Andhra Pradesh Weather Update
-
#Andhra Pradesh
Weather Update: బండలు పగిలే ఎండలు.. రెడ్ అలర్ట్
ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈ రోజు శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తాయని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ప్రజలు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లొద్దంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హెచ్చరిక.. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం […]
Date : 20-05-2026 - 10:33 IST -
#Andhra Pradesh
బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు
IMD Weather Update అనుకున్నదే జరిగింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్పై ఈ అల్పపీడనం ప్రభావం ఉండబోదని అంచనా వేస్తున్నారు. అయితే మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి దాని ప్రభావం ఎలా ఉంటుందనేది కూడా చూడాలి. అలాగే ఏపీలో పొగమంచు తీవ్రత కొనసాగుతోంది.. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీపై ప్రభావం ఉండదని అంచనా మరో […]
Date : 17-02-2026 - 10:30 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : అల్పపీడనం ఎఫెక్ట్..ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్..!
ఏపీని మరోసారి వరుణుడు పలకరించనున్నాడు. అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం రెండు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నవంబర్ 28 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ వరకూ ఏపీలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఏపీవాసులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలో మరోసారి […]
Date : 22-11-2025 - 4:49 IST -
#Speed News
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఏపీలోని కర్నూలు జిల్లాలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా, అనంతపురంలో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక చిత్తూరులో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత, జమ్మలమడుగులో 41.4 డిగ్రీల ఉష్ణోగ్రత, తిరుపతిలో 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక విజయవాడలో 39.2 డిగ్రీల ఉష్ణోగ్రత, విశాఖపట్నంలో 33.9 డిగ్రీల ఉష్ణోగ్రత, ఒంగోలులో 36.8 డిగ్రీల […]
Date : 30-03-2022 - 9:57 IST