Andhra Pradesh Farmers
-
#Andhra Pradesh
ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!
Farmers : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునగ సాగును ప్రోత్సహిస్తోంది. స్వయం సహాయక, రైతు సంఘాల సభ్యులకు ఆర్థిక సహాయంతో పాటు, విత్తనాలు, నీరు, ఎరువులు, పర్యవేక్షణ వంటి అన్ని దశల్లోనూ సహకారం అందిస్తోంది. రెండేళ్లలో ఎకరాకు రూ.1.32 లక్షలు మంజూరు చేస్తూ, మూడు నెలల్లోనే ఆదాయం వచ్చేలా చూస్తోంది. డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో శుద్ధి ప్లాంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో మునసాగుకు ప్రోత్సాహం డ్వాక్రా, రైతు సంఘాల సభ్యులకు అకాశం ఎకరాకు […]
Date : 16-12-2025 - 10:43 IST -
#Andhra Pradesh
AP News : ఏపీ రైతులకు శుభవార్త.. తోతాపురి మామిడి కొనుగోలుపై చారిత్రక ఆమోదం.!
AP News : ఆంధ్రప్రదేశ్లోని తోతాపురి రకం మామిడి రైతులకు ఊరట కలిగిస్తూ, కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైస్ (MIP)ను ఆమోదించింది.
Date : 22-07-2025 - 4:08 IST -
#India
Tomato-Uji: టమోటా రైతులు కష్టంపై ఊజీ ఈగ దెబ్బ
Tomato-Uji: చిత్తూరు జిల్లాలో టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం టమాటా పంటను ఊజీ ఈగలు తీవ్రంగా దెబ్బతీశాయి.
Date : 16-06-2025 - 12:16 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతు సమస్యలపై మరింత దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా పొగాకు, మామిడి, కోకో పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Date : 06-06-2025 - 11:48 IST -
#Andhra Pradesh
Rs 4 crore in 45 days : టమోటా రైతుకు 45 రోజుల్లో 4 కోట్లు
టమోటా రైతు ( Rs 4 crore in 45 days) ఈ ఏడాది కోట్లు గడించాడు. 45 రోజుల్లో 4కోట్లు సంపాదించిన చిత్తూరు జిల్లా రైతు రికార్ట్ సృష్టించారు.
Date : 29-07-2023 - 4:14 IST -
#Andhra Pradesh
Anantapur Farmers: పత్తి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయండి – అనంతపురం రైతులు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పత్తి పంట క్షీణతకు గులాబి రంగు కాయతొలుచు పురుగు, గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలే కారణమయ్యాయి.
Date : 31-05-2022 - 10:05 IST -
#Speed News
Pawan Kalyan: రైతుల క్షోభ పాలకులకు అర్థం కావడం లేదు….ఆత్మహత్యలు చేసుకుంటున్నా చలనం రాదా? – ‘పవన్ కళ్యాణ్’
రాష్ట్ర పాలకులకు వ్యవసాయ రంగం మీదా.. రైతుల సంక్షేమం మీదా శ్రద్ధ లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ ఏ ప్రాంతంలో చూసినా రైతులు, కౌలు రైతులు నష్టాల పాలై మానసిక స్థయిర్యం కోల్పోయి ఉన్నారు.
Date : 29-04-2022 - 9:25 IST -
#Andhra Pradesh
CM Jagan: సేంద్రీయ వ్యవసాయం వైపే మా ప్రయాణం.. కేంద్రం 90:10 నిష్పత్తిలో నిధులు ఇవ్వాలి..!!
ఏపీ ప్రభుత్వంపై నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది.
Date : 26-04-2022 - 9:34 IST