Alert
-
#Technology
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు అలర్ట్.. రేపట్నుంచి ఈ ఫోన్లలో బంద్!
ఈ మార్పు మెటా చేసే రొటీన్ అప్డేట్లలో భాగం. వాట్సాప్ ఇప్పుడు తన యాప్ను ఉపయోగించడానికి కనీస సాఫ్ట్వేర్ వెర్షన్ పరిమితిని పెంచుతోంది. దీని ఉద్దేశ్యం యూజర్లకు మెరుగైన భద్రత, కొత్త ఫీచర్లను అందించడం.
Published Date - 07:12 PM, Sat - 31 May 25 -
#Speed News
Heat Wave Warning: అలర్ట్.. 125 ఏళ్ల రికార్డు బద్దలు!
IMD హెచ్చరిక ప్రకారం.. 2025 సంవత్సరంలో దేశం మొత్తం మార్చి నుండి మే వరకు అత్యంత వేడిగా ఉంటుంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండూ సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి.
Published Date - 04:13 PM, Tue - 4 March 25 -
#Trending
Birth Certificate: మీకు బర్త్ సర్టిఫికేట్ కావాలా? తుది గడువు ఇదే!
జనన ధృవీకరణ పత్రాలు లేని వ్యక్తులు కూడా ఈ తేదీలోపు జనన ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Published Date - 07:33 AM, Fri - 21 February 25 -
#Business
HDFC Bank: 13 గంటలపాటు సేవలు బంద్ చేయనున్న హెచ్డీఎఫ్సీ.. రీజన్ ఇదే..!
మీరు హెచ్డీఎఫ్సీ (HDFC Bank) బ్యాంక్ కస్టమర్ అయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది.
Published Date - 11:30 PM, Tue - 9 July 24 -
#India
Delhi Rains: ఢిల్లీలో కుండపోత.. 88 ఏళ్ల రికార్డు బద్దలు
ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి వాతావరణశాఖ రిపోర్ట్ ఇచ్చింది. ఢిల్లీలో 24 గంటల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఢిల్లీలో ఈ తరహా భారీ వర్షాలు కురిసి 88 ఏళ్ళు అవుతుంది.
Published Date - 11:28 PM, Fri - 28 June 24 -
#Life Style
Rainy Season: వర్షాకాలంలో తడి బట్టలు వేసుకుంటున్నారా..
Rainy Season: వర్షాకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అయితే వర్షంలో తడిసిన తర్వాత తడి బట్టలు వేసుకుంటూ ఉంటే అది మన ఆరోగ్యానికి మంచిది కాదు. వర్షంలో తడిసి ఆ తర్వాత తడి బట్టలు వేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. వర్షంలో తడిసిన తర్వాత తడి బట్టలు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంది. తడి బట్టలతో శరీరం చల్లబడుతుంది. శరీరం చల్లగా మారినప్పుడు, మీకు చల్లగా […]
Published Date - 11:00 PM, Thu - 27 June 24 -
#Life Style
AC: ఏసీ సర్వీస్, రిపేరింగ్ పేరుతో పెద్ద మోసాలు.. జర జాగ్రత్త
AC: వేడి పెరగడంతో, ఎయిర్ కండీషనర్లకు (AC) డిమాండ్ పెరుగుతుంది. ఏసీకి ఎంత డిమాండ్ పెరుగుతుందో, ఏసీ పేరుతో దోపిడీలు కూడా పెరుగుతున్నాయి. ఏసీకి ప్రతి సీజన్లో 1-2 సార్లు సర్వీసింగ్ అవసరం లేకుంటే గాలి సరిగా చల్లబడదు. పాత ఏసీలకు కూడా రిపేరింగ్ అవసరం. కానీ ఇప్పుడు ఏసీ సర్వీస్ లేదా ఏసీ రిపేర్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ రోజుల్లో ఏసీ పేరుతో చాలా మోసాలు మొదలయ్యాయి. అనవసరమైన భాగాలను మార్చడం: మీ […]
Published Date - 11:49 PM, Fri - 31 May 24 -
#Life Style
Alert: హీట్ వేవ్ కు చెక్ పెట్టండి ఇలా..
Alert: దేశంలో కొన్ని చోట్లా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నా.. మరికొన్ని చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వేడికి మనుషులు, జంతువులు, పక్షులు అన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్తో సహా మొత్తం ఉత్తర భారతదేశం తీవ్రమైన వేడిని అనుభవిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి ఎండలు విపరీతంగా ఉండడంతో ఈ వేడికి జనం మండిపోతున్నారు. మీరు ఈ వేడిని నివారించడానికి, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేడిని నివారించాలనుకుంటే, శరీరంలో నీటి కొరత ఉండకూడదు. రోజూ ఎక్కువ నీరు […]
Published Date - 10:34 PM, Sun - 19 May 24 -
#Life Style
Alert: మగవాళ్లు బీ అలర్ట్.. ఆ విషయాల పట్ల రహస్యంగా ఉండాలి!
Alert: ఆచార్య చాణక్యుని గొప్ప ఆర్థికవేత్త, మంచి ఫిలాసఫర్ కూడా. జీవితానుభవం ఆధారంగా ఆయన అనుసరించిన విషయాలను సాధారణ ప్రజలలో పంచుకున్నాడు,. తద్వారా ఒక వ్యక్తి సంతోషంగా జీవించగలడు. చాణక్యుడు ప్రతి రంగంలో తన జ్ఞానాన్ని అందించాడు. మీ జీవితంలో చాణక్యుడి విధానాలను అవలంబించడం ద్వారా అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో మంచి ప్రతిష్టను పొందవచ్చు. అయితే పురుషులు ఈ విషయాలను గోప్యంగా ఉంచాలి. మనమందరం సోషల్ లైఫ్ లో ఉన్నాం. అందువల్ల ప్రతి వ్యక్తి తన కుటుంబంలోనే కాకుండా […]
Published Date - 11:59 PM, Mon - 13 May 24 -
#Health
Health Report: భయపెడుతన్న అలర్జీలు.. అలర్ట్ గా ఉండకపోతే అంతే సంగతులు
Health Report: విపరీతమైన వేడి, వాతావరణంలో మార్పుల కారణంగా, చాలా మంది ప్రజలు ఏదో ఒక రకమైన అలర్జీకి గురవుతారు. భారతదేశంలో 30 శాతం మంది ప్రజలు అలెర్జీ సమస్యలతో బాధపడుతున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అంటే ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఒకరు ఏదో ఒక రకమైన అలర్జీతో బాధపడుతున్నారు. దాదాపు 26% మంది అలెర్జీలు కలిగి ఉన్నారు. నివేదిక ప్రకారం, వాతావరణం మారినప్పుడు అలెర్జీలు తరచుగా సంభవిస్తాయి. చెట్లు, మొక్కల పువ్వుల ద్వారా వ్యాపించే పుప్పొడి వల్ల […]
Published Date - 04:54 PM, Thu - 25 April 24 -
#Devotional
Ayodhya: అయోధ్య భక్తులు అలర్ట్.. శ్రీరామ నవమి సందర్భంగా పలు పూజలు రద్దు
Ayodhya: అయోధ్యలోని రామాలయం బుధవారం వేకువజామున 3.30 గంటలకు మంగళ హారతి నుండి రాత్రి 11 గంటల వరకు 19 గంటల పాటు తెరిచి ఉంటుంది. స్వామికి నైవేద్యాల సమయంలో ఐదు నిమిషాల పాటు ఆలయ తెరలు తీయబడుతాయి. శ్రీరామనవమి సందర్భంగా, ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత అయోధ్యలో జరిగే తొలి రామనవమికి భక్తులు భారీగా తరలిరానున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 19 తర్వాతే అయోధ్యను సందర్శించి రామ్ లల్లా దర్శనం చేసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర […]
Published Date - 09:37 AM, Tue - 16 April 24 -
#Andhra Pradesh
Alert: ఏపీపై వడగాల్పుల ఎఫెక్ట్.. రేపు ఆ మండలాల ప్రజలు అలర్ట్
Alert: గురువారం 11 మండలాల్లో తీవ్రవడగాల్పులు,129 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అలాగే ఎల్లుండి 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు , 79 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రేపు తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(11) ఉన్నాయి. శ్రీకాకుళం8, మన్యం జిల్లా పాలకొండ,సీతంపేట మండలాలు , విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(129) […]
Published Date - 08:29 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
AP Weather: ఏపీ ప్రజలు అలర్ట్.. రేపు ఆ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
ప్రజలు వీలైనంతవరకు ఇంట్లోనే ఉండాలి, వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి
Published Date - 11:02 PM, Mon - 8 April 24 -
#Speed News
Alert: రాష్ట్రంలో అత్యధిక ఉష్టోగ్రత నమోదు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Alert: తెలంగాణలోని పలు జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. భానుడి భగభగలకు ప్రజలు భయపడిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఎండలు భగభగమండుతున్నాయి. దీంతో రాష్ట్రం లోనే అత్యదిక ఉష్టోగ్రత నమోదయ్యాయి. ఇక అధికారులు ఉమ్మడి ఆదిలాబాద్ లోని నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. నిర్మల్ జిల్లా దస్తురబాద్ 43.1, అంకపూర్ 42.1, నర్సాపూర్ జి 41.9, కడెం 41.1, ఆదిలాబాద్ జిల్లా అర్లి ( టి ) 42.3 , చాప్రాల 42.2, సాత్నాల 41.6, బేలా 41.5, ఆదిలాబాద్ […]
Published Date - 10:35 AM, Fri - 29 March 24 -
#Speed News
Alert: జర జాగ్రత్త.. ఐదు రోజుల్లో ఎండలే ఎండలు
Alert: రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 27 నుంచి 30 వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్నగర్, నల్గొండ, నారాయణపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ను జారీ చేసింది.రాగల ఐదురోజుల పాటు రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం వాతావరణ శాఖ […]
Published Date - 10:42 AM, Thu - 28 March 24