Bhogapuram Airport
-
#Andhra Pradesh
Bhogapuram Airport : జెట్ స్పీడ్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు
Bhogapuram Airport : ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు 85 శాతానికి పైగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. పునాది పనుల నుంచి టెర్మినల్ భవనం వరకు అన్ని విభాగాల్లో సమాంతరంగా పనులు కొనసాగుతున్నాయి
Date : 22-10-2025 - 8:08 IST -
#Andhra Pradesh
VIZAG to Bhogapuram : విశాఖ బీచ్ రోడ్ – భోగాపురం ఎయిర్పోర్టుకు 6 లైన్ల రోడ్డు!
VIZAG to Bhogapuram : ఈ ఆరు లేన్ల రహదారి నిర్మాణంతో విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రయాణం సులభతరం అవుతుంది, తద్వారా పర్యాటక రంగం, ఆర్థిక కార్యకలాపాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
Date : 13-09-2025 - 11:04 IST -
#Andhra Pradesh
Minister Lokesh : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి లోకేశ్
ఇది ఒక సాదారణ గమ్యం కాదు. ప్రతి రంగం కలసి పనిచేసే ఒక సామూహిక ఉద్యమం కావాలి. ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెంట్లు కేవలం లెక్కలు చూసే వ్యక్తులు కాకుండా, ఆర్థిక విజ్ఞానానికి మార్గనిర్దేశకులుగా ముందుండాలి అని చెప్పారు.
Date : 29-08-2025 - 4:36 IST -
#Andhra Pradesh
Visakha Metro : విశాఖ మెట్రో ప్రాజెక్ట్కు జోరు.. నగర రూపు మార్చనుందా..?
Visakha Metro : శక్తివంతమైన మౌలిక సదుపాయాల దిశగా విశాఖపట్నం దూసుకుపోతోంది. తూర్పు తీరం మీద ఉన్న ఈ సాగరనగరం, ఇప్పుడు మెట్రో రైలు కూత కోసం సిద్ధమవుతోంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్కి సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా నిద్రిస్తున్న పనులు, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వేగం పుంజుకున్నాయి.
Date : 31-05-2025 - 12:31 IST -
#Andhra Pradesh
Bhogapuram Airport : భోగాపురం ఎయిర్పోర్టుకు 500 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు
విమానాశ్రయం చుట్టూ అభివృద్ధి చేసే వాణిజ్య, నివాస అవసరాల కోసం ముఖ్యమైన ముందడుగు. జీవీవీఐఏఎల్ (GVIAL) సంస్థకు ఈ భూమిని కేటాయించేందుకు రాష్ట్ర క్యాబినెట్ ఇటీవలే ఆమోదం తెలిపింది.
Date : 22-05-2025 - 4:41 IST -
#Andhra Pradesh
Bhogapuram Airport: చంద్రబాబు సర్కారు కీలక నిర్ణయం.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు పేరు ఫిక్స్..
భోగాపురం ఎయిర్పోర్టుకు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలనే ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించింది.
Date : 22-11-2024 - 11:29 IST -
#Andhra Pradesh
AP Politics : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జగన్ తన రాజగురువుకిచ్చిన 15 ఎకరాలు కాన్సిల్..!
AP Politics : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీడీపీ నేతృత్వంలో, గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన వివాదాస్పద భూ కేటాయింపును రద్దు చేసే కీలక నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠానికి 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఎకరాకు కేవలం రూ.1 లక్ష చొప్పున కేటాయించారు, అయితే భోగాపురం విమానాశ్రయం , రియల్ ఎస్టేట్ అభివృద్ధి కారణంగా ఆ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
Date : 20-10-2024 - 1:31 IST -
#Andhra Pradesh
Bhogapuram Airport : వై`భోగం`పురం! నాడు బాబు నేడు జగన్!!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రారంభించిన వాటిని మళ్లీ ప్రారంభించడం, శంకుస్థాపన చేసిన వాటికి మళ్లీ శంకుస్థాపన చేయడం అలవాటుగా మారింది.
Date : 03-05-2023 - 1:11 IST -
#Andhra Pradesh
CM Jagan : నేడు భోగాపురం ఎయిర్ఫోర్ట్కు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
నేడు సీఎం వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. రూ.4,592 కోట్లతో నిర్మించనున్న భోగాపురం అంతర్జాతీయ
Date : 03-05-2023 - 7:25 IST