AP Elections
-
#Andhra Pradesh
Polling Staff : పోలింగ్ సిబ్బందికి గుడ్లు మాత్రమే.. చికెన్ నో..!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సారి దేశంలో 7 దశల్లో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
Date : 12-05-2024 - 12:27 IST -
#Andhra Pradesh
Pithapuram : పిఠాపురంలో ధర్నాకు దిగిన ఓటర్లు..
వైసీపీ నేతలు మాకు డబ్బులు ఇవ్వలేదని చెప్పి పలు గ్రామాల ప్రజలు ధర్నాకు దిగడం ఇప్పుడు అంత మాట్లాడుకునేలా చేస్తుంది
Date : 12-05-2024 - 12:15 IST -
#Andhra Pradesh
AP Elections : ఏపీలో రికార్డ్ బద్దలే.. 85 శాతం పోలింగ్ అంచనా.. పూర్తి లెక్కిది..!
ఆంధ్రప్రదేశ్ అంతటా ఎన్నికల ఫీవర్ నడుస్తోంది.. ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఏపీలో విజయం ఎవరిది? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. మంగళగిరిలో లోకేష్ ఆధిక్యం ఏ మేరకు ఉంది?
Date : 12-05-2024 - 12:06 IST -
#Andhra Pradesh
AP Polling : ఈసారి ఏపీలో పోలింగ్ శాతం పెరగనుందా..?
అంటే ఖచ్చితంగా అనే చెప్పాలి. ఎందుకంటే రెండు రోజుల ముందు నుండే ఏపీకి ప్రజలు బారులు తీరారు. బస్టాండ్ , రైల్వే స్టేషన్ , ఆఖరికి ఎయిర్ పోర్ట్ లు సైతం జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. ఉద్యోగ, ఉపాధి కోసం ఇక్కడ ఉండి ఐదేళ్లకోసారి తమకు ఇష్టమైన నాయకున్ని ఎన్నుకునేందుకు ఉత్సాహంగా సొంతూళ్లకు కదులుతున్నారు. ఈ క్రమంలో చాలామంది ఓటర్లు ప్రత్యేక బస్సులు, రైళ్లలో ఊర్లకు చేరుకుంటుండగా.. ఇంకొందరు తమ సొంత వాహనాల్లోనే స్వస్థలాలకు బయలుదేరారు. కేవలం హైదరాబాద్ […]
Date : 11-05-2024 - 9:26 IST -
#Andhra Pradesh
AP Elections : ఓటు వేసేందుకు సొంతూళ్లకు వేలాదిగా నగరవాసులు
ఈ నెల 13న జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి వేలాది మంది ప్రజలు శనివారం పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్కు బయల్దేరుతున్నారు.
Date : 11-05-2024 - 8:11 IST -
#Andhra Pradesh
Rahul Gandhi : తనపై వైఎస్ఆర్ ప్రభావం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ
దేశ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సారి గెలిచి అధికారంలో వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.
Date : 11-05-2024 - 6:47 IST -
#Speed News
AP Elections: ఏపీలో మూగబోయిన మైకులు..! అమల్లో ఉండే ఆంక్షలివే..!!
AP Elections: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మే 11 శనివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది.ఐదు గంటలకు ప్రచారపర్వం ముగిసిపోవటంతో.. రాష్ట్రమంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. హైదరాబాద్…. తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ ఊర్లకు లక్షలాదిగా వస్తున్నారు. ఆంక్షలివే.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే.. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 […]
Date : 11-05-2024 - 6:33 IST -
#Andhra Pradesh
Hanuma Vihari : పవన్ కు మద్దతు తెలిపిన క్రికెటర్ హనుమ విహారి
'ధర్మం గెలవాలి.. చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలిపించండి' అంటూ హ్యాష్ ట్యాగ్ పిఠాపురం అంటూ పిఠాపురం ప్రజలను ఉద్దేశించి హనుమ విహారి ట్వీట్ చేశారు.
Date : 11-05-2024 - 6:08 IST -
#Andhra Pradesh
AP Politics : దేశంలోనే ఏపీ ఎన్నికలు ఖరీదైనవా…? 20 వేల కోట్లు అంట..!
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు రెండు రోజుల కంటే తక్కువ సమయం ఉండటంతో, ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు పంపిణీ చేయడానికి తమ డబ్బు సంచులను బయటకు తీయడం ప్రారంభించాయి.
Date : 11-05-2024 - 6:02 IST -
#Andhra Pradesh
Viral News : టీడీపీ క్యాడర్కు అతిపెద్ద మోటివేషన్..!
రాష్ట్రంలో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. గత రెండు నెలలుగా ప్రతిపక్షాలు తిప్పి కొట్టి గెలుస్తామన్న భావనను కల్పించగలిగారు.
Date : 11-05-2024 - 5:32 IST -
#Andhra Pradesh
Chandrababu : ప్రతి ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా
ఆంధ్రప్రదేశ్లో ప్రచారం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది.
Date : 11-05-2024 - 5:00 IST -
#Andhra Pradesh
AP Elections : ఏపీ ఎన్నికలలో నగదు పంపిణీకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు..!
భారతదేశంలోనే అత్యంత ఖర్చుతో కూడుకున్న ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు.
Date : 11-05-2024 - 4:48 IST -
#Andhra Pradesh
JP Nadda : ఏపీలో కూటమిదే విజయం – జేపీ నడ్డా
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుపతిలో కూటమి అభ్యర్ధికి మద్దతుగా రోడ్ షో చేసారు. ఈ రోడ్ షో లో టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ , జనసేన నేత నాగబాబు సైతం హాజరయ్యారు
Date : 11-05-2024 - 2:26 IST -
#Andhra Pradesh
Janasena : జనసేన ఇందుకే 10 ఏళ్లుగా నిలబడింది..!
రాజకీయంలో వచ్చే పరిస్థితులను ఎదుర్కొని నిలబడటం ఆషామాషీ విషయం కాదు. ప్రజల్లో ఎదో మార్పు తీసుకురావాలని.. ప్రజలకు సేవ చేయాలని పుట్టుకొచ్చిన పార్టీలు ఎన్నో కాలగర్భంలో కలసిపోయాయి.
Date : 11-05-2024 - 12:35 IST -
#Andhra Pradesh
Jagan : అప్పుల్లో అపలేరు.. మే 14న 4వేల కోట్ల అప్పులు కోరుతున్న జగన్
ఏపీని అప్పుల ఊబిలో ముంచుతున్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేతలు అధికార వైసీపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇదే కాకుండా.. కేంద్ర సంస్థలు కూడా ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని రిపోర్టులు ఇస్తున్నారు.
Date : 11-05-2024 - 12:23 IST