AP Farmers
-
#Andhra Pradesh
Farmers : పెట్రల్, డీజిల్తో పని లేకుండా..ఆ యంత్రంతో ఆరు పనులు రైతులకు గుడ్ న్యూస్!
రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు రీగ్రో అనే సంస్థ ఓ కొత్త యంత్రాన్ని తీసుకువచ్చింది. క్రాప్ సిక్సర్ పేరుతో ఓ కొత్త యంత్రం రూపొందించింది. ఈ యంత్రం సాయంతో ఆరు రకాల వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, పైగా పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. విశాఖలో జరిగిన ఆర్గానిక్ మేళా కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ క్రాప్ సిక్సర్ తోడుంటే.. రైతులను సహాయకారిగా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. భారతదేశానికి వెన్నెముక వ్యవసాయ రంగం. అలాంటి వ్యవసాయ […]
Date : 08-12-2025 - 5:25 IST -
#Andhra Pradesh
Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !
ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త అన్నదాత సుఖీభవ మూడో విడత నిధులు ఫిబ్రవరిలో విడుదల కానున్నాయి. పత్తి కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులు రెండు, మూడు రోజుల్లో తొలగిపోతాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడంతో పత్తి తేమ శాతంపై సానుకూల స్పందన వచ్చింది. తుఫాను ముప్పు నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి సూచించారు. ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు తీపికబురు చెప్పారు. అన్నదాత సుఖీభవ రెండో […]
Date : 26-11-2025 - 10:38 IST -
#Andhra Pradesh
Annadata Sukhibhava : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ .. రైతుల అకౌంట్లో అన్నదాత సుఖీభవ డబ్బులు..!
ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిసి ఈ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాటా కింద రూ.5000 , కేంద్రం వాటా రూ.2000 కలిపి.. మొత్తం రూ.7000 […]
Date : 19-11-2025 - 4:55 IST -
#Andhra Pradesh
Minister Kinjarapu Atchannaidu : ఏపీ రైతులకు గుడ్ న్యూస్..
Minister Kinjarapu Atchannaidu : వ్యవసాయంలో యాంత్రీకరణకు ప్రాధాన్యత ఇచ్చేలా రాయితీపై ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి పరికరాలు అందజేస్తామన్నారు
Date : 19-01-2025 - 9:06 IST -
#Andhra Pradesh
Pemmasani: ఏపీ రైతుల కోసం పెమ్మసాని కీలక డిమాండ్!
గుంటూరులో ఆసియాలోని అతిపెద్ద మిర్చి మార్కెట్ ఉందని, ఇది పరిశోధనలు ప్రోత్సహించడానికి కేంద్రంగా మారుతుందని వివరించారు. మిర్చి బోర్డు ఏర్పాటు ద్వారా చీడపీడల నివారణ, ఎగుమతి సౌకర్యాలు, ఆధునిక ప్రాసెసింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశం ఉందన్నారు.
Date : 11-12-2024 - 12:01 IST -
#Andhra Pradesh
AP Govt : రైతులకు రూ.20,000.. ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
AP farmers : పీఎం కిసాన్ పథకం కింద కేంద్రం అందించే రూ.6 వేల సాయంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం మరింతగా రూ.20 వేల సాయం అందిస్తుందని తెలిపారు
Date : 11-11-2024 - 1:14 IST -
#Speed News
AP Minister: అన్ని రకాల పంటలకు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
AP Minister: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖల అధికారులతో విజయవాడ పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ లో మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో రైతులకు మేలు జరుగుతుందని.. రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో పండుతున్న వివిధ రకాల పంటలకు ప్రాససింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో […]
Date : 25-06-2024 - 11:49 IST -
#Andhra Pradesh
Kurnool: కర్నూలు రైతులపై కరువు ప్రభావం, మామిడి సాగుపై ఆశలు!
Kurnool: ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతంలో ఖరీఫ్, రబీ పంటలకు వరి సాగు అనుకూలించలేదు. దీంతో రైతులు పెద్ద ఎత్తున మామిడి సాగు వైపు మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లాలో, 80 శాతం తోటలు ప్రసిద్ధి చెందిన బంగినపల్లి (బెనిషన్) రకానికి గుర్తింపు ఉంది. మిగిలిన 20 శాతంలో ఇమామ్ పసంద్, దిల్పసంద్, నీలం మరియు తోతాపురి వంటి ఇతర ప్రసిద్ధ రకాలు ఉన్నాయి. తమ వ్యవసాయ అప్పులు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మామిడి […]
Date : 22-12-2023 - 10:55 IST -
#Andhra Pradesh
Chandrababu Naidu: టీడీపీ అధికారంలోకి రాగానే రైతులకు నష్టపరిహారం ఇస్తాం: చంద్రబాబు నాయుడు
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.
Date : 08-12-2023 - 5:24 IST -
#Speed News
West Godavari: తుపాన్ ఎఫెక్ట్, పశ్చిమగోదావరి జిల్లాలో 15 వేల హెక్టార్ల పంట నష్టం
West Godavari: పశ్చిమగోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన తుపాను వర్షాలకు 15 వేల హెక్టార్లకు పైగా పంటలు దెబ్బతిన్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి దువ్వ, వరిమేడు, తిరుపతిపురం తదితర గ్రామాల్లో పర్యటించిన అనంతరం ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల నిబంధనలను సడలించిందని, రైతులు తమ దెబ్బతిన్న వరిని తమ రైతు భరోసా కేంద్రాలకు తీసుకెళ్లవచ్చని మంత్రి తెలిపారు. యర్ర కాలువ, యన్మదుర్రు డ్రెయిన్ […]
Date : 08-12-2023 - 9:46 IST -
#Andhra Pradesh
Chandrababu: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన, షెడ్యూల్ ఇదే
చంద్రబాబు నాయుడు రేపటి తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రెండు రోజులు గడపనున్నారు.
Date : 07-12-2023 - 4:23 IST -
#Andhra Pradesh
AP News: ఏపీలో 103 కరువు మండలాలు, రైతుల పంట నష్టం గణన
రాష్ట్రంలోని కరువు మండలాల్లో ఖరీఫ్లో వరి ఉత్పత్తిలో ఎంత నష్టం వాటిల్లిందనేది తేలాల్సి ఉంది.
Date : 18-11-2023 - 12:25 IST -
#Andhra Pradesh
Kurnool: కర్నూలులో తీవ్ర నీటి ఎద్దడి, రైతన్నల వరిసాగుపై ఆంక్షల కత్తి!
నగరంలో తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని, అనధికార నీటి వినియోగం జరగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
Date : 03-11-2023 - 11:56 IST -
#Andhra Pradesh
Rayalaseema: కరువు కోరల్లో రాయలసీమ.. రైతన్నలు విలవిల!
నైరుతి రుతుపవనాల వైఫల్యం ఖరీఫ్ సీజన్లో వర్షపాతం కరువు పీడిత రాయలసీమ ప్రాంతంలో పంటలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
Date : 02-11-2023 - 1:46 IST -
#Special
Diamonds: కర్నూలు జిల్లాలో వజ్రాల వేట.. రాత్రికి రాత్రే కోటిశ్వరుడైన రైతు!
కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. తాజాగా ఓ రైతుకు వజ్రం దొరకడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు.
Date : 06-06-2023 - 5:42 IST