Administrative Reforms
-
#Telangana
CM Revanth Reddy : గ్రామ పంచాయతీ ఉద్యోగులకు శుభవార్త.. జీతాల విధానంలో కీలక మార్పులు
CM Revanth Reddy : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ లలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహా లో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
Published Date - 10:07 PM, Thu - 9 January 25 -
#Andhra Pradesh
Suspend : ఏపీలో మరో ఏపీఎస్ అధికారి సస్పెండ్
Suspend :పోలీసు అనే పేరు వినగానే ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ గుర్తుకువస్తాయి. అయితే, రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇటీవలే జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్లు - కాంతి రానా టాటా, విశాల్ గున్ని, పీఎస్సార్ ఆంజనేయులు సస్పెండ్ కావడం సంచలనం రేపగా, తాజాగా మరో అధికారి ఎన్. సంజయ్ సస్పెన్షన్తో వార్తల్లో నిలిచారు.
Published Date - 11:46 AM, Wed - 25 December 24 -
#Andhra Pradesh
CM Chandrababu : సమర్ధవంతమైన పరిపాలన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలి
CM Chandrababu : ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఓ) అధికారులు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల సమాచారాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్) ద్వారా ఏకీకృతం చేసి అన్నింటినీ కలిసి పర్యవేక్షించాలన్నారు. మొదట్లో అవసరమైన అన్ని సమాచారాన్ని సేకరించి, ఆపై వాట్సాప్ ద్వారా సాధ్యమైనంత ఉత్తమమైన సేవలను అందించేలా సమగ్రపరచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Published Date - 10:26 PM, Tue - 10 December 24 -
#Speed News
CM KCR: పరిపాలనా సంస్కరణలకు కేసీఆర్ కమిటీ
వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీతో పాటు అమలులో అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల చురుకైన భాగస్వామ్యంపై అధ్యయనం చేసి సలహాలిచ్చేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
Published Date - 09:14 PM, Sun - 16 January 22