Basara
-
#Speed News
Godavari : ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నది.. జలదిగ్బంధంలో బాసర ఆలయం
Godavari : ప్రస్తుతం బాసరలో ఉన్న పరిస్థితులను గమనించి, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వరద పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆలయ సందర్శనకు రావాలని అధికారులు కోరుతున్నారు
Date : 30-08-2025 - 10:43 IST -
#Telangana
Basara : బాసరలో విషాదం..స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి
Basara : ఆదివారం ఉదయం గోదావరి(Godavari River )లో స్నానం చేసేందుకు వెళ్లారు. అయితే నీటి ఉదృతి ఎక్కువగా ఉండడం తో వారు నీటిలో గల్లంతై మృతి చెందారు
Date : 15-06-2025 - 4:49 IST -
#Telangana
Nitin Gadkari : మూడు జిల్లాలకు జాతీయ రహదారితో కనెక్టివిటీ : కేంద్ర మంత్రి గడ్కరీ
‘రాష్ట్రాల మధ్య అనుసంధానం పెంపొందించేందుకు కేంద్రం కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. క్లిష్ట భౌగోళిక ప్రాంతాల్లో సొరంగాలు, వంతెనల నిర్మాణాలను ప్రారంభించాం. జోజిలా పాస్ టన్నెల్ మాదిరిగా సాంకేతికంగా సవాలుతో కూడిన నిర్మాణాలను విజయవంతంగా అమలు చేస్తున్నాం.
Date : 05-05-2025 - 2:02 IST -
#Speed News
Basara: ఐఐఐటీ బాసర క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య
Basara: తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర పట్టణంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (RGUKT) విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బి. అరవింద్ (17) ఐఐఐటి బాసర అని కూడా పిలువబడే RGUKT క్యాంపస్లోని హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జిల్లాకు చెందిన అతడు ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల ప్రారంభానికి రెండు రోజుల ముందు ఈ ఘటన […]
Date : 16-04-2024 - 10:00 IST -
#Speed News
Basara: బాసరలో మరో విషాదం.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో గురువారం రాత్రి శిరీష (17) అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం దావూరు గ్రామానికి చెందిన శిరీష ఈ విద్యా సంవత్సరమే ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు) మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి భోజనానికి వెళ్లి వచ్చిన విద్యార్థులు హాస్టల్ గదిలో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండడం గమనించి షాక్కు […]
Date : 23-02-2024 - 6:48 IST -
#Telangana
YS Sharmila: ట్రిపుల్ ఐటీలో 27 మంది ఆత్మహత్య చేసుకున్న దొరకి చలనం లేదు
YS Sharmila: బాసర ట్రిపుల్ ఐటీలో ఇప్పటి వరకు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా.. బంధిపోట్ల రాష్ట్ర సమితిలో చలనం లేదా అంటూ ఘాటుగా స్పందించారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణాలో అధికార పార్టీ తప్పుల్ని ఎత్తి చూపుతూ నిత్యం విమర్శలు చేస్తున్న ఆమె తాజాగా విద్యార్థుల సూసైడ్ గురించి మాట్లాడారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్ ని ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు. ఈ విద్యా సంవత్సరంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయినా […]
Date : 10-08-2023 - 6:12 IST -
#Speed News
IIIT Basara: మరోసారి భగ్గమంటోన్న బాసర ట్రిపుల్ ఐటీ…!!
బాసర ట్రిపుల్ ఐటీ మరోసారి భగ్గుమంటోంది. విద్యార్థుల డిమాండ్ల సాధనకోసం ఇదివరకే తీవ్రస్థాయిలో ఉద్యమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా విద్యార్థులు సెల్ ఫోన్లు వినియోగించడంపై అధికారులు నిషేధం విధించారు.
Date : 24-07-2022 - 5:10 IST -
#Speed News
IIIT Basara : బాసర ఐఐఐటీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..?
బాసర ఐఐఐటీలో విద్యార్థులు ఫుడ్పాయిజన్ బారిన పడ్డారు. 40 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ బారిన పడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
Date : 15-07-2022 - 8:20 IST -
#Telangana
Basara IIIT : సీఎం కేసీఆర్ బాసరకు ఎందుకు వెళ్లడో తెలుసా? అసలు నిజం బయటపెట్టిన జర్నలిస్ట్ సీఎస్ఆర్
బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్ధుల సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది.
Date : 20-06-2022 - 4:29 IST -
#Speed News
Basara IIIT Students: బాసర విద్యార్థులతో ‘కేసీఆర్’ గేమ్స్!
బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.
Date : 20-06-2022 - 2:27 IST -
#Telangana
Basara Protest : బాసర త్రిపుల్ ఐటీపై పవన్, రేవంత్
ఎన్నికల సమీపిస్తోన్న వేళ సమస్య ఎక్కడ ఉంటే అక్కడ లీడర్లు వాలిపోతున్నారు. బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గోడదూకారు.
Date : 18-06-2022 - 4:15 IST -
#Speed News
IIIT Basara: తిరగబడ్డ త్రిపుల్ ఐటీ స్టూడెంట్స్!
బాసర త్రిపుల్ ఐఐటీ విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.
Date : 15-06-2022 - 4:27 IST