Bjp
-
#India
Amit Shah : నేడు జార్ఖండ్కు అమిత్షా, రాజ్నాథ్ సింగ్
Amit Shah : కేంద్ర మంత్రులు అమిత్ షా , రాజ్నాథ్ సింగ్ శనివారం జార్ఖండ్ రాష్ట్రంలో పలు ర్యాలీలలో పాల్గొంటున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించబడే ఈ ర్యాలీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పార్టీ అభ్యర్థుల కోసం మద్దతు కోరనున్నారు.
Date : 09-11-2024 - 10:15 IST -
#Andhra Pradesh
Sharmila Demand: షర్మిల కొత్త డిమాండ్.. జగన్ ఆ పని చేయకుంటే రాజీనామా చేయాల్సిందే?
షర్మిల చేసిన ట్వీట్లో.. ప్రధాని మోడీ గారు ఒక బీసీ. బీసీ బిడ్డ ప్రధాని అవ్వడం మనకు గర్వకారణమే. కానీ బీసీ అయిన మోడీ మాత్రమే గర్వంగా ఉన్నారు. బీసీలు మాత్రం గర్వంగా లేరు.
Date : 08-11-2024 - 5:26 IST -
#India
PM Modi : ప్రజలను దోపిడీ చేయడమే ఆ కూటమి ఉద్దేశం : ప్రధాని మోడీ
PM Modi : దేశంలోని గిరిజన తెగల మధ్య చీలికలు తేవడమే కాంగ్రెస్ ఎజెండా. మతపరమైన సంస్థలతో కలిసి కాంగ్రెస్ సాగిస్తున్న కుట్ర దేశ విభజనకు దారితీస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటరిరిలను ఒకరిపై మరొకరిని కాంగ్రెస్ రెచ్చగొడుతోంది.
Date : 08-11-2024 - 4:17 IST -
#India
LK Advani Birthday: నేడు ఎల్కే అద్వానీ పుట్టినరోజు.. పీఎం మోదీ ప్రత్యేక సందేశం
బీజేపీని జీరో నుంచి పీక్కి తీసుకెళ్లిన నాయకుడు భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ. నేడు బీజేపీ భారతదేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. 1951లో శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్ నుంచి అద్వానీ తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
Date : 08-11-2024 - 12:30 IST -
#Telangana
BJP : రాష్ట్రాన్ని లూటీ చేసే పనిలో కాంగ్రెస్ : కిషన్ రెడ్డి
BJP : ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో రైతులకు అన్యాయం చేస్తోంది. ప్రజలకు న్యాయం జరిగేది బీజేపీతోనే. నూటికి తొంబై శాతం మంది ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు.
Date : 07-11-2024 - 5:56 IST -
#Andhra Pradesh
YS Sharmila: మరోసారి జగన్ను టార్గెట్ చేసిన షర్మిల..!
అరాచక పోస్టులు పెట్టే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అంతు చూడాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాం.
Date : 07-11-2024 - 5:49 IST -
#India
Pawan Kalyan -Maharashtra Election : మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం..?
Pawan Kalyan Campaign : మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత, సినీ నటుడు , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించాలని చూస్తున్నట్లు ప్రచారం మొదలైంది
Date : 07-11-2024 - 5:35 IST -
#India
Jharkhand BJP: పార్టీ నుంచి 30 మందిని బహిష్కరించిన బీజేపీ.. ఇదే కారణం!
మరోవైపు కాంగ్రెస్ కూడా ముగ్గురు పార్టీ నేతలను బహిష్కరించింది. వీరిలో లతేహార్ నుంచి మునేశ్వర్ ఓరాన్, దేవేంద్ర సింగ్, గోమియా స్థానం నుంచి ఇస్రాఫిల్ అన్సారీలు పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేయకుండా బహిష్కరించబడ్డారు.
Date : 06-11-2024 - 9:49 IST -
#India
Rahul Gandhi : నేడు మహారాష్ట్రకు రాహుల్ గాంధీ.. నాగ్పూర్ నుంచి ప్రచారం షురూ
Rahul Gandhi : రాహుల్ గాంధీ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నాగ్పూర్లో ప్రారంభించనున్నారు, అక్కడ ఆయన "సంవిధాన్ సమ్మేళన్" (రాజ్యాంగంపై సమావేశం)లో పాల్గొంటారు. ఆ రోజు తర్వాత, రాహుల్ గాంధీ ముంబైలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు, అక్కడ మహా వికాస్ అఘాడి (MVA) ఎన్నికల హామీలు ప్రకటించబడతాయి.
Date : 06-11-2024 - 9:20 IST -
#India
Maharashtra Elections : బీజేపీ, కాంగ్రెస్ మధ్య 74 స్థానాల్లో ప్రత్యక్ష పోరు
Maharashtra Elections : ఈ 74 స్థానాల్లో రెండు జాతీయ పార్టీలు విదర్భ ప్రాంతంలోని 35 స్థానాల్లో తలపడనున్నాయి. యాదృచ్ఛికంగా, 62 స్థానాలతో విదర్భ ప్రాంతం 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ కంచుకోటగా ఉండేది, ఆ తర్వాత బిజెపి పాత పార్టీని అధిగమించి అక్కడ ప్రవేశించింది. సహకార సంపన్నమైన పశ్చిమ మహారాష్ట్ర నుంచి 11 స్థానాలు, మరాఠ్వాడా నుంచి మొత్తం 46 స్థానాల్లో 11, ముంబై, ఉత్తర మహారాష్ట్రల్లో ఒక్కొక్కటి 7, కొంకణ్ ప్రాంతంలో 4 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్లు ప్రత్యక్ష పోటీని ఎదుర్కోనున్నాయి.
Date : 04-11-2024 - 1:02 IST -
#Andhra Pradesh
Sanatana Dharma : పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతించిన బిహార్ బీజేపీ నేతలు
Sanatana Dharma : బిహార్ మంత్రి నీరజ్ బాబు ఈ విధమైన వింగ్ బిహార్లో కూడా అవసరమని , సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు
Date : 03-11-2024 - 8:50 IST -
#India
BJP : నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారు: కేంద్ర మంత్రి అమిత్ షా
BJP : జేఎంఎం ప్రభుత్వం తప్పుడు విధానాల వల్ల ఎక్సైజ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ సమయంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు. నక్సలిజానికి కొందరు ఆజ్యం పోస్తున్నారని ఆరోపిస్తూ.. 2026 మార్చి నాటికి ఈ సమస్యను నిర్మూలిస్తామని ఉద్ఘాటించారు.
Date : 03-11-2024 - 6:50 IST -
#India
Jharkhand : మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడితే..హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు..
Jharkhand : రేషన్కార్డుల రద్దు వల్ల జార్ఖండ్లో చాలా మంది గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోవడం సర్వసాధారణమన్నారు. కానీ మా ప్రభుత్వంలో మాత్రం జార్ఖండ్ ప్రజలు రేషన్, పెన్షన్ పెంపు, మంచి పోషకాహారం పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Date : 03-11-2024 - 3:54 IST -
#Speed News
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్పై డీకే అరుణ ఫైర్ ..
DK Aruna : సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్పై బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ తీవ్రంగా స్పందించారు. సోనియా గాంధీ పుట్టిన రోజునే ఇచ్చిన హామీలు నెరవేర్చుతానన్న చెప్పిన రేవంత్, ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా పూర్తి చేయలేదని ఆమె విమర్శించారు. గత సంవత్సరం కాలంలో రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, కేంద్రం నుంచి నిధులు లేకుండా ఈ ప్రభుత్వం ఇళ్లు నిర్మించగలదా? అని ప్రశ్నించారు డీకే అరుణ.
Date : 03-11-2024 - 1:35 IST -
#India
Yogi Adityanath : యూపీలో కలకలం.. సీఎం యోగికి ఆ మహిళ బెదిరింపు మెసేజ్
మానసిక స్థితి సరిగ్గా లేకున్నా.. ఈ మెసేజ్ను ఎలా పంపింది ? సీఎం యోగిని(Yogi Adityanath) టార్గెట్గా ఎందుకు ఎంచుకుంది ?
Date : 03-11-2024 - 1:10 IST