India’s First 5G Call: 5జీ టెస్ట్ కాల్ సక్సెస్…!!
IIT మద్రాస్ లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్ వర్క్ భారత్ లో తొలిసారిగా డెవలప్ చేసినట్లు మంత్రి తెలిపారు.
- By Hashtag U Published Date - 05:10 AM, Fri - 20 May 22
IIT మద్రాస్ లో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం 5జీ విజయవంతంగా టెస్ట్ కాల్ చేశారు. నెట్ వర్క్ భారత్ లో తొలిసారిగా డెవలప్ చేసినట్లు మంత్రి తెలిపారు. IITమద్రాస్ లో 5జీ కాల్ విజయవంతంగా టెస్ట్ చేశాం…ఎండ్ టు ఎండ్ నెట్ వర్క్ ను భారత్ లో రూపొందించడంతోపాటు డెవలప్ చేశాం అంటూ కేంద్ర మంత్రి కూ యాప్ లో పోస్టు చేశారు.
ఈ క్రమంలో టెలికమ్యూనికేషన్స్ విభాగం 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రతిపాదనను వచ్చే వారం తుది ఆమోదం కోసం కేంద్ర కేబినెట్ ముందుంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5జీ సేవలు ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. కొత్త టెక్నాలజీ విద్య, వైద్యం, వ్యవసాయం, ఇంధనం వంటి రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ సేవల రూపురేఖలను మార్చేస్తుందని ట్రాయ్ ఛైర్మన్ పీడీ వాఘేలా తెలిపారు.
Aatmanirbhar 5G 🇮🇳
Successfully tested 5G call at IIT Madras. Entire end to end network is designed and developed in India. pic.twitter.com/FGdzkD4LN0
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) May 19, 2022
Related News
Amrit Bharat Trains : రాబోయే రోజుల్లో 1000 అమృత్ భారత్ రైళ్లు
రాబోయే సంవత్సరాల్లో భారతదేశం కనీసం 1,000 కొత్త తరం అమృత్ భారత్ రైళ్లను తయారు చేస్తుందని , అదే సమయంలో గంటకు 250 కి.మీ వేగంతో నడిచే రైళ్లను తయారు చేయడానికి కూడా పనులు జరుగుతున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం తెలిపారు. PTI-వీడియోలకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో, వందే భారత్ రైళ్ల ఎగుమతిపై రైల్వే ఇప్పటికే పని ప్రారంభించిందని, వచ్చే ఐదేళ్లలో మొదటి ఎగుమతి జరుగుతుందని ఆయన