Akash Ambani Introduces JioPC
-
#Business
RIL AGM 2025 : రిలయన్స్ జియో కొత్త ఆవిష్కరణలు
RIL AGM 2025 : రిలయన్స్ ఇండస్ట్రీస్ 48వ వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) వినూత్నమైన టెక్నాలజీ ఉత్పత్తులను ప్రకటించింది. ఆకాశ్ అంబానీ పరిచయం చేసిన “జియో ఫ్రేమ్స్” అనే స్మార్ట్ ఐవేర్, భారతీయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన AI ఆధారిత వేరబుల్ ప్లాట్ఫామ్గా నిలుస్తుంది
Published Date - 03:50 PM, Fri - 29 August 25