Bjp
-
#India
Congress Vs BJP : రామాలయం నిర్మాణం పూర్తి కాకముందే ఎందుకు ప్రారంభిస్తున్నారు ? : కాంగ్రెస్
Congress Vs BJP : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ తేదీపై కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది.
Date : 12-01-2024 - 4:32 IST -
#Telangana
Big Shock To BRS: బీఆర్ఎస్కు 20 మంది కౌన్సిలర్లు రాజీనామా
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో క్యాంపు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు
Date : 11-01-2024 - 4:00 IST -
#Telangana
Telangana BJP : తెలంగాణ లో బిజెపి భారీ షాక్..కీలక నేత రాజీనామా
త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ లో బిజెపి పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి ముకేష్ గౌడ్ కుమారుడు, యువనేత విక్రమ్ గౌడ్ (Mukesh Goud Son Vikram Goud Resigns) పార్టీ కి రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కి పంపించారు. క్రమశిక్షణకు మారు పేరంటూ పెద్ద నాయకులు కొట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారని, పార్టీ లో కొత్తవారిని […]
Date : 11-01-2024 - 11:50 IST -
#India
Lok Sabha Elections: 2024 లోక్సభ ఎన్నికలకు బీజేపీ సన్నాహాలు.. 164 మంది అభ్యర్థులతో తొలి జాబితా..?
దేశంలో 2024 లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections)కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కూడా వరుసగా మూడోసారి హ్యాట్రిక్ సాధించాలనే ధీమాతో సిద్ధమైంది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం బీజేపీ తన అభ్యర్థుల జాబితాను ఖరారు చేసింది.
Date : 11-01-2024 - 10:05 IST -
#Telangana
Nizamabad Mayor: నిజామాబాద్ మేయర్ పీఠంపై కన్నేసిన బీజేపీ
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత మేయర్, బిఆర్ఎస్ నాయకురాలు నీతూ కిరణ్ను సవాలు చేసేందుకు బిజెపి సిద్ధమవుతున్న నేపథ్యంలో నిజామాబాద్లో రాజకీయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.
Date : 10-01-2024 - 9:12 IST -
#India
Target 400 : విపక్షల ఎంపీలపై బీజేపీ ఆకర్ష్ మిషన్.. ‘జాయినింగ్ కమిటీ’ ఏర్పాటు
Target 400 : త్వరలో జరగనున్న ఎన్నికల్లో దేశంలోని 543 లోక్సభ స్థానాలకుగానూ 400 గెలవాలనే బలమైన సంకల్పంతో బీజేపీ పావులు కదుపుతోంది.
Date : 10-01-2024 - 4:02 IST -
#India
Bharat Jodo Nyay Yatra: రాహుల్కి ఝలక్ ఇచ్చిన మణిపూర్ ప్రభుత్వం
రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. జనవరి 14న ఇంఫాల్లో ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
Date : 10-01-2024 - 3:27 IST -
#Telangana
Telangana BJP: నియోకవర్గాలవారీగా బీజేపీ ఇన్ఛార్జీలు వీళ్ళే
మరో రెండు నెలల్లో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. ఈ సారి ఎంపీ ఎన్నికలను ఆయా రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
Date : 08-01-2024 - 2:19 IST -
#Telangana
Telangana: పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉంటుందని, ఆ పార్టీకి అధిక సంఖ్యలో సీట్లు వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Date : 07-01-2024 - 4:56 IST -
#India
INDIA Alliance: సీట్ల పంపకాలపై ఇండియా కూటమిలో కలకలం.. కాంగ్రెస్కు టెన్షన్
ఎన్నికల రంగంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేపై పోరుకు కాంగ్రెస్ విపక్షాలతో కలిసి భారత కూటమి (INDIA Alliance)ని ఏర్పాటు చేసినా.. మిత్రపక్షాలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో సఫలమైనట్లు కనిపించడం లేదు.
Date : 07-01-2024 - 4:16 IST -
#Telangana
2024 Indian General Election : పాలమూరు ఎంపీ టికెట్ కోసం ముగ్గురు బిజెపి నేతలు పోటీ..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించిన బిజెపి (BJP)..పార్లమెంట్ ఎన్నికల్లో (2024 Indian General Election) మొత్తం స్థానాలు కైవసం చేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తుంది. ముఖ్యంగా పట్టున్న స్థానాల్లో కీలక నేతలను నిలబెట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలో పాలమూరు (Palamuru MP Constituency) స్థానం కైవసం చేసుకుంటామని బిజెపి ధీమాగా ఉంది. దీంతో ఈ టికెట్ కోసం ముగ్గురు బిజెపి నేతలు పోటీ పడుతున్నారు. జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (DK Aruna), […]
Date : 05-01-2024 - 12:37 IST -
#Speed News
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే చెత్తలో వేసినట్లే: కిషన్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఫామ్హౌస్ పార్టీకి ఓటు వేయడం చెత్త పెట్టెలో వేసినట్లేనని అన్నారు.
Date : 04-01-2024 - 9:58 IST -
#Andhra Pradesh
AP : పొత్తు కోరుకునే వాళ్లు చర్చలకు రావాలని బిజెపి పిలుపు
తెలంగాణ ఎన్నికల (Telangana Elections) ఘట్టం ముగియడం తో ఏపీ ఎన్నికల (AP Elections) ఫై అంత ఫోకస్ పెట్టారు. మరో మూడు నెలలో ఎన్నికలు సమీపిస్తుండడం తో అక్కడి రాజకీయాలు మరింతగా మారుతున్నాయి. ఈసారి టీడీపీ -జనసేన vs వైసీపీ గా ఉండబోతుందని అర్ధం అవుతుంది. ఈ తరుణంలో బిజెపి (BJP) స్పీడ్ కావాలని చూస్తుంది. ఈరోజు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు కిరణ్కుమార్రెడ్డి, పలువురు బీజేపీ […]
Date : 04-01-2024 - 8:28 IST -
#Telangana
Telangana: ముస్లిం యువతను ఒవైసీ రెచ్చగొడుతున్నాడు: బండి
ఈ నెల 22న జరగనున్న రామ మందిర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు .
Date : 03-01-2024 - 8:00 IST -
#Telangana
Kaleshwaram Inquiry: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ వారంలోనే న్యాయ విచారణ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ఈ వారంలో న్యాయ విచారణ ప్రారంభిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
Date : 03-01-2024 - 3:18 IST