Bharat Jodo Nyay Yatra
-
#India
Alka Lamba : 20 రోజుల్లో కాంగ్రెస్లో చేరిన 2 లక్షల మంది మహిళలు
Alka Lamba : దేశ రాజధానిలోని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో లాంబా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ నాయకత్వంలో మహిళలకు న్యాయం జరిగేలా పార్టీ దృష్టిని నొక్కి చెప్పారు. కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్రను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ నాయకుడు మహిళలకు రాజకీయ, ఆర్థిక , సామాజిక న్యాయంపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సభ్యత్వ డ్రైవ్ యొక్క ఐదు ప్రధాన లక్ష్యాల ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.
Date : 05-10-2024 - 1:29 IST -
#India
Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్ర ఘర్షణ కేసు .. అసోం సీఐడీ సీఎల్పీ నేత, రాష్ట్ర శాఖ చీఫ్కు సమన్లు
Bharat Jodo Nyay Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)గువహటిలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా చెలరేగిన ఘర్షణల కేసులో అసోం సీఐడీ సీఎల్పీ నేత దేవబ్రత సైకియా, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ భూపేన్ కుమార్ బోరాలను రెండోసారి ప్రశ్నించేందుకు మంగళవారం సమన్లు జారీ చేసింది. We’re now on WhatsApp. Click to Join. గువహటి(Guwahati)లోని ఉలుబరిలో సీఐడీ పోలీస్ స్టేషన్ ఎదుట ఈనెల 6న హాజరు […]
Date : 05-03-2024 - 2:16 IST -
#India
Priyanka: బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం: ప్రియాంకాగాంధీ
Priyanka Gandhi:రాహుల్గాంధీ(Rahul Gandhi)భారత్ జోడో న్యాయ్ యాత్ర(Bharat Jodo Nyay Yatra)ఈరోజు ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లా(Uttar Pradesh Moradabad district )కు చేరుకోగా.. ఆయనతోపాటు ఆయన సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, సోనియాగాంధీ తనయ ప్రియాంకాగాంధీ కూడా ఆ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికార బీజేపీ(bjp)పై విమర్శల వర్షం కురిపించారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ అసమర్థ వైఖరివల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని ఆమె విమర్శించారు. రాహుల్గాంధీ […]
Date : 24-02-2024 - 3:41 IST -
#India
Rahul Gandhi: రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఐదు రోజుల పాటు విరామం
Bharat Jodo Nyay Yatra: కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)కు బ్రేక్ పడింది. రాహుల్ గాంధీ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్న నేపథ్యంలో యాత్రకు ఐదు రోజుల పాటు విరామం ప్రకటించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ (Jairam Ramesh) బుధవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. We’re now on WhatsApp. […]
Date : 21-02-2024 - 11:55 IST -
#India
Bharat Jodo Nyay Yatra: న్యాయ్ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటారా..? తాజా అప్డేట్ ఇదే..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra) ఈ రోజుల్లో ఉత్తరప్రదేశ్లో జరుగుతోంది. ఈ యాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొంటుందా లేదా అనే విషయంపై తాజా అప్డేట్ వచ్చింది.
Date : 20-02-2024 - 10:47 IST -
#India
Priyanka Gandhi: ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
Priyanka Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరానని, అందువల్ల నేడు భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)లో పాల్గొనలేనంటూ ట్వీట్ చేసింది. కాగా, ప్రియాంక గాంధీ సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandh) చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇవాళ సాయంత్రం […]
Date : 16-02-2024 - 4:45 IST -
#India
Rahul Gandhi : రాహుల్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన
Rahul Gandhi’Bharat Jodo Nyay Yatra’: బీహార్లోని ససారమ్(Sasaram)లో జరుగుతున్న రాహుల్గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో ఆకర్షించే ఘటన ఒకటి జరిగింది. బీహార్లో చివరి రోజు జరుగుతున్న యాత్రలో రాహుల్(Rahul) జీపులో ప్రయాణిస్తే, బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్(Tejaswi Yadav) డ్రైవ్ చేశారు. తేజస్వీ డ్రైవ్ చేస్తుంటే పక్కనే కూర్చున్న రాహుల్ ముచ్చటిస్తున్న వీడియోను తేజస్వీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. మరో వీడియోలో ఎస్యూవీ రూఫ్పై కూర్చుని ప్రజలకు […]
Date : 16-02-2024 - 3:03 IST -
#India
Rahul Gandhi : విద్యార్థుల కోసం రాహుల్ త్యాగం.. ‘న్యాయ్’ యాత్రలో కీలక నిర్ణయం
Rahul Gandhi : ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షెడ్యూల్ మారింది.
Date : 12-02-2024 - 2:16 IST -
#India
Rahul Gandhi’s Bharat Jodo Nyay Yatra : రాహుల్ కారుపై దాడి..టెన్షన్లో కార్యకర్తలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడ్ న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) బిహార్ నుండి ఇటీవలే పశ్చిమ్ బెంగాల్లోకి ప్రవేశించింది. షెడ్యూల్లో ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం మాల్దాకు చేరకున్న యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అయితే, ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి (Car Vandalized) తెగబడ్డారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రాహుల్ […]
Date : 31-01-2024 - 2:37 IST -
#India
Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ న్యాయ యాత్ర పునఃప్రారంభం
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పునఃప్రారంభం అయింది. రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లా నుండి తిరిగి యాత్ర మొదలైంది.
Date : 28-01-2024 - 12:49 IST -
#India
Congress Workers Clash : రాహుల్ యాత్రలో ఉద్రిక్తత.. బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్ క్యాడర్ ఏం చేసిందంటే..
Congress Workers Clash : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అసోంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
Date : 23-01-2024 - 2:45 IST -
#India
Modi : విపక్షాల విడివిడి యాత్రలు మోడీని ఎదుర్కోగలవా?
డా. ప్రసాదమూర్తి జనవరి 22వ తేదీ వైపు దేశం వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అయోధ్యలో నవనిర్మిత రామ మందిర ప్రారంభోత్సవం దేశవ్యాప్త మహోత్సవంగా నిర్వహించడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు, అలాగే విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ సంఘాలు అతి సంబరంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. సగం సగం నిర్మాణమైన మందిరాన్ని ప్రారంభించడం పట్ల, ఆ మందిరంలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనకు సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ నడుం కట్టడం పట్ల నాలుగు […]
Date : 18-01-2024 - 12:15 IST -
#Telangana
Bharat Jodo Nyay Yatra: భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్, వైస్ షర్మిల
ఈ రోజు ఆదివారం మణిపూర్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు.
Date : 14-01-2024 - 7:07 IST -
#India
Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభం.. యాత్ర ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం (జనవరి 14) 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra)ను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమై ముంబైకి చేరుకుంటుంది.
Date : 14-01-2024 - 8:01 IST -
#India
Bharat Jodo Nyay Yatra: రాహుల్కి ఝలక్ ఇచ్చిన మణిపూర్ ప్రభుత్వం
రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. జనవరి 14న ఇంఫాల్లో ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
Date : 10-01-2024 - 3:27 IST