Abdul Rehman
-
#India
Delhi AAP MLA: స్కూల్ ప్రిన్సిపాల్ కేసులో దోషిగా ఆప్ ఎమ్మెల్యే
2009లో స్కూల్ ప్రిన్సిపాల్ రజియా బేగంపై దాడి చేసిన కేసులో ఈశాన్య ఢిల్లీలోని సీలంపూర్కు చెందిన ఆప్ ఎమ్మెల్యే అబ్దుల్ రెహమాన్, అతని భార్య అస్మాను రోస్ అవెన్యూ కోర్టు దోషులుగా నిర్ధారించింది.
Date : 30-04-2023 - 9:13 IST