Andhra Pradesh
-
#Andhra Pradesh
Andhra Deputy CM: ఆంధ్రా డిప్యూటీ సీఎంపై తెలంగాణలో కేసు నమోదు
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కించపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఫిర్యాదు
Published Date - 10:30 PM, Sat - 13 January 24 -
#Speed News
Chicken Rates: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన ధరలు
Chicken Rates: కార్తీక మాసం ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చికెన్ ధర కిలో రూ.250కి పెరగడంతో తిరిగి రూ.150కి చేరుకుంది. ఈ పెరుగుదల గుడ్ల ధరపై కూడా ప్రభావం చూపింది, వాటి ధర రూ. బహిరంగ మార్కెట్లో 7 లేదా అంతకంటే ఎక్కువ. దేశంలోనే అతిపెద్ద గుడ్డు ఉత్పత్తిదారుగా ఉన్నప్పటికీ, సగటున రోజుకు 5 కోట్ల గుడ్లు పెడుతుండగా, డిసెంబర్లో ఆంధ్రప్రదేశ్ గుడ్ల ఉత్పత్తిలో క్షీణతను ఎదుర్కొంది. దీంతో కోడిగుడ్ల రిటైల్ ధర 35 శాతం పెరిగి ఆగస్టు […]
Published Date - 11:54 AM, Thu - 11 January 24 -
#Andhra Pradesh
TDP : వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం.. తుని రా.. కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు
జగన్ సినిమా అయిపోయిందని మళ్లీ వైసీపీ జీవితంలో ఎప్పుడూ కూడా గెలిచే పరిస్దితి లేదని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా
Published Date - 06:58 AM, Thu - 11 January 24 -
#Andhra Pradesh
Private Travels : ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ప్రవేట్ ట్రావెల్స్.. సంక్రాంతి రద్దీ పేరుతో దోపిడీ
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వేళ్లే వారిని ప్రవేట్ ట్రావెల్స్ దోపిడీ చేస్తున్నాయి. ప్రయాణికులకు అధిక టికెట్ ధరలతో
Published Date - 07:10 AM, Wed - 10 January 24 -
#Andhra Pradesh
Cock Fight : గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందాలకు సిద్ధమైన బరులు.. భారీగా ఏర్పాట్లు చేస్తున్న నిర్వాహకులు
సంక్రాంతి అంటేను ముందుగా గుర్తొచ్చేంది కోడి పందాలు.. మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్ల రూపాయలు పందెం రాయుళ్ల చేతులు మారుతాయి. కోడి పందాలకు గోదావరి జిల్లాల్లో నిర్వాహకులు ప్రత్యేకంగా బరులు సిద్ధంచేస్తున్నారు. రాజకీయ నాయకుల అండతో పందెం బరులను నిర్వహకులు సిద్ధం చేస్తున్నారు. కోనసీమ జిల్లాల్లో పలు చోట్ల పెద్ద ఎత్తున పందెం బరులు రెడీ చేశారు. 30 నుంచి 40 ఎకరాల పరిధిలో పందెం బరులు సిద్ధమవుతున్నాయి. అయితే కోడి పందాలకు […]
Published Date - 06:44 AM, Wed - 10 January 24 -
#Andhra Pradesh
TDP : కర్నూల్ జిల్లా మంత్రాలయంలో నారా భువనేశ్వరి పర్యటన.. టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం
టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను నారా భువనేశ్వరి పరామర్శించారు. బాధిత కుటుంబాలను అధైర్యపడొద్దు..మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. కర్నూలుజిల్లా, మంత్రాలయం నియోజకవర్గంలో భువనేశ్వరి మూడు బాధిత కుటుంబాలను పరామర్శించారు. మొదటగా పెద్దకడబూరు మండలం, పెద్దకడబూరు గ్రామంలో హరిజన గోపాల్(45) చిత్రపటానికి నివాళులు అర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు. గోపాల్ 30-09-2023న మృతిచెందారు. గోపాల్ భార్య జయశీలమ్మ, కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షలు ఆర్థికసాయం అందించారు. అనంతరం కౌతాళం మండలం, […]
Published Date - 06:07 AM, Wed - 10 January 24 -
#Andhra Pradesh
Allagadda TDP : నేడు ఆళ్లగడ్డలో చంద్రబాబు సభ.. ఏవీ సుబ్బారెడ్డి సభకు రావొద్దంటూ అఖిల ప్రియ అల్టిమేటం
ఆళ్లగడ్డ టీడీపీలో వర్గపోరు కొనసాగుతుంది. భూమా వర్సెస్ ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకి
Published Date - 07:32 AM, Tue - 9 January 24 -
#Andhra Pradesh
AP : ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన సి. రామచంద్రయ్య.. జగన్ తో మనసు విప్పి మాట్లాడే అవకాశం..?
వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య వైసీపీపై హాట్ కామెంట్స్ చేశారు. సీఎం జగన్తో మనసు విప్పి
Published Date - 11:32 AM, Mon - 8 January 24 -
#Andhra Pradesh
Murder : కర్నూలులో ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడి హత్య.. కారణం ఇదే..?
కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు హత్యకు గురైయ్యాడు. శనివారం
Published Date - 09:03 AM, Mon - 8 January 24 -
#Andhra Pradesh
AP Congress : ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. 25 పార్లమెంట్ స్థానాలకు..?
ఏపీలో తన ఉనికిని కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఏపీ విభజనతో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ పదేళ్లుగా ఉనికిని కోల్పోయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అక్కడా పదేళ్లు పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. పదేళ్ల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ ఫోకస్ అంతా ఏపీపైనే పెట్టింది. ఏపీలో కనీసం 10 స్థానాలు గెలిచి అసెంబ్లీలో ఉండాలనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. క్రిందిస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం ఆలోచన […]
Published Date - 08:50 AM, Mon - 8 January 24 -
#Andhra Pradesh
TDP : సూపర్ సిక్స్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకువస్తా.. కనిగిరి రా కదిలిరా సభలో నారా చంద్రబాబు నాయుడు
సైకో పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని.. టీడీపీ పిలుపునిచ్చిన రా.. కదలిరా
Published Date - 09:57 PM, Fri - 5 January 24 -
#Andhra Pradesh
CM Jagan: ప్రభుత్వ పథకం ప్రతిఒక్కరికి అందించడమే నా లక్ష్యం: సీఎం జగన్
CM Jagan: అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశమిస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి 68వేల 990 మంది అర్హులకు 97.76 కోట్ల రూపాయలను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఇప్పటికే గత 55 నెలల్లో డీబీటీ రూపంలో 2లక్షల 46వేల 551 కోట్ల రూపాయల పథకాలను లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసింది. చిట్ట చివరి వరకు లబ్ధిదారునికి అర్హతయితే చాలు ప్రభుత్వ […]
Published Date - 01:32 PM, Fri - 5 January 24 -
#Andhra Pradesh
Pavan Kalyan : కాపు నాయకులకు జనసేనాని బహిరంగ లేఖ.. కుట్రలు, కుయుక్తులతో..?
వైసీపీకి ఓటమి కళ్లేదుటే కనిపిస్తోందని.. అందుకే కొందరు కాపు పెద్దలను జనసేనపై రెచ్చగొడుతుందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తాను గౌరవించే కాపు పెద్దలు తనను దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తాననని తెలిపారు. తనని దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుందని.. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని ఖరాఖండీగా చెప్పి.. కాపులనే పావులుగా వాడుకొనే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని వారికి సూచించారు. కుట్రలు.. కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దన్నదే కాపు పెద్దలకు తన విన్నపమని తెలిపారు. వచ్చే […]
Published Date - 11:02 PM, Thu - 4 January 24 -
#Andhra Pradesh
TDP : శ్రీకాకుళం జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం.. కార్యకర్తల కుటుంబానికి నారా భువనేశ్వరి ఆర్థికసాయం
ఉత్తరాంధ్రలో నిజం గెలవాలి కార్యక్రమం రెండో రోజు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు అక్రమ
Published Date - 10:52 PM, Thu - 4 January 24 -
#Andhra Pradesh
Paderu : పాడేరులో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన వైసీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు
పాడేరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగింలింది. వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నేతలు చంద్రబాబు
Published Date - 10:46 PM, Thu - 4 January 24