Basara IIIT : సీఎం కేసీఆర్ బాసరకు ఎందుకు వెళ్లడో తెలుసా? అసలు నిజం బయటపెట్టిన జర్నలిస్ట్ సీఎస్ఆర్
బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్ధుల సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది.
- By CS Rao Published Date - 04:29 PM, Mon - 20 June 22
బాసర త్రిబుల్ ఐటీలో విద్యార్ధుల సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. తమ డిమాండ్లు పరిష్కరించేవరకు ఎండా వానా తేడా లేకుండా నిరసన తెలుపుతున్నారు విద్యార్ధులు. ఈ నేపధ్యంలో హాష్ట్యాగ్యూ సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ రావు.. విద్యార్ధులతో లైవ్లో మాట్లాడారు. తమకు ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా హామీ వస్తే తప్ప సమ్మె విరమించేది లేదని విద్యార్ధి నాయకులు మరోసారి లైవ్లో స్పష్టం చేశారు. అయితే, ఈ చర్చలో ఒక ఆసక్తికర అంశం తెరమీదకు వచ్చింది. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ బాసర ఎందుకు రాలేకపోతున్నాడో వివరించారు సీఎస్ ఆర్. అసలు దానికి కారణమేంటి? ఈ కింద వీడియోలో చూడండి..
Related News
Basara: ఐఐఐటీ బాసర క్యాంపస్లో విద్యార్థి ఆత్మహత్య
Basara: తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసర పట్టణంలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (RGUKT) విద్యార్థి మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బి. అరవింద్ (17) ఐఐఐటి బాసర అని కూడా పిలువబడే RGUKT క్యాంపస్లోని హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు. సిద్దిపేట జి