్లా పర్యటనలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజోలు మండలం సోంపల్లి రేవులో లాంచీ దిగుతుండగా...అందరూ ఆకస్మాత్తుగా నీటిలో పడిపోయారు.
Published Date - 09:27 AM, Sat - 23 July 22 -
#Andhra Pradesh
AP Boat Accident: చంద్రబాబు పర్యటనలో పడవ ప్రమాదం.. నెట్టింట్లో వీడియో వైరల్?
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఊహించని అపశృతి ఒకటి చోటు చేసుకుంది.
Published Date - 10:08 AM, Fri - 22 July 22