Bjp
-
#Andhra Pradesh
AP : పవన్ కళ్యాణ్ ను వదిలేది లేదు – బిజెపి క్లారిటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ – బిజెపి మైత్రి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ప్రధాని మోడీ సైతం పవన్ కళ్యాణ్ అంటే ఎంతో గౌరవిస్తారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోసం ముఖ్యమంత్రులు సైతం ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి..కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం ప్రధాని మోడీ ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు రెడీ గా ఉంటాడు. మోడీ చుట్టూ ఎంతమంది ఉన్న..పవన్ కళ్యాణ్ కు ఆయన ప్రత్యేక స్థానం కలిపిస్తుంటారు. దీనికి కారణం పవన్ నిజాయితే. […]
Date : 24-05-2024 - 1:16 IST -
#Andhra Pradesh
AP Politics : బీజేపీకి టీడీపీ మాత్రమే బలమైన మిత్రపక్షం..
2024 లోక్సభ ఎన్నికలు, ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో జరుగుతాయి, జూన్ 4 న ఓట్ల లెక్కింపుతో ముగుస్తుంది.
Date : 23-05-2024 - 8:41 IST -
#India
Prashant Kishore : బీజేపీలో పీకేకు పదవి.. ‘ఎక్స్’లో జైరాం రమేష్ పోస్ట్.. ప్రశాంత్ భగ్గు
ఫేక్ న్యూస్ ఎవరినీ వదలడం లేదు. సీనియర్ రాజకీయ నాయకులు కూడా దాని బారిన పడుతున్నారు.
Date : 23-05-2024 - 6:03 IST -
#Speed News
Delhi Metro Graffiti: కేజ్రీవాల్ ను చంపేస్తానని మెట్రో స్టేషన్లో రాతలు.. వ్యక్తి అరెస్ట్
దేశ రాజధానిలోని పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను బెదిరిస్తూ సందేశాలు రాసిన 32 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Date : 22-05-2024 - 2:47 IST -
#India
BJP Stopped Yamuna Water: ఎన్నికల ముందుకు ఢిల్లీకి యమునా నీటిని ఆపేసిన మోడీ
ఢిల్లీ లోక్సభ ఎన్నికలకు కేవలం మూడు రోజులే మిగిలి ఉన్నందున, యమునా నది నీటిని నగరానికి రాకుండా చేయడం ద్వారా దేశ రాజధానిలో నీటి సంక్షోభాన్ని సృష్టించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపించింది.
Date : 22-05-2024 - 2:32 IST -
#Andhra Pradesh
Prashant Kishore : బీజేపీకి సీట్లు అస్సలు తగ్గవు.. జగన్కు ఓటమి ఖాయం : పీకే
లోక్సభ పోల్స్ ఫలితాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 21-05-2024 - 3:59 IST -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. సమన్లు జారీ చేసిన కోర్టు..!
2024 లోక్సభ ఎన్నికల ఉత్కంఠ నేపథ్యంలో రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Date : 21-05-2024 - 1:51 IST -
#India
Narendra Modi : ఓటు బ్యాంకు రాజకీయాలను ప్రసన్నం చేసుకునేందుకు.. టీఎంసీ గూండాలు రామకృష్ణ మిషన్ ఆశ్రమంపై దాడి
రామకృష్ణ మిషన్, భారత్ సేవాశ్రమ సంఘాలపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై మరోసారి మండిపడ్డారు.
Date : 20-05-2024 - 8:01 IST -
#India
Narendra Modi : ఆరో దశ ఎన్నికలపై మోదీ ఫోకస్..
ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెటుకున్నారు నరేంద్ర మోదీ. ముఖ్యంగా దక్షిణంలో బలహీన పడిన బీజేపీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తూ.. పలుమార్లు పర్యటనలు చేశారు.
Date : 20-05-2024 - 1:26 IST -
#Andhra Pradesh
Prashant Kishor : జగన్ కాన్ఫిడెన్స్కు తూట్లు పొడిచిన ప్రశాంత్ కిషోర్
ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చేందుకు ఇంకా రెండు వారాల సమయం ఉంది. అయితే.. ఇప్పటికే ఏపీలో వార్ వన్ సైడేనని డిసైడయ్యారు ఏపీ వాసులు. వైసీపీని గద్దెదించి టీడీపీ కూటమికి పట్టం కట్టాలని ఫిక్స్ అయ్యారు.
Date : 20-05-2024 - 1:15 IST -
#Telangana
Telangana Politics : మరో ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్న తెలంగాణ..!
పార్లమెంటు ఎన్నికలు ముగియడం, ఫలితాలు పెండింగ్లో ఉండటంతో రాజకీయ పార్టీలు ఇప్పుడు తమ దృష్టిని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లించాయి.
Date : 20-05-2024 - 12:46 IST -
#Viral
Casting Multiple Votes: బీజేపీ అభ్యర్థికి 8 సార్లు ఓటు వేసిన వీడియో వైరల్
ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా ఒకే వ్యక్తి పలు ఓట్లు వేసినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు యువ ఓటరును అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ మరియు సమాజ్వాదీ పార్టీతో సహా అనేక మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ వీడియోను ఎక్స్లో షేర్ చేసి
Date : 20-05-2024 - 2:36 IST -
#India
Narendra Modi : బెంగాల్ సిఎం ఇస్లామిక్ మతోన్మాదులకు లొంగిపోయారు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి 'ఇస్లామిక్ మతోన్మాదులకు లొంగిపోయారని' మరియు మానవ సేవలలో నిమగ్నమైన దిగ్గజ సంస్థల సాధువులను కించపరుస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆరోపించారు.
Date : 19-05-2024 - 8:30 IST -
#India
BJP Operation Broom: బీజేపీ ఆపేరేషన్ బ్రూమ్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని మట్టికరిపించాలని ప్రధాని ఉద్దేశించారని కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఇందు కోసం బీజేపీ ఆపేరేషన్ బ్రూమ్ ని ప్రవేశపెట్టిందని చెప్పారు
Date : 19-05-2024 - 12:56 IST -
#India
Delhi Lok Sabha Elections 2024: ఆప్ కి ఓటు వేయనున్న రాహుల్ గాంధీ
ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేస్తారని, రెండు మిత్రపక్షాల మధ్య బలమైన బంధానికి గుర్తుగా జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్ అభ్యర్థికి నేను ఓటేస్తానని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Date : 19-05-2024 - 11:41 IST