Anakapalli
-
#Speed News
Road Accident : అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాఠశాలకు వెళ్తుండగా విద్యార్థిని ఢీకొట్టిన లారీ
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాలకు వెళ్తుండగా హరిణి అనే విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు
Date : 14-09-2023 - 5:01 IST -
#Andhra Pradesh
Tomato : టమాటాలతో తులాభారం.. మాములుగా లేదుగా టమాటా రేంజ్..
సామాన్యులకు టమాటా భారమైనా రోజు ఏదో ఒక వార్తతో వైరల్ అవుతుంది. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా తన కూతురికి టమాటాలతో తులాభారం వేయించాడు.
Date : 17-07-2023 - 10:30 IST -
#Andhra Pradesh
Fire At Pharma Unit: ఫార్మాసిటీలో ఘోర ప్రమాదం.. నలుగురి సజీవదహనం
అనకాపల్లి జిల్లా పరవాడ (Parawada)లో ఉన్న జేఎన్ ఫార్మసీలోని ఓ ఫార్మాస్యూటికల్ యూనిట్లో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి (Four persons died) చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను రాంబాబు, రాజేష్, రామకృష్ణ, వెంకట్రావుగా గుర్తించారు. మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్కు తరలించారు.
Date : 27-12-2022 - 6:27 IST -
#Speed News
Fire Accident : పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు
అనకాపల్లి పరవాడలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది.
Date : 08-08-2022 - 1:45 IST -
#Andhra Pradesh
Pudimadaka Beach : పూడిమడక బీచ్లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. మూడు మృతదేహాలు వెలికితీత
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్లో విషాదం నెలకొంది. శుక్రవారం మధ్యాహ్నం సముద్ర స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థులు బంగాళాఖాతంలో మునిగి మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. అనకాపల్లిలోని డైట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు శుక్రవారం మధ్యాహ్నం పరీక్ష ముగించుకుని బీచ్కు వెళ్లారు. వీరిలో ఏడుగురు స్నానానికి సముద్రంలోకి ప్రవేశించగా, మిగిలిన వారు ఒడ్డునే ఉండిపోయారు. అకస్మాత్తుగా ఒక పెద్ద అల వారిని సముద్రంలోకి లాగింది. ఒడ్డున నిలబడిన ఇతర విద్యార్థులు సహాయం […]
Date : 30-07-2022 - 11:35 IST -
#Andhra Pradesh
Narsipatnam : నర్సీపట్నంలో ఉద్రిక్తత.. టీడీపీ నేత అయన్న ఇంటిని..?
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో అయన్న ఇంటికి పోలీసులు భారీగా చేరుకున్నారు. అయితే పోలీసులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా అక్కడికి వచ్చారు. అయన్న ఇంటిగోడ ప్రభుత్వ భూమిలో ఉందంటూ జేసీబీలతో గోడని కూల్చారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కక్షసాధింపు చర్యలో భాగంగా ఇదంతా జరుగుతుందని అయన్న కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయ్యన్న […]
Date : 19-06-2022 - 9:18 IST