Atrocity Case
-
#Telangana
Revanth Reddy : హైకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట
ఈ కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయ ప్రక్రియ సాగిన తరువాత, గత నెల 20న ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తుది తీర్పును రిజర్వు చేసింది. చివరకు, జూలై 17న కేసుపై తుది తీర్పును వెలువరించింది.
Date : 17-07-2025 - 3:31 IST