Asaduddin Owaisi
-
#Telangana
Owaisi: సీఏఏ అమలుపై స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
Asaduddin Owaisi: పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31కి ముందు భారత్ లో ప్రవేశించిన హిందూ, సిక్కు, క్రైస్తవ, జైన, పార్శీ వర్గాల ప్రజలకు భారత పౌరసత్వాన్ని అందించే పౌరసత్వ సవరణ చట్టం(Citizenship Amendment Act) (సీఏఏ) అమలును నిలిపివేయాలంటూ మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. We’re now on WhatsApp. Click to Join. సీఏఏ అమలు కొనసాగకుండా స్టే ఇవ్వాలంటూ ఒవైసీ […]
Date : 16-03-2024 - 3:13 IST -
#Speed News
Asaduddin Owaisi : మీరు మతం ఆధారంగా చట్టం చేయలేరు
పౌరసత్వ (సవరణ) చట్టంపై (CAA) భారతీయ జనతా పార్టీ (BJP)పై ఏఐఎంఐఎం (AIMIM) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) మండిపడ్డారు. దేశంలో మతం ఆధారంగా చట్టాన్ని రూపొందించలేమని అన్నారు. “ఇది రాజకీయ పార్టీలకే పరిమితమైన అంశం కాదు. ఇది మొత్తం దేశానికి సంబంధించిన విషయం. 17 కోట్ల మంది ముస్లింలను దేశం లేకుండా చేయాలనుకుంటున్నారా? ఇది రాజ్యాంగ మూలాధారాలకు విరుద్ధం. ఇది సహేతుకమైన పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించదు, ”అని ఓవైసీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ […]
Date : 13-03-2024 - 12:12 IST -
#Speed News
Hyderabad: ఓల్డ్ సిటీలో 3 కోట్ల అభివృద్ధి పనులకు ఒవైసీ శంకుస్థాపన
హైదరాబాద్లో రూ.3 కోట్ల విలువైన పనులకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శంకుస్థాపన చేశారు. శనివారం యాకుత్పురా అసెంబ్లీ నియోజకవర్గంలోఆయన 3 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
Date : 09-03-2024 - 7:00 IST -
#Telangana
Madhavi Latha : ఒవైసీని హెచ్చరించిన బీజేపీ లోక్ సభ అభ్యర్థి మాధవి లత
లోక్ సభ (Lok Sabha) ఎన్నికల వేళ.. బీజేపీ (BJP) అధిష్ఠానం ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించగా.. అందులో హైదరాబాద్ నుండి చోటు దక్కించుకున్న కొత్త ముఖం కొంపెల్ల మాధవి లత (Madhavi Latha) పేరు ఇప్పుడు మారు మోగిపోతుంది. ఈమె పేరు ప్రకటించిన దగ్గరి నుండి ఈమె గురించి తెలుసుకునే పనిలో పడ్డారు అంత. ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సనే కొంపెల్ల మాధవీ లత. ఈమె రిలిజీయస్ యాక్టివిటీస్లో చురుగ్గా పాల్గొంటున్నారు. హైదరాబాద్ […]
Date : 04-03-2024 - 11:23 IST -
#Telangana
Hyderabad: ఒవైసీకి హిందుత్వంతో బీజేపీ చెక్ పెట్టనుందా?
లోక్సభ ఎన్నికల దృష్ట్యా బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ప్రధాని మోదీ సహా 195 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ విడుదల చేసింది, అయితే ఈ జాబితాలో ఒక పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈసారి ఒవైసీపై బీజేపీ కొత్త వ్యూహాన్ని ప్రదర్శించింది
Date : 03-03-2024 - 11:26 IST -
#Telangana
Madhavi Latha vs Owaisi : అసదుద్దీన్తో ఢీ.. బీజేపీ అభ్యర్థి మాధవీలత ఎవరో తెలుసా ?
Madhavi Latha vs Owaisi : తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకుగానూ 9 సీట్లకు అభ్యర్థుల పేర్లను బీజేపీ అనౌన్స్ చేసింది.
Date : 03-03-2024 - 7:40 IST -
#World
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ యువకులు
సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు కల్పిస్తామని మోసపూరితంగా రష్యాకు పంపిన స్థానిక ఏజెంట్ల బారిన పడి తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులతో సహా డజనుకు పైగా భారతీయులు రష్యా-ఉక్రెయిన్ వార్ లో చిక్కుకుపోయారు.
Date : 22-02-2024 - 8:20 IST -
#India
AIMIM: బీహార్లో ఎంఐఎం నేత అబ్దుల్ సలామ్ కాల్చివేత
MIM Leader Shot Dead: : బీహార్లోని గోపాల్గంజ్లో గతరాత్రి దారుణం జరిగింది. ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, పార్టీ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సలామ్ అలియాస్ అస్లామ్ ముఖియా కాల్చివేతకు గురయ్యారు. విషయం తెలిసిన పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖియా కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. గత నెలలో సివాన్ జిల్లా అధ్యక్షుడు అరీఫ్ జమాల్ను కూడా కాల్చి […]
Date : 13-02-2024 - 11:38 IST -
#India
Bihar Politics: నితీష్ కుమార్ బిహారీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
బీహార్లో ఈరోజు సాయంత్రం 5 గంటలకు సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నితీష్ కుమార్తో పాటు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా కూడా ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేస్తారు.
Date : 28-01-2024 - 3:51 IST -
#Telangana
Telangana: ముస్లిం యువతను ఒవైసీ రెచ్చగొడుతున్నాడు: బండి
ఈ నెల 22న జరగనున్న రామ మందిర విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు .
Date : 03-01-2024 - 8:00 IST -
#Telangana
Asaduddin Owaisi : అయోధ్య రామమందిరంపై ఓవైసీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)..అయోధ్య రామమందిరం (Ayodhya Ram Mandir)పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ భవాని నగర్లో ఓ సమావేశంలో మాట్లాడుతూ..500 ఏళ్లుగా ఖురాన్ పఠించిన స్థలం ఇప్పుడు తమ చేతుల్లో లేదన్నారు. అక్కడ మనం మజీద్ను కోల్పోయాం.. ఇప్పుడేం జరుగుతుందో చూస్తున్నాం. మీ గుండెల్లో బాధ లేదా..? అని యువతను రెచ్చగొట్టేలా ప్రసంగించారు. అందరం చనిపోతాం.. కానీ చనిపోయిన తర్వాత అల్లాకు ఏ విధంగా మీ ముఖం చూపిస్తారని […]
Date : 02-01-2024 - 12:06 IST -
#Telangana
Praja Palana : ప్రజాపాలన దరఖాస్తులపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ సీఎం (Telangana CM) గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..పాలనలో తనదైన మార్క్ కనపరుస్తూ..ప్రజా క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్.. ‘ప్రజాపాలన’ (Praja Palana) పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసందే. రేపటి ( డిసెంబర్ 28 ) నుండి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఈ ప్రజాపాలనలో భాగంగా.. గ్రామా సభలు ఏర్పాటు చేసి , ఆరు గ్యారెంటీలకు సంబదించిన దరఖాస్తులను […]
Date : 27-12-2023 - 10:41 IST -
#Speed News
New Criminal Bills : కొత్త క్రిమినల్ బిల్లులతో ముస్లింలకు ముప్పు : ఒవైసీ
New Criminal Bills : కొత్త క్రిమినల్ బిల్లులపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 20-12-2023 - 3:42 IST -
#Telangana
KCR : కేసీఆర్ని పరామర్శించిన ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi)…కేసీఆర్ని పరామర్శించి త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు
Date : 09-12-2023 - 12:54 IST -
#Telangana
Telangana Polls 2023 : రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ – అసదుద్దీన్ ఒవైసీ
రేవంత్ రెడ్డి ఓ ఆర్ఎస్ఎస్ తోలుబొమ్మ అని , తమపై విమర్శలు చేయడానికి మీకు ఏమీ లేదు.. మీరు మా బట్టలు, గడ్డాల గురించి మాట్లాడి మాపై దాడులు చేస్తున్నారని
Date : 14-11-2023 - 1:40 IST