Bandi Sanjay
-
#Speed News
Bandi Sanjay: తెలంగాణ ఖజనా ఖాళీ అయ్యింది.. జీతాలు ఇవ్వడమే గగనం
Bandi Sanjay: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కీలక నేతలతో బండి సంజయ్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అన్ని సర్వే నివేదికలు ఇవే చెబుతున్నాయి. బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక మీదే. పోలింగ్ నాటికి ప్రతి ఓటర్ ను 7 సార్లు కలవాలి. పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ద్రుష్టి సారించాలి అని అన్నారు. ‘‘కరీంనగర్ లో సర్వే చేస్తే కాంగ్రెస్, […]
Date : 28-03-2024 - 10:33 IST -
#Telangana
MLA KTR: ఢిల్లీ ప్రదక్షణలేనా.. రైతుల్ని పట్టించుకునేదేమైనా ఉందా: కేటీఆర్
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. నీరు లేక పంటలు నాశనం అవుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు
Date : 20-03-2024 - 7:25 IST -
#Cinema
Razakar : రేవంత్ రెడ్డికి బండి సంజయ్ లేఖ
అలాంటి గొప్ప చిత్రానికి వినోదపు పన్ను రాయితీ ఇచ్చి, ప్రోత్సహించాలని బండి సంజయ్ సీఎం రేవంత్ ను లేఖ ద్వారా కోరారు
Date : 19-03-2024 - 2:52 IST -
#Telangana
Bandi Sanjay : ఇవి వాస్తవమా.. కాదా?: కేసీఆర్కు బండి సంజయ్ నిలదీత
Bandi Sanjay: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(kcr) కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై అవినీతి ఆరోపణలు వస్తే… తాగి పడుకుంటే… నాటి ప్రధాని మన్మోహన్ సింగ్(Manmohan Singh) ఫోన్ చేసి మరీ రాజీనామా చేయమని చెప్పింది వాస్తవమా… కాదా? అని బీజేపీ(bjp) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. ఇదీ కేసీఆర్ చరిత్ర అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన కరీంనగర్లో పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. We’re now on WhatsApp. Click […]
Date : 13-03-2024 - 3:03 IST -
#Telangana
Telangana: పెళ్లికి వెయ్యి మందిని పిలిచి 10 మందికి అన్నం పెట్టినట్టుంది: రేవంత్ పై బండి
పేద కుటుంబాలకు 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మీరు ఏ ప్రాతిపదికన ప్రకటించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు . పెళ్లికి 1000 మందిని పిలిచి 10 మంది బంధువులకు భోజనం వడ్డించినట్లు కనిపిస్తోంది.
Date : 04-03-2024 - 8:59 IST -
#Telangana
Ponnam Prabhakar: చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా..బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు: పొన్నం
Ponnam Prabhakar:ఇంటర్ పరీక్షల(Inter exames) నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ(bjp)నేత బండి సంజయ్(Bandi Sanjay) యాత్రను అడ్డుకోవద్దంటూ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు యాత్రను అడ్డుకుంటారని బీజేపీ నేతలు సెక్యూరిటీ కోరితే ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద […]
Date : 28-02-2024 - 3:02 IST -
#Telangana
Bandi Sanjay: కరీంనగర్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా..మరి పొన్నం సిద్ధమేనా..?
Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar)పై బీజేపీ(bjp) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పీసీసీ చీఫ్ అయితే నాడు పొన్నం ప్రభాకర్ వ్యతిరేకించారని… ఇప్పుడు ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్యను సృష్టించి రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నాలు చేస్తున్నారేమో? అని తనకు అనుమానంగా ఉందని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ […]
Date : 27-02-2024 - 4:43 IST -
#Speed News
Bandi Sanjay: సాక్షాల ఆధారంగా కవితకు నోటీసులిచ్చారు : బండి సంజయ్
Bandi Sanjay: కరీంనగర్ ఎంపి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ లో అయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 370 ఎంపీ సీట్లు సాధించబోతున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండో విడత ప్రజాహిత యాత్రను ప్రారంభించాం. మలిదశ యాత్ర హుస్నాబాద్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి, కరీంనగర్ నియోజకవర్గాల్లో పూర్తి చేస్తామని అన్నారు. తొలిదశ యాత్రకు అపూర్వ స్పందన లభించింది. కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవబోతున్నం. సీబీఐ, ఈడీని శాసించే అధికారం బీజేపీకి లేదు… అవి స్వతంత్య్ర […]
Date : 26-02-2024 - 11:24 IST -
#Telangana
Bandi Sanjay: అమరవీరుల త్యాగాలను కేసీఆర్ ప్రభుత్వం మరుగునపడేసింది: బండి సంజయ్
Bandi Sanjay: బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ బిజెపి విజయసంకల్ప యాత్రలో భాగంగా పాల్గని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ ని మూడోసారి ప్రధానమంత్రి చేయాలని సంకల్పంతో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతులను చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. నిర్మల్లోని వేయిఉరుల మర్రి అమరవీరులకు బిజేఎల్పి నేత మహేశ్వర్ […]
Date : 21-02-2024 - 10:52 IST -
#Telangana
TBJP: తెలంగాణ బీజేపీ బిగ్ స్కెచ్, శ్రీరామ సెంటిమెంట్ తో ప్రజల్లోకి!
TBJP: పార్లమెంటరీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలు పన్నుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో 17 సీట్లు సాధించి, మూడోసారి అధికారంలోకి రావడానికి ప్రధానమంత్రిని బలపరచడమే లక్ష్యంగా బీజేపీ ముందుంది. హిందూ భావాలతో ప్రతిధ్వనించిన అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం విజయవంతం కావడంతో, పవిత్రమైన భద్రాచలం వద్ద బీజేపీ తన ప్రచారాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. దక్షిణాది అయోధ్యగా ప్రసిద్ధి చెందింది. దీనికి సంబంధించి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి […]
Date : 21-02-2024 - 6:37 IST -
#Telangana
BJP-BRS Alliance: బిజెపి-బిఆర్ఎస్ పొత్తు అంటే చెప్పుతో కొట్టండి: బండి
మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించాయి.
Date : 20-02-2024 - 5:18 IST -
#Speed News
T.BJP : రేపటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్రలు
రాష్ట్రంలో ఫిబ్రవరి 20న బీజేపీ (BJP) విజయ సంకల్ప యాత్ర (Vijaya Sankalpa Yatra)ను ప్రారంభించనుంది.ఈ యాత్ర ఫిబ్రవరి 20న నాలుగు ప్రాంతాల నుంచి ఏకకాలంలో ప్రారంభమై మార్చి 1న ముగుస్తుంది. ఫిబ్రవరి 20న ముధోల్లో బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత అస్సాం ముఖ్యమంత్రి హిమతా బిస్వా శర్మ (Himantha Biswa Sharma) యాత్రను జెండా ఊపి ప్రారంభిస్తారు, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Pramod Sawanth) తాండూరులో యాత్రను ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. We’re now […]
Date : 19-02-2024 - 10:33 IST -
#Telangana
BRS – BJP Alliance : బిజెపి తో పొత్తు ఫై మల్లన్న క్లారిటీ..
తెలంగాణ లో మరోసారి పొత్తుల (Alliance ) అంశం కాకరేపుతుంది. అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (MP Elections) జరగనున్న క్రమంలో ఈసారి బిఆర్ఎస్..బిజెపి (BRS – BJP Alliance) తో పొత్తు పెట్టుకోబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అటు కేంద్రంలోను మరోసారి బిజెపి నే విజయం సాదించబోతున్నట్లు పలు సర్వేలు చెపుతుండడం తో..అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..బిజెపి తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా […]
Date : 16-02-2024 - 9:46 IST -
#Speed News
Bandi Sanjay : 8మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5గురు సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు
తెలంగాణలో రాజకీయ రాజుకుంటోంది. లోక్ సభ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికల బరిలో దించే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ […]
Date : 16-02-2024 - 6:23 IST -
#Telangana
Bandi Sanjay : కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలిః బండి సంజయ్ డిమాండ్
Bandi Sanjay: బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం సిరిసిల్ల(Sirisilla)లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మేడిగడ్డ అవినీతికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(kcr)ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలన్నారు. వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాలతో పాటు చాలా […]
Date : 15-02-2024 - 4:23 IST