Bangladesh
-
#Speed News
Sheikh Hasina : షేక్ హసీనా, ‘అవామీ లీగ్’ ఎంపీలందరి రెడ్ పాస్పోర్ట్లు రద్దు.. ఎందుకు ?
షేక్ హసీనా హయాంలో ఆమె ప్రభుత్వంలోని ఎంపీలందరికీ జారీ అయిన దౌత్య పాస్పోర్టులను కూడా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
Date : 22-08-2024 - 12:23 IST -
#Sports
Women’s T20 World Cup: యూఏఈలో మహిళల వరల్డ్ కప్ ? ఐసీసీ కీలక నిర్ణయం
యూఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. భారత్లో నిర్వహించాల్సిందిగా ఐసీసీ కోరినప్పటకీ బీసీసీఐ నిరాకరించిన టోర్నీ నిర్వహణకు యూఏఈ ముందుకొచ్చింది. పలు సందర్భాల్లో కీలకమైన టోర్నీలకు యూఏఈ ఐసీసీకి ప్రత్యామ్నాయ వేదికగా మారింది
Date : 20-08-2024 - 9:47 IST -
#World
Aynaghar: 53 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్ వెళ్లనున్న ఐక్యరాజ్యసమితి బృందం.. కారణమిదే..?
ఇనాఘర్ అంటే హౌస్ ఆఫ్ మిర్రర్ అని అర్ధం. అయితే బంగ్లాదేశ్లో దీనిని హౌస్ ఆఫ్ హారర్ అంటారు. నివేదికలు నమ్మితే.. ఇది షేక్ హసీనా రహస్య జైలు.
Date : 17-08-2024 - 1:30 IST -
#Sports
PAK vs BAN Test: సమోసా ధరకే మ్యాచ్ టికెట్స్ , పీసీబీపై ట్రోల్స్
బంగ్లాదేశ్ సిరీస్కు టిక్కెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. టిక్కెట్ ధరలను భారీగా తగ్గించడం ద్వారా పిసిబి సోషల్ మీడియా ట్రోలింగ్ను ఎదుర్కొంటోంది.టెస్ట్ సిరీస్ కోసం ఒక్క టికెట్ కేవలం 50 రూపాయలకే అమ్ముతుంది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈ టికెట్ ధర కేవలం 15 రూపాయలు మాత్రమే
Date : 14-08-2024 - 9:36 IST -
#World
Bangladesh Army Chief: బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పోలీసులు ఇంకా షాక్లోనే ఉన్నారంటూ కామెంట్స్..!
బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ బుధవారం (ఆగస్టు 14) గత అవామీ లీగ్ ప్రభుత్వంలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చారని వెల్లడించారు.
Date : 14-08-2024 - 7:49 IST -
#India
CM Yogi Adityanath: బంగ్లాదేశ్ హింసపై రాహుల్ మౌనం: సీఎం యోగి మాస్ రిప్లై
1947లో ఏం జరిగిందో అదే నేడు బంగ్లాదేశ్, పాకిస్థాన్లో జరుగుతోందన్నారు సీఎం యోగి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా భారతదేశంలో కొందరు దీనిపై మౌనం వహిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని విమర్శించారు.
Date : 14-08-2024 - 2:26 IST -
#World
Sheikh Hasina First Statement: నా తండ్రిని అవమానించారు, షేక్ హసీనా తొలి ప్రకటన
గత జులై నుంచి ఇప్పటి వరకు ఉద్యమం పేరుతో విధ్వంసాలు, దహనకాండలు, హింసాత్మక ఘటనల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోయారని హసీనా అన్నారు. నా తండ్రిని అవమానించారు అంటూ ఆవేదన చెందారు. దేశం కోసం నా కుటుంబ ప్రాణాలు అర్పించింది అని ఆమె గుర్తు చేసుకున్నారు. అల్లర్ల ముసుగులో హత్యలకు పాల్పడిన దోషులకు శిక్ష పడాల్సిందేనని ఆమె డిమాండ్ చేశారు.
Date : 13-08-2024 - 10:38 IST -
#Trending
Sheikh Hasina :షేక్ హసీనా పై మర్డర్ కేసు నమోదు
ఓ సరుకుల దుకాణం ఓనర్ మృతి ఘటనలో భాగంగా కేసును ఫైల్ చేశారు. యువత ఆందోళనల నేపథ్యంలో దేశం విడిచి వెళ్లిన మాజీ ప్రధాని హసీనా
Date : 13-08-2024 - 3:39 IST -
#India
Shashi Tharoor : హసీనాకు భారత్ ఆశ్రయం..శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
భారత ప్రభుత్వం చేసిన పనిని నేను ఒక భారతీయుడిగా అభినందిస్తున్నాను..శశిథరూర్
Date : 12-08-2024 - 1:45 IST -
#Speed News
Bangladesh : భారత్ ఎదుట పాక్ ఆర్మీ సరెండర్.. శిల్పాలు ధ్వంసం చేసిన అల్లరిమూకలు
బంగ్లాదేశ్ విముక్తికి సంబంధించిన స్మారకాలను కూడా బంగ్లాదేశ్లో నిరసనకారులు ధ్వంసం చేశారు.
Date : 12-08-2024 - 1:41 IST -
#Sports
Mohammed Shami: మహమ్మద్ షమీ ఎంట్రీకి సిద్ధం, ఎన్సీఏ అప్డేట్
నివేదిక ప్రకారం షమీ ప్రస్తుతం NCAలో తన పునరావాసం చివరి దశలో ఉన్నాడు. గత నెలలో బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఫిట్గా మారిన తర్వాత షమీ క్రమంగా తన బౌలింగ్ ని మెరుగుపరుచుకుని ఆడేందుకు సిద్దమయ్యాడు. హెడ్ కోచ్ గంభీర్ షమీ రాక కోసం వెయిటింగ్. ఎప్పటికప్పుడు షమీ ఫిట్నెస్ లెవెల్స్ పై గంభీర్ ఆరా తీస్తున్నాడట.
Date : 10-08-2024 - 5:18 IST -
#Speed News
Bangladesh : బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆపండి.. ఐక్యరాజ్యసమితి పిలుపు
గత కొన్ని వారాలుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ హింస ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు.
Date : 10-08-2024 - 8:58 IST -
#India
Bangladesh LIVE: హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండి, బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మహ్మద్ యూనస్ కు శుభాకాంక్షలు తెలిపారు. హిందువుల భద్రతకు భరోసా ఇవ్వండని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వానికి ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.
Date : 09-08-2024 - 6:30 IST -
#Speed News
Bangladesh : బంగ్లాదేశ్కు రెండోసారి స్వాతంత్య్రం వచ్చింది.. కాపాడుకోవాలి : మహ్మద్ యూనుస్
ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి బంగ్లాదేశ్ విడిచి భారత్కు వచ్చేసినందున.. అక్కడ ఇవాళ రాత్రి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడబోతోంది.
Date : 08-08-2024 - 3:04 IST -
#India
Sheikh Hasina: రూ. 30 వేల షాపింగ్ చేసిన మాజీ ప్రధాని హసీనా.. మరికొన్ని రోజులు భారత్ల్లోనే..!
షేక్ హసీనా హిండన్ ఎయిర్బేస్ షాపింగ్ కాంప్లెక్స్ నుండి బట్టలు, కొన్ని వస్తువులను కొనుగోలు చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని తనతో పాటు కొన్ని సూట్కేస్లను మాత్రమే తీసుకొచ్చారని చెబుతున్నారు.
Date : 08-08-2024 - 11:00 IST