Aapda Mitra
-
#India
CM Adityanath: ఆపద్ధ మిత్రలను హోంగార్డు వాలంటీర్లుగా నియమిస్తాం: యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం జరిగిన ముఖ్యమైన సమావేశంలో హోంగార్డు శాఖ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద్ధర్మ మిత్రలను హోంగార్డు వాలంటీర్లుగా నియమిస్తామన్నారు. ఇందుకు సంబంధించిన నిబంధనలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Published Date - 11:56 PM, Sat - 22 June 24