Andhra Pradesh
-
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో దారుణం.. బైక్పైనే మృతదేహం
మానవత్వం మసకబారిపోతోంది. తమ వారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిపై వైద్య సిబ్బంది తీరు మరింత కుంగదీస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అంబులెన్స్ సౌకర్యం లేక.. ప్రైవేట్ అంబులెన్స్
Date : 17-01-2024 - 7:33 IST -
#Telangana
Telangana: తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ అధికారులు
రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ఐపీఎస్ అధికారులను కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు ఆరుగురు, ఏపీకి ముగ్గురు అధికారులను కేటాయించారు.
Date : 17-01-2024 - 6:30 IST -
#Andhra Pradesh
YS Sunitha: సీఎం జగన్ కు మరో షాక్, కాంగ్రెస్ గూటికి సునీత!
YS Sunitha: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు అందుకుంటున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా ఏపీలో వైసీపీ చీఫ్, సీఎం జగన్ కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారు. షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న […]
Date : 17-01-2024 - 4:02 IST -
#Andhra Pradesh
YS Sharmila : ఏపీ కాంగ్రెస్ చీఫ్గా షర్మిల.. ప్రకటించిన పార్టీ అధిష్టానం
YS Sharmila : కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను నియమించింది.
Date : 16-01-2024 - 3:03 IST -
#Andhra Pradesh
AP Congress : చేరికల రేసులో కాంగ్రెస్ వెనుకంజ.. ఎన్నికల రేసులో ఏమయ్యేనో ?
AP Congress : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
Date : 16-01-2024 - 1:51 IST -
#Speed News
Money Doubling : 200 రోజుల్లో డబ్బులు డబుల్.. చీటింగ్ స్కీమ్తో కుచ్చుటోపీ !
Money Doubling : ‘‘మా వెబ్సైట్లో రూ.5వేలు, రూ.10వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే 200 రోజుల్లో డబ్బులు డబుల్ అవుతాయి.
Date : 14-01-2024 - 7:29 IST -
#Andhra Pradesh
TDP – JSP : చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..!
ఏపీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపులపై త్వరగతిని నిర్ణయం
Date : 14-01-2024 - 7:13 IST -
#Andhra Pradesh
Andhra Deputy CM: ఆంధ్రా డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు
Date : 13-01-2024 - 10:30 IST -
#Speed News
Chicken Rates: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన ధరలు
Chicken Rates: కార్తీక మాసం ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చికెన్ ధర కిలో రూ.250కి పెరగడంతో తిరిగి రూ.150కి చేరుకుంది. ఈ పెరుగుదల గుడ్ల ధరపై కూడా ప్రభావం చూపింది, వాటి ధర రూ. బహిరంగ మార్కెట్లో 7 లేదా అంతకంటే ఎక్కువ. దేశంలోనే అతిపెద్ద గుడ్డు ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, సగటున రోజుకు 5 కోట్ల గుడ్లు పెడుతుండగా, డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ గుడ్ల ఉత్పత్తిలో క్షీణతను ఎదుర్కొంది. దీంతో కోడిగుడ్ల రిటైల్ ధర 35 శాతం పెరిగి ఆగస్టు […]
Date : 11-01-2024 - 11:54 IST -
#Andhra Pradesh
TDP : వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం.. తుని రా.. కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు
జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా
Date : 11-01-2024 - 6:58 IST -
#Andhra Pradesh
Private Travels : ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రవేట్ ట్రావెల్స్.. సంక్రాంతి రద్దీ పేరుతో దోపిడీ
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వేళ్లే వారిని ప్రవేట్ ట్రావెల్స్ దోపిడీ చేస్తున్నాయి. ప్రయాణికులకు అధిక టికెట్ ధరలతో
Date : 10-01-2024 - 7:10 IST -
#Andhra Pradesh
Cock Fight : గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలకు సిద్ధమైన బరులు.. భారీగా ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు
సంక్రాంతి అంటేను ముందుగా గుర్తొచ్చేంది కోడి పందాలు.. మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు పందెం రాయుళ్ల చేతులు మారుతాయి. కోడి పందాలకు గోదావరి జిల్లాల్లో నిర్వాహకులు ప్రత్యేకంగా బరులు సిద్ధంచేస్తున్నారు. రాజకీయ నాయకుల అండతో పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేస్తున్నారు. కోనసీమ జిల్లాల్లో పలు చోట్ల పెద్ద ఎత్తున పందెం బరులు రెడీ చేశారు. 30 నుంచి 40 ఎకరాల పరిధిలో పందెం బరులు సిద్ధమవుతున్నాయి. అయితే కోడి పందాలకు […]
Date : 10-01-2024 - 6:44 IST -
#Andhra Pradesh
TDP : కర్నూల్ జిల్లా మంత్రాలయంలో నారా భువనేశ్వరి పర్యటన.. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాలను అధైర్యపడొద్దు..మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. కర్నూలుజిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలో భువనేశ్వరి మూడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మొదటగా పెద్దకడబూరు మండలం, పెద్దకడబూరు గ్రామంలో హరిజన గోపాల్(45) చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. గోపాల్ 30-09-2023న మృతిచెందారు. గోపాల్ భార్య జయశీలమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించారు. అనంతరం కౌతాళం మండలం, […]
Date : 10-01-2024 - 6:07 IST -
#Andhra Pradesh
Allagadda TDP : నేడు ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ.. ఏవీ సుబ్బారెడ్డి సభకు రావొద్దంటూ అఖిల ప్రియ అల్టిమేటం
ఆళ్లగడ్డ టీడీపీలో వర్గపోరు కొనసాగుతుంది. భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకి
Date : 09-01-2024 - 7:32 IST -
#Andhra Pradesh
AP : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సి. రామచంద్రయ్య.. జగన్ తో మనసు విప్పి మాట్లాడే అవకాశం..?
వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్తో మనసు విప్పి
Date : 08-01-2024 - 11:32 IST